Posts

Showing posts from March, 2024

అక్షయ్ కుమార్ 'బడే మియాన్‌ చోటే మియాన్' లో విలన్ గా పృథ్వి సుకుమారన్ !!!

Image
బాలీవుడ్‌ యాక్టర్స్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’. ఈ మూవీకి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజు సుకుమారన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో మానుషి ఛిల్లార్‌, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు.  ఏ పాత్రలో అయిన అవలీలగా నటించే సుకుమారన్ నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల  బ్లేస్సి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం విమర్శకుల ప్రశంశలు పొందింది. 'మియాన్‌ చోటే మియాన్' సినిమాతో పృథ్విరాజ్ మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు. ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మధ్య యాక్షన్ చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణి

గ్రాండ్ గా "మెర్సి కిల్లింగ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

Image
సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా "మెర్సి కిల్లింగ్" సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ... మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా

హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘తమ్ముడు’.. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదల

Image
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టకుున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుంచి క్రేజీ కాంబినేషన్‌లో ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. యూత్ స్టార్ నితిన్, ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాల డైరెక్టర్ శ్రీరామ్ వేణు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  శనివారం యంగ్ టాలెంటెడ్ హఈరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్నీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి యూనిక్‌గా రూపొందుతోంది.  ‘తమ్ముడు’ చిత్రంలో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర

కలియుగం పట్టణంలో రివ్యూ & రేటింగ్ !!!

Image
రమాకాంత్ రెడ్డి  దర్శకత్వంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలు నిర్మించినటువంటి చిత్రం  కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా నేడు 29 మార్చి 2024 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏమిటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే. నంద్యాలలో  మోహన్ (దేవీ ప్రసాద్),  కల్పన (రూప లక్ష్మి) తమ కవల పిల్లలు  విజయ్ ( విశ్వ కార్తికేయ), ( Vishva Karthikeya ) సాగర్(విశ్వ కార్తికేయ) తో కలసి హాయిగా జీవిస్తున్నారు.ఇక విజయ్ కి రక్తం చూస్తే చాలా భయపడుతూ ఉంటారు కానీ తను రక్తం చూసి భయపడితే  సాగర్ ( Sagar ) మాత్రం ఆనందపడుతూ ఉంటారు.సాగర్ బయటకు వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని చెప్పి చిన్నప్పుడే సాగర్ ఒక  మెంటల్ హాస్పిటల్ కు  వెళ్తుంది. అలా కొన్ని నెలలు  గడుస్తాయి.ఇక కాలేజీలో  విజయ్ మంచితనం చూసి  శ్రావణి( ఆయుషి పటేల్) ( Aayushi Patel ) ఇష్టపడుతుంది. అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి చంపుతూ ఉంటుంది.నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు  పోలీస్ అధికారి (చిత్

Sasidavane: Godari Atu Vaipo song highlights romantic thirst

Image
Following his acclaimed performance in "Palasa 1978," Rakshit Atluri returns to the screen in "Sasivadane," a charming romantic entertainer co-starring Komalee. This delightful collaboration is helmed by writer-director Saimohan Ubbana and produced by Ahiteja Bellamkonda, marking a significant partnership between AG Film Company and SVS Studios Pvt. Ltd. Mark your calendars for April 19th, 2024, as "Sasivadane" prepares for a grand worldwide release. The film's captivating teaser, trailer, and songs have already piqued the interest of moviegoers, and the makers are planning exciting promotional activities to further heighten anticipation. Adding to the excitement, the latest song, "Godavari Atu Vaipo," has just been released. Kittu Vissapragada's beautiful lyrics blend seamlessly with Saravana Vasudevan's heartfelt and youthful music, creating a melody that resonates with the audience. Anudeep Dev's enchanting vocals,

నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తాను.. ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్

Image
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.  ఈ క్రమంలో హీరోయిన్ ఆయుషి పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..  *‘కలియుగం పట్టణంలో’ మీ పాత్ర ఎలా ఉండబోతోంది?*  నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్రకు ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుంది.  *‘కలియుగం పట్టణంలో’ అవకాశం ఎలా వచ్చింది? సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది?*  చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున

అక్షయ్‌కుమార్ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ ట్రైలర్ రిలీజ్ !!!

