Posts

Showing posts from March, 2025

ఆస‌క్తిర‌మైన క‌థ‌నంతో రాబోతున్న‌ 'ఏఎల్‌సీసీ (ALCC)' చిత్రం

Image
▪ *'ఏఎల్‌సీసీ (ALCC)' - ఓ యునివ‌ర్స‌ల్ బ్యాచిల‌ర్* ▪ *యూత్‌కు బ్యూటీఫుల్ మెసెజ్ అందించ‌నున్న చిత్రం* ▪ *ఏప్రిల్ 25న విడుద‌ల‌* ఒక అబ్బాయి యాంటీ లేడీ క‌మిటీ స్థాపించి, కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో రాబోతున్న చిత్రం 'ఏఎల్‌సీసీ (ALCC)'. ఓ యునివ‌ర్స‌ల్ బ్యాచిల‌ర్.. అనేది స‌బ్‌టైటిల్.  ఎల్ ఆర్ ఫిలిం స‌ర్కిల్ బ్యానర్‌పై లెలీధర్ రావు కోల ద‌ర్శ‌క‌నిర్మాణంలో .............. న‌టించిన ఈ చిత్రం ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది చిత్ర యూనిట్.  ఈ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత లెలీధర్ రావు కోల మాట్లాడుతూ.. ప్ర‌తి యువ‌త‌, బ్యాచిల‌ర్.. మిమ్మ‌ల్ని మీరు ఈ సినిమాలో చూసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రులు త‌మ కొడుకుల గురించి ఎలా ఆలోచిస్తారు? ఎలా క‌ష్ట‌ప‌డుతారు అనేది చాలా నాచుర‌ల్‌గా చూపించాము.  యువతను ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్, కామెడీ, భావోద్వేగాలు మిళితమై ఉంటాయి అని చెప్పారు. తాజాగా విడుద‌ల చేసిన ఈ సినిమా పోస్ట‌ర్ యూత్‌లో ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లోని ...

యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

Image
*శ్రేయసి షా*ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా *ఎర్ర గులాబి*.  ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత *యస్ కె యన్* ఈరోజు లాంచ్ చేశారు. "ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను" అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.  నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో - ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌, ఇంగ్లిష్ సాంగ్‌తో కలిపి మొత్తం 3 వైవిధ్యమైన పాటలున్నాయి. లేడీ "యానిమల్"ను తలపించేలా మంచి యాక్షన్ సన్నివేశాలున్నాయి.   ఎప్పట్లాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, నంది అవార్డు రచయిత-దర్శకుడు *మనోహర్ చిమ్మని*, ఈ సినిమాలో కూడా చాలామంది కొత్...

'Naalo Yedho' lyrical song from the youthful family entertainer "Santhana Prapthirasthu" out on March 26th

Image
Santhana Prapthirasthu starring Vikranth and Chandini Chowdary, is produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, who previously directed ABCD starring Allu Sirish and the web series Aha Naa Pellanta featuring Raj Tarun, this film is set to be another exciting project. The screenplay for the movie is written by Sheikh Dawood Ji, known for his work on films like Venkatadri Express, Express Raja, and Ek Mini Katha. The film, a youthful family entertainer, is gearing up for a grand theatrical release. The musical promotions for the movie have already begun, with the first single Naalo Yedho set to release on the 26th of this month. Composed by Sunil Kashyap, this romantic track, which features the chemistry between Vikranth and Chandini Chowdary, promises to be a beautiful addition to the soundtrack. The lyrics are penned by Sreejo, and the song is sung by Dinkar Kalvala and Ad...

యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో వస్తోన్న ‘రైస్ మిల్’ త్వరలో థియేటర్స్ లో !!!

Image
శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్  నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో సి.ఎం.మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయిని నిర్మిస్తున్నారు. బి.ఆర్.రాజేష్ సహా నిర్మాతగా, సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా  వ్యవహరిస్తున్నారు.  యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో రైస్ మిల్ చిత్ర కథాంశం ఉంటుంది. కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు పక్కల గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్, త్వరలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.  లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ మరియు దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ ...

Shanmukha movie review and rating !!!

Image
Release date: 21-3-2025 Cast: Adi Sai Kumar, Avika Gor, Aditya Om, Chirag Jani, Shanmugam Sappani, Master Manu Sappani, Manoj Adi, Veera Shankar, Krishnadu, Ariana, etc.  Banner: Sap Bro Production Producer: Tulasi Ram Sappani Shanmugam Sappani  Cinematography: R.R. Vishnu Editor: M.A. Malik  Music: Ravi Basrur  Director: Shanmugam Sappani  Meanwhile, the Sappani Brothers produced a big-budget film titled 'Sasana Sabha'. Now they have produced the film 'Shanmukh'.  What's special is that... one of the brothers, Shanmugam Sappani, is the director of this film! Moreover... he also played a key role in it. Ravi Basrur, who composed the music for the films 'KGF, Salar', has composed the music for this. Avika Gor plays the heroine. So far, the story of this film is... A son is born to Viganda (Chirag Jani) in a village. He has six faces. A sorcerer tells him that in order for the deformed son to become normal, he must sacrifice young women of differe...

"పొలిమేర" చిత్ర దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మొదటి సినిమా "28°C" నుంచి 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా...కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. 'చెలియా చెలియా..' పాట ఎలా ఉందో చూస్తే - 'నీ నగుమోము కనులారా, చూస్తుంటే క్షణమైనా, కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా, వెంటాడే మౌనంగా, వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ, దాగినది చాలుగా, ఊరటగా నా ఎదురు నా జతగా రా, చెలియా చెలియా నిన్ను చూడంగ, చెలియా చెలియా కనులు చాలవుగా..'...

మర్డర్ మిస్టరీ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

Image
గతం నుండి ఎప్పటికీ  మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్  ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి. కథ: ప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ను ఇన్స్ పెక్టర్ అర్జున్(రుషి కిరణ్)కి అప్పజెప్పుతారు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూవుంటుంది. అయితే అర్జున్ కి ఈ హత్యకేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తనకి ఎదురయ్యే ప్రతి వ్య...

బ్రహ్మానందంపై నిర్మాత ఎస్ కేఎన్ స్పీచ్ కు ప్రశంసలు

Image
అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్.  ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్ కేఎన్.  బ్రహ్మానందం గారి వీడియో చూడనిదే మాకు రోజు గడవదని,  ఆయన తన కామెడీతో మనకు స్ట్రెస్ బస్టర్ అయ్యారని ఎస్ కేఎన్ అన్నారు.  తన గురించి హార్ట్ టచింగ్ గా మాట్లాడిన ఎస్ కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. ఎస్ కేఎన్ గుండెల్లో నుంచి ఆ మాటలు చెప్పారని, ఇలాంటి వాళ్ల అభిమానం ఉన...

'శారీ' సినిమా చూశాక అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త పడతారు - థియేటర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'.  ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిఉంటుంది. 'శారీ' సినిమా నే...

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "దీక్ష" త్వరలో విడుదల.

Image
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో   కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం"దీక్ష". లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. లవ్ యాక్షన్ తో పాటు మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసా...

Writer Chandrabose praises 'Maathru' film songs !!!

Image
 All the films with Mother Sentiment have achieved blockbuster success at the box-office so far.  From Maathru Athidi Devo Bhava to Bicchagadu, many have become cult classics.  Now a film is coming with this mother sentiment. In the presence of Sri Padma under the banner of Sri Padmini Cinemas.  'Maathru' is a film produced by Siva Prasad.  Directed by John Zakky, the film stars Sriram, Nandini Roy, Sugi Vijay and Rupali Bhushan in pivotal roles.   The shooting of this movie has been completed.  The film unit is ready to release soon.  In this order, the promotion has increased.  An emotional song has been released with a mother sentiment that matches the title Maathru.  Dinesh Rudra sang this song called "Aparanji Bomma.. MaAmma.. Producer B.  Siva Prasad has provided the lyrics.  Shekhar Chandra Bani is heart touching.  This song is currently trending on YouTube.  Speaking on the occasion, writer Ch...

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

Image
▪ *అధ్య‌క్షుడిగా రమణ వంక బాధ్య‌త‌లు* ▪ *ముఖ్య అతిథిగా  తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు* ▪ *అభినంద‌న‌లు తెలిపిన డైరెక్ట‌ర్లు మారుతి, హ‌రీష్ శంక‌ర్*    తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జ‌రిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూత‌న కార్యవ‌ర్గాన్ని స‌న్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా  కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇత‌ర పాల‌క స‌భ్యులు ఈ సంద‌ర్భంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ''తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆలోచించాల‌ని, క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళదాం'' అని చెప్పారు.   తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న అధ్య‌క్షుడు రమణ వం...

"కాలమేగా కరిగింది" మూవీకి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉంది, మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ మూవీగా "కాలమేగా కరిగింది" మీ ఆదరణ పొందుతుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శింగర మోహన్

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ - "కాలమేగా కరిగింది" తెలుగుదనం ఉన్న మంచి సినిమా. అంతా కొత్త వాళ్లే ఈ సినిమా చేసినా అనుభవం ఉన్నవారిలా క్వాలిటీ సినిమా రూపొందించారు. పాటలు చాలా బాగున్నాయి. మా ఆదిత్య నుంచి వీలైనంతగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నాం. అన్నారు. డీవోపీ వినీతి పబ్బతి మాట్లాడుతూ - చిన్న చిత్రాలకు ఎదురయ్యే ఇబ్బందులు మా "కాలమేగా కరిగింది" సినిమాకు కూడా చూశాం. అవన్నీ దాటుకుని ఇప్పుడు మూవీని రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా టీమ్ లో దాదాపు అందరం స్నేహితులమే. మా సినిమాను థియేటర్స్ లో...

డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా "కిల్లర్ ఆర్టిస్ట్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Image
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "కిల్లర్ ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. లవ్ సాంగ్స్ తో పాటు బ్రేకప్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కు మంచి లిరిక్స్ కుదిరాయి. సురేష్ బొబ్బిలి గారు హిట్ ట్యూన్స్ ఇచ్చారు. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు. ఎడిటర్ ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఎడిటర్ గా నాకు మంచి అవకాశం అని భావిస్తున్నా. స్క్రీన్...

"కాలమేగా కరిగింది" సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ 'దరీ దాటిన మోహం..' రిలీజ్, ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతున్న మూవీ

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ 'దరీ దాటిన మోహం..' విడుదల చేశారు. 'దరీ దాటిన మోహం..' పాటకు డైరెక్టర్ శింగర మోహన్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ మరో మంచి ట్యూన్ అందించారు. సింగర్స్ సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా  పాడారు. 'దరీ దాటిన మోహం..' పాట ఎలా ఉందో చూస్తే - ' దరీ దాటిన మోహం దేహమే కదా, ఎదుటే నిలిచేనూ, ఆ యదపై తాకేనూ, చెలీ వీడినా మౌనం, మర్మమే కదా, కథలై కదిలేనూ, ఆ కబురై పాకేనూ..' అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.  మ్యూజికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది "కాలమేగా కరిగింది" సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటిక...

మార్చి 21న వస్తున్న "రాజుగారి దొంగలు"

Image
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.  ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి  వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి, స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్, మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ, పీఆర్ఓ – చందు రమేష్, బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ, సమర్పణ – నడిమింటి లిఖిత, నిర్మాత – నడిమింటి బంగారునాయుడు, దర్శకత్వం – లోకేష్ రనాల్ హిటాసో.

పొయెటిక్ లవ్ స్టోరీ మూవీ "కాలమేగా కరిగింది" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 21న విడుదలకు వస్తున్న సినిమా

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "కాలమేగా కరిగింది" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్ లు...అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్ గా అందంగా రూపొం...

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

Image
శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్  నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో సి.ఎం.మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయిని నిర్మిస్తున్నారు. బి.ఆర్.రాజేష్ సహా నిర్మాతగా, సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా  వ్యవహరిస్తున్నారు.  యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో రైస్ మిల్ చిత్ర కథాంశం ఉంటుంది. కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు పక్కల గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్ర సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి.  లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ మరియు దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీన...

"Manyam Dheerudu" on Amazon Prime

Image
The film Manyam Dheerudu was released today on Amazon Prime. On this occasion, a success meet was held at the Alluri Sitarama Raju Public Library in Visakhapatnam, with MLA Ganta Srinivasa Rao as the chief guest. Produced under the RVV Movies banner, Manyam Dheerudu stars RVV Satyanarayana in the lead role. The film, which has already been released across the country and achieved success, is now available for streaming on Amazon Prime. MLA Ganta Srinivasa Rao, along with Writers' Academy Chairman VV Ramanamurthy, inaugurated the event with a traditional lamp-lighting ceremony. Speaking at the event, Ganta Srinivasa Rao mentioned that Visakhapatnam is set to become a major film hub in Andhra Pradesh, with committees already working on this initiative. He also revealed that foundation stones have been laid for projects similar to Ravindra Bharathi, which will soon be accessible to the public. The MLA praised RVV Satyanarayana for portraying the role of Alluri Sitarama Raj...

సెన్సార్ పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్దమైన ది సస్పెక్ట్

Image
ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు.  ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన  మరియు ఒక  హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న  ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు . ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంది అన్నారు నిర్మాత కిరణ్ కుమార్. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల కాన...

హ్యాపీ బర్త్ డే టు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి

Image
పలు సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు గౌర హరి. ఆయన ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఘన విజయాన్ని అందుకుంది. పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. హనుమాన్ సక్సెస్ తర్వాత గౌర హరి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.  తేజ సజ్జ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న మిరాయి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు గౌర హరి. ఈ సినిమా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు గౌర హరి. ఈ ఇయర్ ఆయనకు స్పెషల్ గా ఉండబోతోంది. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరిన్ని క్రేజీ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Asuya: A Telugu Girl’s Journey Through Unspoken Jealousy

Image
Sometimes, a single comment can change how you see the world. For Hanishka Polimera, that moment happened in a busy Toronto office, where she worked as a software developer. A colleague from a different cultural background often made remarks like, "People from my country may speak English well or poorly, but for others, it’s never truly theirs. They’ll always have an accent." She let it slide—until one day, when she casually compared this colleague to a close friend. "Is she from your background? I hope she doesn’t have that thick accent," they responded. What seemed like an innocent comment carried an unspoken superiority, a subtle jealousy disguised as observation. That moment planted the seed for Asuya—a song that isn’t just about envy but about the way small words can carry deep emotions. With a unforgettable melody and introspective lyrics, it captures the weight of everyday conversations that linger long after they're spoken. As her debut singl...

"వర్ణపతల" సినిమాలో నటనకు ప్రెస్టీజియస్ కర్ణాటక స్టేట్ అవార్డ్ గెల్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్, ప్రస్తుతం చిత్రీకరణలో ఆమె సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

Image
సిల్వర్ స్క్రీన్ తో పాటు టీవీ ప్రేక్షకులకూ అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది జ్యోతి పూర్వజ్. ఆమె ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాలో నటిస్తోంది. జ్యోతి పూర్వజ్ "పర్ణపతల" సినిమాలో నటనకు ప్రెస్టీజియస్ కర్ణాటక స్టేట్ అవార్డ్ గెల్చుకుంది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న జ్యోతి పూర్వజ్ కు “కిల్లర్” మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలియజేసింది. “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  నటీనటులు - జ్యోతి పూర్వజ్,  పూర్వాజ్, విశాల్ రాజ్, చందూ, గౌతమ్, తదితరులు టెక్నికల్ టీమ్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి మ్యూజిక్...

నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా "ఆర్టిస్ట్"

Image
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఆర్టిస్ట్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చూస్తూ చూస్తూ, ఓ ప్రేమా సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ ను మూవీ టీమ్ ఆశిస్తోంది. నటీనటులు - సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహమాధురి శర్మ, తదితరులు టెక్నికల్ టీమ్  ఎడిటర్ - ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి సినిమాటోగ్రఫీ - చందూ ఏజే మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి సౌండ్ డిజైన్ - సాయి...

ఘనంగా "ది సస్పెక్ట్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ది సస్పెక్ట్ సినిమా ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ - ది సస్పెక్ట్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఆర్టిస్టులు అందరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ది సస్పెక్ట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ కిరణ్ గారు నా...

"కాలమేగా కరిగింది" సినిమా నుంచి 'తను జతగా..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'తను జతగా..' పాటను విడుదల చేశారు. 'తను జతగా..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా...శరత్ చంద్ర తిరునగరి డెప్త్ ఉన్న లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి ఆకట్టుకునేలా పాడారు. 'తను జతగా..' పాట ఎలా ఉందో చూస్తే - 'తను జతగా లేని కథలో, ఈ ఒంటరి పరుగెక్కడికో, తను నేరుగ తాకే సడిలో, ఈ తుంటరి స్మృతి లెక్కడివో..' అంటూ ఎమోషనల్ లవ్ సాంగ్ గా సాగుతుందీ పాట. నటీనటులు - వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు టెక్నికల్ టీమ్ రచన దర్శకత్వం - సింగార మోహన్ ప్రొడ్యూసర్ - మరే శివశంకర్ బ్యానర్ - సింగా...

"దిల్ రూబా" న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు - హీరో కిరణ్ అబ్బవరం

Image
"క" సినిమా సూపర్ హిట్ తర్వాత సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.  న్యూ ఏజ్ కమర్షియల్ మూవీగా ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న "దిల్ రూబా" అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు హీరో కిరణ్ అబ్బవరం. - "దిల్ రూబా" సినిమా నిన్న ఫైనల్ గా చూసుకున్నాం. మూవీ ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ అందరికీ బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగ...

ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ లాంచ్

Image
*ది సస్పెక్ట్*  తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భం గా ఈ  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను   సూపర్ హిట్  డైరెక్టర్ *విఎన్ ఆదిత్య*  చేతుల మీదగా  లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్  మరియు క్రైమ్ మూవీ అయినటువంటి  ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు  ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బానర్ మీద  నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ లో విభిన్నమైనటువంటి కోణంలో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్ ని ఎలా కనుక్కున్నారు అని దర్శకుడు తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కించారు. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న  ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేస...

మార్చి 21న రిలీజ్‌ అవుతున్న ‘శారీ’ చిత్రంపై ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్‌ అయిన రామ్‌గోపాల్‌వర్మ

Image
విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘శారీ’. ట్యాగ్‌లైన్‌: ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో, ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మలయాళ భాషల్లో రూపొందిన ‘శారీ’ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని పలు యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు రామ్‌గోపాల్‌ వర్మ. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కాలేజీలో రామ్‌గోపాల్‌వర్మ,  నటులు సత్య,  ఆరాధ్య దేవి, నిర్మాత రవిశంకర్‌వర్మ, రాంగోపాల్‌వర్మ సోదరి విజయ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజంలోని సంబంధాలపై సోషల్‌ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలు సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం, ...

నటిగా నాకు అన్ని రకాల మంచి పాత్రలు చెయ్యాలని ఉంది : అక్షర నున్న సుజన !!!

Image
తెలుగమ్మాయి అక్షర నున్న సుజన నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివడవురా' సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్ కుమార్తె రోలో లో మెప్పించింది, ఈ మూవీ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పుష్ప పార్ట్ 2 లో కూడా అక్షర పాత్ర కొనసాగుతుంది. రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న రావణాసుర ఒక విభిన్న రోల్ లో నటిస్తోంది.  టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది అక్షర. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది అక్షర లక్ష్యం. తనలోని ట్యాలెంట్ చూసి ఆడిషన్స్ చేసి తనకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా అక్షర కృతజ్ఞతలు తెలుపుతోంది. త్వరలో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది అక్షర. పుష్ప సినిమాలో రష్మిక మందన్న కు చెల్లెలి పాత్రలో నటించింది, అలాగే అల్లు అర్జున్ కు చిన్న వదినగా  నటించి మెప్పించింది, హీరోయిన్ రోల్స్ కాకుండా గుర్తింపు తెచ్చే ర...

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Image
 Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati Movie Creations with the blessings of Uttarandhra Aradhya Daiwam Paderu goddess Shri Modakondamma Under the direction of K, Grandhi Trinadh is the producer, Lotheti Krishna is the co-producer, and the shooting and post-production works of the film starring Suhana as the heroine have been completed, and the director N.K produced this movie.  The teaser release of the film was held in a grand manner, in which all the members of the film unit participated.  On this occasion, Satyam Rajesh said...  Director NK has handled the movie well, he has made the movie beautiful without any gap by working continuously.  Producer Trinath Garu made the movie with good production values, Suhana acted well despite not speaking Telugu.  In the movie Paderu 12th Mile, I Shravan and Prabhakar played memorable roles, soon this movie is going to come before you, let's al...

As an actress I want to do all kinds of good and significant roles : Akshara Nunna Sujana !!!

Image
 Telugu actress Akshara Nunna Sujana entered the film industry with interest and passionate in acting.  She first acted as a bride's daughter in Kalyan Ram's 'Entha Manchivadavura'.  After that, she impressed Inspector Sampath's daughter Roll a very key role in the movie Ram potheneni Red, after this movie, she played the role of the hero in the movie Allu Arjun and Sukumar Pushpa 1, ( The rise)Akshara's role continues in Pushpa Part 2 ( The rule )as well.  Coming in Ravi Teja Sudhir Varma's combination, Ravanasura she acted as jayaram’s daughter character role. Akshara says that if you are talented, there will always be opportunities in the Telugu industry.  Akshara aims to do more prominent projects & good roles where acting is a priority.  On this occasion, Akshara thanks the directors and producers who saw her talent and gave her opportunities for auditions.  Akshara will entertain the Telugu audience with more diverse roles soon. ...

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

Image
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో  సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్  పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్. కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఘనంగా జరిగింది, ఈ ప్రోగ్రామ్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ... డైరెక్టర్ ఎన్.కె గారు సినిమాను బాగా డీల్ చేశారు, సినిమాను ఎక్కడా గ్యాప్ లేకుండా నిరంతరం కృషి చేస్తూ అందంగా తీర్చి దిద్దారు. నిర్మాత త్రినాధ్ గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు, సుహాన తెలుగు రానప్పటికీ బాగా నటించింది. పాడేరు 12వ మైలు సినిమాలో నేను శ్రవణ్, ప్రభాకర్ గుర్తిండిపోయే రోల్స్ చేశాం, త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది, మంచి సినిమా కోసం అందరం ఎదురు చూద్దాం అన్నారు. శ్రవణ్ మాట్లాడుతూ... ...