Image
బాలీవుడ్‌ యాక్టర్స్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’. ఈ మూవీకి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మానుషి ఛిల్లార్‌, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ మూవీని ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ను గమనిస్తే... స్టన్నింగ్ యాక్షన్‌ సీన్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఆర్మీ పాత్రలో ఫూల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ సినిమాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఈ సిన

"సముద్రుడు" ట్రైలర్ విడుదల

Image
  కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ  నేపథ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ ట్రైలర్  విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో  తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి,  దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్  కాసుల  శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్  జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.         ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ "మత్యకారుల  జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది..సముద్రమే వారి జీవనాధారం.. అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం అన్నారు..మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ  నటించారు.  ఈ రోజు మా చిత్ర ట్రైలర్ ను, పాటలను పాత్రికేయుల సమక్షంలో ప్రదర

Tillu Square is bigger, more energetic and entertaining: Siddu Jonnalagadda

Image
Star Boy Siddu Jonnalagadda is back in action as an actor-writer with Tillu Square which hits theatres on March 29. Directed by Mallik Ram, the film, produced by S Naga Vamsi under Sithara Entertainments and presented by Srikara Studios, is in the news for the right reasons for its songs and promos. Ahead of its release, Siddu spoke about the crux of Tillu as a character and what could audiences expect from Tillu Square. Ahead of Tillu Square’s release: I’m equally nervous and excited. With DJ Tillu, audiences went without expectations and found it refreshing, enjoyed it. Now, there’s added pressure of living upto the hype. Tillu is an insecure person, to cover it up, he has a flashy persona, be it his clothes or the way he talks with parents and friends. It’s more like ‘empty vessels make more noise.’  Tillu Square will be fresh in terms of characterisation and story. Tillu is more energetic this time. Yet, we’ll retain similar characters in a different universe and keep a

డల్లాస్ మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు

Image
RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరోల్లో రామ్ చరణ్ టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను అనౌన్స్ చేయటం విశేషం.  ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.  అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బృందం ప్లానో (డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో అతని పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు. అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్ర తారగా దూసుకెళ్తు

మార్చి 26న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకధీర రాజమౌళి ల మెగా బ్లాక్ బస్టర్ "మగధీర" రీ-రిలీజ్.

Image
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి,   దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  రూపొందించిన  మెగా బ్లాక్ బస్టర్ "మగధీర" చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా పంపిణీదారులు   శ్రీ విజయలక్ష్మి  ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'టిల్లు స్క్వేర్' చిత్రం ఉంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం

Image
ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'టిల్లు స్క్వేర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.  'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రము

HELLO BABY movie Promotional Song Launched by Hero Naveen Chandra

Image
SKML Motion Pictures proudly presents the launch of the promotional song for "HELLO BABY," featuring hero Naveen Chandra. The song, performed by Sai Charan and penned by Rajesh Lokanadham, kicks off with an invitation: "Hello, boys, let's party!" Hero Naveen Chandra expressed his enthusiasm for the project, highlighting "HELLO BABY" as India's pioneering hacking movie with a solo character. He commended the concept of the film and extended his appreciation to producer Kandregula Adhinanayana and director Ram Gopal Ratnam for their dedication and hard work. Naveen Chandra eagerly anticipates the warm reception of the film by cinema enthusiasts. Producer Kandregula Adhinanayana shared updates on the film's progress, confirming the completion of the censor process. "HELLO BABY" is set to grace screens in April. Adhinanayana credited the song's choreography to Mahesh and acknowledged the collaborative efforts of the talent

‘కలియుగం పట్టణంలో’ పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

Image
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.  ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో..  *నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ..* ‘నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అయితే బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుందని డైరెక్టర్ చెప్పారు. అయినా పర్లేదని ముందుకు వచ్చాం. సినిమాలు వద్దు అన్నవాళ్లు కూడా మా టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తరువాత రమాకాంత్‌కు,

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ‘జరగండి’ రిలీజ్

Image
జ‌ర‌గండి జ‌ర‌గండి  జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి జ‌ర‌గండి జ‌ర‌గండి  పార‌డైసు పావ‌డేసుకొచ్చెనండి..  అంటూ మ‌న‌సుకు న‌చ్చిన క‌థానాయిక కియారా అద్వానీని చూసి హీరో రామ్ చ‌ర‌ణ్‌ పాట పాడితే వినటానికి మ‌న‌సుకి ఉత్సాహంగా ఉంటుంది. మ‌రి దాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తే చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నేంత గొప్ప‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్‌, కియారా ఆటా పాట‌, త‌మ‌న్ సంగీతం, శంక‌ర్ మేకింగ్ స్టైల్లో వావ్ అనేలా తెర‌కెక్కిన ఈ పాట‌ను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌.  గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’.  శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.  మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జ‌ర‌గండి’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

'Kaliyugam Pattanamlo' Will Show How Not To Raise Children: Hero Vishva Karthikeya

Image
'Kaliyugam Pattanamlo' is an upcoming unique crime thriller produced by Nani Movie Works and Raamaa Creations with Vishva Karthikeya and Aayushi Patel playing the lead roles. Ramakhanth Reddy is the director and also story, screenplay, and dialogue writer for the movie. Produced by Dr. Kandula Chandra Obul Reddy, G. Maheswara Reddy, and Kattam Ramesh, this movie will be released on March 29th. Meanwhile, hero Vishva Karthikeya interacted with the media on Tuesday.  *What’s the story behind the title 'Kaliyugam Pattanamlo'*  * Every human has different shades. This movie will convincingly show them. The story of this movie takes place in Nandyala. That's why we named it 'Kaliyugam Pattanamlo'.  *What are the reasons for accepting to do 'Kaliyugam Pattanamlo'?*  * I try hard to earn the name that I can do any given role. Every character in this movie is significant. All characters indeed have two shades. Will there be two shades? Or Double

Mythri Movie Makers Bringing Indian Box Office Sensation 'Manjummel Boys' To Telugu Audience, Grand Theatrical Release In AP, TS On April 6th

Image
Taking inspiration from a real event that occurred back in 2006, Malayalam survival thriller movie which tells the story of a bunch of pals hailing from Kochi made history by becoming the first Malayalam film to amass Rs 200 crore in the global market. The film, directed by Chidambaram S Poduval, and featuring Soubin Shahir, Ganapathi, Khalid Rahman, and Sreenath Bhasi in the lead, was an instant hit among the Malayali audience. The film received a landslide reception from other language audiences as well. Pan India production house Mythri Movie Makers is bringing this Indian box office sensation to the Telugu audience. The production and distribution company acquired the Telugu rights and they have now announced to release the movie in AP and TS on April 6th, as a summer attraction. Babu Shahir, Soubin Shahir, and Shawn Antony produced the movie on Parava Films banner. The Telugu version is presented by Naveen Yerneni and Ravi Shankar Yalamanchili. Shyju Khalid cranked the

యాక్టింగ్ మీద ప్యాషన్ తో మళ్లీ టాలీవుడ్ కు రావాలనుకుంటున్నా - నటి ప్రశాంతి హారతి

Image
పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో  కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి.  అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి చెప్పారు.  - మా కుటుంబం విశాఖలో ఉండేవాళ్లం. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. మా ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాతావరణం ఉండేది. సినిమాలు చూసేందుకు నన్నూ పంపేవారు కాదు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు

Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush Grossed 21.75 Cr Worldwide In 4 Days

Image
While the makers of Om Bheem Bush provide the biggest entertainment this summer, the audience makes it the first blockbuster of the season. The movie starring Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna is having a dream run at the box office. The movie directed by Sree Harsha Konuganti and produced by V Celluloid and Sunil Balusu collected 4.75 Cr on its fourth day, taking the 4 days total to 21.75 Cr worldwide. It is the fastest movie of Sree Vishnu to cross 20 Cr mark. Sree Vishnu is enjoying the best phase of his career. While his last movie Samajavaragamana was a runaway hit, Om Bheem Bush is turning out to be the biggest grosser for him. The movie already crossed breakeven mark in most of the regions, whereas it will enter the profit zone in all territories very soon.

Tollywood directors lauded as exceptional cinema after attending the premiere "The Goat Life"

Image
Malayalam cinema's leading actor, Prithviraj Sukumaran, stars in "The Goat Life," which is poised for its theatrical release on the 28th of this month. The film will be available in Malayalam as well as dubbed versions in Hindi, Telugu, Tamil, and Kannada. Mythri Movie Distribution Company is handling the release in the Telugu States. A number of Tollywood directors recently attended the celebrity premiere of "The Goat Life" and were unanimous in their praise, describing the film as extraordinary. The premiere saw the participation of Hero Prithviraj Sukumaran, Hollywood actor Jimmy Jean-Louis, producer Y. Ravishankar, Naveen Yerneni, Mythri distributor Shashi, and directors Hanu Raghavapudi, Ajay Bhupathi, Siva Nirvana, P. Mahesh Babu, Praveen Sattaru, Srinu Vaitla, Kishore Tirumala, and Chandrasekhar Yeleti. These celebrities commended "The Goat Life," stating that only once in a lifetime does the opportunity arise to make such an excepti

హోలీ శుభాకాంక్షలతో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

Image
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఇవాళ హోలీ పండుగ సందర్భంగా "ధూం ధాం" సినిమా నుంచి హోలీ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమ

హోళీ సెలెబ్రేషన్స్ లో ఫ్యామిలీస్ తో థర్డ్ సింగిల్ “ మధురము కదా “ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టీం

Image
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి థర్డ్ సింగిల్  'మధురము కదా..' లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల మధ్య గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమా టీమ్ కు మై హోమ్ జెవెల్ ఫ్యామిలీస్ హార్టీ వెల్ కమ్ చెప్పారు. మూవీ టీమ్ తో హోలీ ఆడుతూ, కలిసి డ్యాన్సులు చేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ సందడి చేశారు. ఈ సాంగ్ లాంఛ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - మా "ఫ్యామిలీ స్టార్" సినిమా టీమ్ కు వెల్ కమ్ చెప్పిన మీ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్స్. ఏప్రిల్ 5న "ఫ్యామిలీ స్టార్" రిలీజ్ కు వస్తోంది. ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్ విన్నాడు. నాకు ఫోన్ చేసి పరశురామ్ మంచి స్టోరీ చెప్పాడు మీరు వింటారా అని అడిగాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది

Director Sukumar and Mythri Movie Makers Rope in Global Star Ram Charan for His Next Magnum Opus!

Image
In a ground-breaking collaboration, renowned director Sukumar and global sensation Ram Charan are set to team up for an epic cinematic venture.  Following the monumental success of SS Rajamouli's film ‘RRR’, Ram Charan's alliance with Sukumar marks another milestone in the actor's illustrious career. While Ram Charan became a global icon after the blockbuster success of ‘RRR’, Sukumar became a household name as his ‘Pushpa’ franchise took the nation by storm. Scheduled to commence production later this year, the untitled film aims for a grand release in the last quarter of 2025.  The combination of Ram Charan, Sukumar, Mythri Movie Makers and DSP come together for the 2nd time after the blockbuster hit "Rangasthalam".  The movie is being produced by Mythri Movie Makers and Sukumar Writings. With these heavyweights coming together, fans can expect a Pan-India cinematic experience like never before.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి – రూప కొడువాయూర్ జంటగా

Image
శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-15  ప్రారంభం ———————————————— 2016లో నానితో 'జెంటిల్ మన్' - 2018లో సుధీర్ బాబుతో 'సమ్మోహనం'- ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో  ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు.  శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్  నెంబర్. 15 గా రూపొందుతోన్న  ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా  కార్యక్రమాలతో ఆరంభమైంది  . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.  ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్  మాట్లాడుతూ -"మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభా  శాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో జెంటిల్ మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. 'బలగం' తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందుల

చైతన్య రావు, అర్జున్ అంబటి, సతీష్ రాపోలు, శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ 'తెప్ప సముద్రం' నుండి పెంచల్ దాస్ పాడిన 'నా నల్లా కలువా పువ్వా' సాంగ్ విడుదల

Image
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ MRT మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ...దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అవుట్ ఫుట్ చూసాను. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.  దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ... తెప్ప సముద్రం చిత్రం చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ గారు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మ

Queen Kajal Aggarwal shared Naveen Chandra's "Inspector Rishi" web series trailer on social media and conveyed her best wishes.

Image
Queen Kajal Aggarwal recently shared the trailer of Naveen Chandra's upcoming web series "Inspector Rishi" on her social media platforms, extending her best wishes to the team. The series features Naveen Chandra in the lead role, with Sunaina, Kanna Ravi, Srikrishna Dayal, Malini Jeevaratnam, and Kumar Vale in other significant roles. Directed by Nandini J.S. and produced by Sukh Dev Lahiri under Make Believe Productions, "Inspector Rishi" promises a gripping blend of horror and crime. Scheduled to stream on Amazon Tamil Originals from the 29th of this month, the web series has garnered attention, especially from Queen Kajal Aggarwal, who is co-starring with Naveen Chandra in the movie "Satyabhama". Set in the eerie Thien Kadu forest, the series revolves around a string of mysterious murders, where human corpses are found entwined with nests of maggots, reminiscent of animal carcasses. The villagers attribute these killings to Ratchi, a myt

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ఏప్రిల్ 25న దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘లవ్ మీ’ గ్రాండ్ రిలీజ్

Image
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక.  ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. లవ్ మీ- ఇఫ్ యు డేర్’ టీజర్‌ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని టీజర్ చూసిన వారందరూ అంటున్నారు.  బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ‘లవ్ మీ’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు.  ఆ

Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush Grossed 10.44 Cr+ Worldwide In 2 Days

Image
The hilarious entertainer Om Bheem Bush starring Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna is continuing to show its dominance at the box office. After the blockbuster success of Samajavaragamana, Sree Vishnu shows his box office stamina yet again with Om Bheem Bush. The movie in its two-day run collected a worldwide gross of Rs 10.44 Cr+. The movie saw growth on day two. While the movie on its opening day earned 4.6 Cr, it grossed 5.84 Cr on day two. Om Bheem Bush crossed a quarter-million mark in the USA. As of now, the movie collected $260K+ in the region. The film directed by Sree Harsha Konuganti will have its strong run to continue on Sunday and Monday (Holi holiday). Produced by V Celluloid and Sunil Balusu, Om Bheem Bush is turning out to be the first hit in the summer.

'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా - హీరో సూర్య

Image
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్

Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush Grossed 4.6 Cr+ Worldwide On Day 1

Image
Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna starrer side-splitting entertainer Om Bheem Bush is creating a laughing riot in the theatres. The film directed by Sree Harsha Konuganti was released on Friday to a positive response from critics and audiences alike. Om Bheem Bush is appreciated as one of the best wholesome entertainers, after a long time in Tollywood. The movie opened well in Telugu states and overseas. It indeed is the best opener for Sree Vishnu with 4.6 Cr+ worldwide gross on day one. The movie has collected 175K+ gross on day one in the USA. The movie will definitely have a remarkable first weekend for the reports it received post-release. The long weekend (Holi holiday on Monday) and summer holidays are going to work in favour of the movie produced by V Celluloid and Sunil Balusu. The movie is super strong on day two. The perfect release time with the solo release will also help Om Bheem Bush to make solid business in the coming days.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ 'బడే మియా చోటే మియా' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !!!

Image
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బడే మియా చోటే మియా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి ఈ చిత్రం అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాబోతోంది. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి.  బడే మియా చోటే మియా ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే క