Posts

Showing posts from January, 2025

"THAlli MANASU" Movie Review & Rating!!!

Image
Movie: Thalli Manasu Cast: Rachita Mahalakshmi, Kamal Kamaraju, Satvik, Sahitya, Raghu Babu, Subhalekha Sudhakar, Vaishnavi, Deviprasad, Adarsh Balakrishna, Shanta Kumar, Gautham Raju, Devisri, and others Technical Team: Story: Saravanan Story Development: Muthyala Subbaiah, Marudhuri Raja Dialogues: Nivas Lyrics: Bhuvanachandra Music: Koti D.O.P.: N. Sudhakar Reddy Editing: Nagireddy Art Direction: Venkateswara Rao Presenter: Muthyala Subbaiah Producer: Muthyala Anantha Kishore Screenplay & Direction: V. Srinivas (Cippy) Under the banner of Muthyala Movie Makers, renowned director Muthyala Subbaiah presents "Thalli Manasu" , marking his son Muthyala Anantha Kishore's debut as a producer. This film stars Rachita Mahalakshmi, Kamal Kamaraju, Satvik, and Sahitya in key roles and introduces V. Srinivas (Cippy) as the director. Released in theatres on January 24th, let’s explore how the movie fares. Story: Ganesh (Satvik), a bank employee, is in pursuit of rec...

racharikam Pre-Release Event Celebrated Grandly, Theatrical Release on January 31st

Image
The film Racharikam, starring Apsara Rani, Vijay Shankar, and Varun Sandesh in the lead roles, is set to release on January 31st. Produced by Eswar under the Chill Bros Entertainment banner, the film is directed by Suresh Lankalapalli. The promotional content, including songs, posters, teaser, and trailer released so far have garnered significant attention. The film is set for agrand release on January 31st, and the pre-release event was held on Sunday.  *While speaking at the event, hero Vijay Shankar said,* “The title Racharikam itself reflects royalty. Everyone has been eagerly waiting to see this film. Suresh sir’s work and dedication are evident in every shot. I owe my current level to the support of my brother, Manmadha Rao. Eswar worked tirelessly to make this film great. This film shows what Rayalaseema is all about. Thanks to director Suresh sir for giving me such a big role. Despite being busy in Bollywood, our DOP came to work with us. The music by Vengi is s...

త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”

Image
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో  త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations)  బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది. దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము.  చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు. చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహక...

కొత్త ప్రొడక్షన్ కంపెనీ, వీఎఫ్ఎక్స్ సంస్థను ప్రారంభించిన ‘ఫన్ మోజీ’ టీం

Image
‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించనున్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో ఆల్రెడీ ఓ సినిమాను ప్రారంభించినట్టుగా టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ తరుపున సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో ముచ్చటించారు. సుశాంత్ మహాన్ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో మా ఫన్ మోజీ‌కి మిలియన్ల సబ్ స్క్రైబర్లు, బిలియన్ల వ్యూస్ వచ్చాయి. మా అందరినీ ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మేం సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా రాబోతోన్నాం. దాంతో పాటుగా వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా లాంచ్ చేయబోతోన్నాం. ఆల్రెడీ మా వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా కోసం పని చేస్తోంది. మేం ముగ్గురిగా ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు 40 మందికి పైగా ఉన్నాం. యూట్యూబ్‌లో మా అందరినీ ఆదరించినట్టుగానే సి...

సింగపూర్‌లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

Image
✤ *తరలి వచ్చిన తెలుగు సంఘాలు* ✤ *అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు* ✤ *ఎన్టీఆర్‌ కమిటీ లిటరేచర్‌ ప్రచురణ ‘తారకరామం’ పుస్తకం ఆవిష్కరణ* ✤ *టి.డి. జనార్ధన్‌ రూపొందించిన ‘గుండెల్లో గుడికట్టినామయ్య’ పాట ‘ఆవిష్కరణ’* ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్‌డే నాడు సింగపూర్‌లోని ఆర్యసమాజ్‌ ఆడిటోరియంలో ‘జైఎన్టీఆర్‌ టీమ్‌’ సింగపూర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి  ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం. మురళీమోహన్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. *‘జైఎన్టీఆర్‌ టీమ్‌ సింగపూర్‌’* తరఫున శ్రీ రేణుకుమార్‌ కన్నెగంటి, శ్రీ సురేష్‌ మొద్దుకూరి, శ్రీ వెంకట్‌ భీమినేని, శ్రీ కరుణాకర్‌ కంచేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తొలు...

మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య ప్రైవేట్ ఆల్బమ్ నువ్వే కావాలి అంటూ సాగే యూత్ ఫుల్ సాంగ్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది

Image
మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు మరియు క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసింది డైస్ ఆర్ట్ ఫిలిమ్స్. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదేవిధంగా భార్గవ్ తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్ గా నిలబడుతుం...

ది డెవిల్స్ చైర్ (The Devil's chair) మొదటి పోస్టర్ విడుదల

Image
బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ముఖ్య తారాగణం తో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devil's chair). అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ "సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ "మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొంది...

జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Image
మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. మధ మూవీని చాలా మందికి చూపించి రిలీజ్ చేయమని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా టీం కూడా ఈ సినిమాను చూసి ఫుల్‌ హ్యాపీగా ఉంది. ...

Monika Chauhan: A Journey of Talent and Determination in Tollywood

Image
In a candid conversation with Monika Chauhan, the emerging actress talks about her inspiring journey, the transition to films, and her aspirations as she steps into the Tollywood spotlight. Q: Tell us about your upbringing and how it influenced your career path. I was born on August 13, 1995, in Delhi, into a Punjabi Rajput family. My father, Late Shri Ish Kumar Chauhan, and my mother, Kiran Chauhan, have always been my greatest sources of strength and inspiration. I grew up in an environment where discipline, resilience, and hard work were deeply valued. Although my roots are in Rajpura, Punjab, my experiences in Delhi shaped my personality and ambition. My mother tongue is Punjabi, and staying connected to my culture has always kept me grounded. Winning the title of Miss Delhi NCR in 2018 was a life-changing moment. It gave me the confidence to step into the entertainment world, with my family’s encouragement fueling my journey. Q: What motivated you to transition from mo...

తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణభగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్.

Image
తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.  ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు.  జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన్.టి.ఆర్. వ్యక్తిత్వాన్ని ప్రతిభింబిస్తుందని, సినిమా రంగంలో ఉన్నవారు, రావాలనుకునేవారు తప్పనిసరిగా చదవ వలసిన గ్రంథమని చెప్పారు.  రచయిత బీరం సుందర రావ...

Debutant Hero Yogesh Kalle to Share Screen Space with Sunny Leone in "Trimukha"

Image
Actor Yogesh Kalle is making his debut with the pan-Indian film "Trimukha," featuring Sunny Leone in a key role.  The film boasts an ensemble cast including Nasser, CID Aditya Srivastav, Suman, Motta Rajendran, Praveen, Ashu Reddy, and others in prominent roles.  With principal photography completed, "Trimukha" is currently in post-production and is slated for release in March 2025. In addition to "Trimukha," the young actor has signed two more films, "Chanukyam" and "Bezawada Boys." "Chanukyam," with Hebah Patel as the female lead, is currently in production and features a supporting cast including Mota Rajendran, Suman, Vinod Kumar, Danya Balakrishna, Sravan, Naga Mahesh, and Prabhakar.  "Bezawada Boys" is yet to commence filming. "Trimukha," an investigative thriller, is directed by Rajesh Naidu and Sridevi Maddali.  Harsha Kalle is producing the film under the Akira Dream Creations banner.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

Image
'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత "మంగళవారం" మూవీ సూపర్ హిట్ తో పాయల్‌ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేనంత ఫర్ఫామేన్స్ తో. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నం. 1' చిత్రం సిద్ధం కాబోతుంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు.

సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

Image
సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు   హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు వైభవంగా గరిగాయి . గంగిరెద్దుల విన్యాసాలు , హరిదాసు కీర్తనలు , సంప్రదాయ సన్నాయి మేళం , గాలిపటాల రెపరెపలాతో  పండుగను ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా అధ్యక్షలు కె .ఎస్. రామారావు మాట్లాడుతూ .. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మొదటి నుంచి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు , పండుగలకు  ప్రాధాన్యత ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు .  సంక్రాంతి పండుగను తెలుగువారందరూ గ్రామాలలో కుటుంబ సభ్యులందరితో ఘనంగా జరుపుకుంటారని , పట్టణాల్లో, నగరాల్లో వున్నవారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో వేడుగగా జరుపుకుంటారని చెప్పడానికి అదే నిదర్శనమని రామారావు తెలిపారు .  కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ . .. ఫిలింనగర్ కల్చరల్ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుందని , ప్రతి పండుగను సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుతామని, సంప్రదాయ వంటలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు . మన కళలు , మన సంస్కృతి కి ఈ కల్చరల్ సెంటర్ అధిక ప్రాధ...

Tovino Thomas' “IDENTITY” is Mollywood's FIRST HIT OF THE YEAR 2025

Image
After the sensational 2024, Malayalam cinema kickstarts 2025 in a blasting way with the mind-blowing thriller Identity. In 2024, the blockbuster films like Manjummel Boys, ARM, Aavesham, Kishkinda Kandam, Guruvayoor Ambalanadayil, Vaazha, Aadu Jeevitham, Anveshippin Kandethum, Osler, Bhramayugam, Vazhshangal Shesham, Premalu, and many others opened new avenues for Malayalam cinema across other states. The films have grossed more than ₹50 crore and ₹100 crore marks at the box office. Now, the recently released thriller Identity joins the sensational hits league with record-breaking collections. The film starring Tovino Thomas, Trisha Krishnan, and Vinay Rai in lead roles hit theatres on 2nd January and received a blockbuster response from everyone. The film delivered a massive worldwide box office collection of ₹23.20 crores within just four days. The film also achieved hit status in its Tamil version and collected good numbers. Now, it has crossed 40.23 crores gross in just...

రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ఖడ్గం రీ రిలీజ్ !!!

Image
శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్.. ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్ అందించాడు.  ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న మళ్లీ విడుదల చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ మూవీస్ వారు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. దేశభక్తి ఇతి వృత్తంగా వచ్చిన ఎన్నో చిత్రాల్లో ఖడ్గం సినిమాకు ప్రేత్యేక్ష స్థానం ఉంది. జనరేషన్స్ మారినా పేట్రియేటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా.  భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి తీసారు దర్శకుడు కృష్ణవంశీ. మధు మురళీ నిర్మించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత...

Visual Wonder "Kumbhastalam" Title Poster Released On Sankranti !!!

Image
 Kumbhastalam is the production number 1 under the banner of AKS Films.  Rocky Sharman is making his debut as a director with this movie and Azhar Shaikh is producing this movie.   Ajay Ghosh, Archana, Divi Vadthya, Venkatesh Mummidi, Baahubali Prabhakar, Naga Mahesh, Balagam Sanjay, Chitram Srinu, Vinod Kumar Alva, Dil Ramesh and others are acting in this movie.   The Film unit has released the title poster of Kumbhastalam movie which is being made in the divine mythological Genre on the occasion of Sankranti.  The shooting of this film is almost half completed and it is planned to Release in April.  The movie was shot in beautiful locations in Pune, Mumbai, Alibag, Mahabaleshwar and Hyderabad.  Graphics, animations Nihal Nikhil Team and VFX are Going to be the Main highlights of this movie.  Producer Azhar Sheikh is producing without compromising on that.  Music is composed by ML Raja and Shirish Prasad is the editor o...

Visual Wonder "Kumbhastalam" Title Poster Released On Sankranti !!!

Image
 Kumbhastalam is the production number 1 under the banner of AKS Films.  Rocky Sharman is making his debut as a director with this movie and Azhar Shaikh is producing this movie.   Ajay Ghosh, Archana, Divi Vadthya, Venkatesh Mummidi, Baahubali Prabhakar, Naga Mahesh, Balagam Sanjay, Chitram Srinu, Vinod Kumar Alva, Dil Ramesh and others are acting in this movie.   The Film unit has released the title poster of Kumbhastalam movie which is being made in the divine mythological Genre on the occasion of Sankranti.  The shooting of this film is almost half completed and it is planned to Release in April.  The movie was shot in beautiful locations in Pune, Mumbai, Alibag, Mahabaleshwar and Hyderabad.  Graphics, animations Nihal Nikhil Team and VFX are Going to be the Main highlights of this movie.  Producer Azhar Sheikh is producing without compromising on that.  Music is composed by ML Raja and Shirish Prasad is the editor o...

కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శకులు శ్రీను వైట్ల

Image
సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.  తాజాజా హైదరాబాద్‌లో  కల్పర వీఎఫ్‌ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు,  దర్శకులు శ్రీనువైట్ల గారు, కరుణ కుమార్ గారు,  ప్రముఖ నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన గారు,  నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు. మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ ‘మన తెలుగు బిడ్డ మల్లీశ్వర్ గారు అమెరికాలో స్థిరపడి ఎంటర్‌‌పెన్యూర్‌‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడి నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇప్పించాలని నేను ఆహ్వానించగానే సిద్ధిపేటలో ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన  డాక్టర్ మల్లీశ్వర్ గారిని అభినందించాలి. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో ప...

బ్రహ్మాండ చిత్రాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన "అఖండ" ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి

Image
మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో  ఆమని ప్రధాన పాత్రలో  శ్రీమతి మమత సమర్పించు  చిత్రం  'బ్రహ్మాండ'  చిత్ర సహనిర్మాత  శ్రీమతి దాసరి మమత . మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది ..అని టీజర్ డిజైన్స్ చూశాను చాలా బాగా ఉన్నాయి సినిమా యూనిట్ అందరికి .. అల్ ది బెస్ట్ చెప్పారు .. నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ  మా బ్రహ్మాండ చిత్రాన్ని అఖండ చిత్ర ప్రొడ్యూసర్  గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన మిర్యాల రవీందర్ రెడ్డి గారికి  నేనెప్పుడూ రుణపడి ఉంటాను.   చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ మా సినిమా టైటిల్ని ఆవిష్కరించిన రవీందర్ రెడ్డి గారికి  థాంక్స్ చెప్తూ  ఇది మొదటి విజయం గా భావిస్తున్నానని చెప్పారు.  మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది.  ఒగ్గు కథ  తెలంగాణ జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తు...

Thriller Movie "Hide n Seek" Now Streaming on Aha !!!

Image
The movie Hide n Seek which was released as the production number 1 under Sahasra Entertainments production banner recently released in theaters and received good reviews with positive talk, Viswanth as the hero, Shilpa Manjunath and Riya Sachdev in the lead roles, Basi Reddy Rana was introduced as a director through this movie.  Produced by Narendra Buchi Reddy, this movie is currently streaming on Aha OTT.  Sakshi Ranga Rao's son Sakshi Siva and Sridhar Reddy played the lead roles in this movie directed by Basireddy Rana as a seat-edge crime thriller, produced by producer Narendra Buchi Reddy without compromising anywhere.  Investigation crime thrillers are always popular with the audience.  The director has maintained a good suspense in keeping the audience from moving from the seat from the first scene till the end of the movie.  In between, Bluevale game became very trending.  It has been shown that how such a game enslaves not only childre...

పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడాన్ని నిరసిస్తున్నాం, ప్రభుత్వ చర్చల్లో టీఎఫ్ సీసీకి ప్రాధాన్యమివ్వాలి - టీఎఫ్ సీసీ జనరల్ సెక్రటరీ జేవీఆర్

Image
పెద్ద  సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని  చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..మాట తప్పడం సరికాదని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ జేవీఆర్. బడా సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని గతంలో ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని జేవీఆర్  కోరారు. పెద్ద సినిమాలకు  టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోందని, థియేటర్స్ కు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడుతోందని జేవీఆర్ అన్నారు. ప్రభుత్వం సినీ పరిశ్రమతో జరిపిన చర్చల్లో టీఎఫ్ సీసీకి, సీనియర్ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ఆహ్వానం లేకపోవడం విచారకరం అని జేవీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. *టీఎఫ్ సీసీ జనరల్ సెక్రటరీ జేవీఆర్ మాట్లాడుతూ* - పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. ప్రభుత్వం మాట తప్పిందనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వం ఇప్పటికైనా మాట మీద నిలబడాలి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా చర్యలు...

"100 క్రోర్స్" థ్రిల్లర్ జనవరి 11న ఆహా లో విడుదల

Image
హ్యాపీ డేస్ లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన  "100 క్రోర్స్" చిత్రం  ఆహా ఓటీటీ లో జనవరి 11న విడుదల కానుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో,  మరియు గుండెలు అరచేతిలో పెట్టుకునే సస్పెన్స్ తో కథ నడుస్తుంది.  హీరో చేతన్ కుమార్ తన అద్భుతమైన యాక్షన్ తో, రాహుల్ టైసన్ తన విలనిజంతో,  సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ లు తమ గ్లామర్ తో  ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత  రక్తి కట్టిస్తుంది.  నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహార...

"డ్రింకర్ సాయి" స్పెషల్ షో చూసి, మూవీ టీమ్ కు ప్రశంసలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి

Image
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "డ్రింకర్ సాయి" సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. తాజాగా "డ్రింకర్ సాయి" సినిమా స్పెషల్ షోను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి, యంగ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, నటుడు మహేశ్ ఆచంట చూశారు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ - డైరెక్టర్ కిరణ్ అసోసియేట్ గా నాతో ఈ రోజుల్లో సినిమాకు వర్క్ చేశారు. డ్రింకర్ సాయి సినిమా చాలా బాగా రూపొందించాడు. టైటిల్ చూసి నెగిటివ్ గా ఫీలవుతారు గానీ మంచి కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. చివరి 20 నిమిషాలు మూవీ చాలా బాగుంది. హీరో ధర్మకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అతని నటనలో మెచ్యూరిటీ కనిపించింది. మ్యూజిక్, డీవోపీ ఇతర అన్ని క్రాఫ్ట్ లు ఆక...

స‌క్సెస్‌ఫుల్ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బ్రహ్మా ఆనందం’ నుంచి క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ ‘ఆనందమానందమాయే..’ రిలీజ్

Image
మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో 100% స‌క్సెస్ రేటుని సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న బ్యాన‌ర్ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్ర‌హీత బ్రహ్మానందం, ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ న‌టించారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ స‌మ‌ర్ప‌కులుగా డెబ్యూ డైరెక్ట‌ర్‌ ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.  ‘బ్రహ్మా ఆనందం’ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌లో జోరు పెంచారు. అందులో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి  ‘ఆనందమాయే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. శాండిల్య పీస‌పాటి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ పాట‌ను శ్రీసాయి కిర‌ణ్ రాయ‌గా, మ‌నీషా ఈర‌బ‌త్తిని, య‌శ్వంత్ నాగ్ ఆల‌పించారు. పాటను గమనిస్తే.. ఇది క్యూట్ లవ్ సాంగ్ . ఇందులో హీరోపై త‌న ప్రేమ‌ను ...

నటుడిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం.. ఎన్నో అవార్డులు, ఎన్నెన్నో రివార్డులు

Image
సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జులై 27న సాయి కుమార్ జన్మించారు. తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు సాయి కుమార్. తల్లి కృష్ణ జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్‌కు కన్నడ మాతృ భాష అయింది. కానీ సాయి కుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తన మార్క్ వేశారు. సినిమాల్లోకి రాక ముందు అంటే.. సరిగ్గా 1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. మయసభ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సాయికుమార్ ‘దేవుడు చేసిన పెళ్లి’తో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా 1975లో జనవరి 9న రిలీజ్ అయింది. అంటే నేటికి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తరువాత బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి కుమార్ కెరీర్‌లో ఎన్నో మరుపు రాని హిట్ చిత్రాలున్నాయి. కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఆయన న...

జ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘హత్య’ ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది- టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో న‌టుడు ర‌వివ‌ర్మ‌

Image
ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్ర‌ముఖ న‌టుడు ర‌వివ‌ర్మ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా... చిత్ర ద‌ర్శ‌కురాలు శ్రీవిద్య బ‌స‌వ మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం మధ సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ఆద‌రించిన అంద‌రికీ ముందుగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఐదేళ్ల త‌ర్వాత ఇప్పుడు నేను హ‌త్య సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అంద‌రికీ తెలిసిన క‌థే అయిన‌ప్ప‌టికీ గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్‌ ...

"Drinker Sai" Movie Running Successfully in AP and Telangana with Gross Collections of Rs. 5.74 Crores in 12 Days

Image
"Drinker Sai," starring Dharma and Aishwarya Sharma as the lead pair, has achieved good success in Andhra Pradesh and Telangana. With a gross collection of Rs. 5.74 crores in just 12 days, the film has been well-received by both youth and family audiences. The movie's tagline, "Brand of Bad Boys," has captured attention, while its compelling storyline, inspired by real events, adds depth to its appeal. Produced by Basavaraju Srinivas, Ismail Shaik and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, "Drinker Sai" was directed by Kiran Tirumalasetti. Released on December 27th, the film has quickly earned a unanimous super-hit verdict. The movie has been successfully screened wherever it has been released, continuing to draw in audiences. Its relatable content has resonated strongly with both the youth and family viewers, further boosting its popularity in the region. Cast: Dharma, Aishwarya Sharma,...

టోవినో థామస్ తన బ్లాక్‌బస్టర్ పరంపరను కొనసాగిస్తున్నందున ‘ఐడెంటిటీ’ కేవలం 4 రోజుల్లో ₹23.20 కోట్లు వసూలు చేసింది!

Image
 కేవలం నాలుగు రోజుల్లనే ప్రపంచ వ్యాప్తంగా ₹23.20 కోట్ల కలెక్షన్లు రాబట్టిన "ఐడెంటిటీ" చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త అంచనాలను నెలకొల్పింది.  2024 సంవత్సరం మలయాళ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచింది, అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు మరియు ₹100 కోట్ల మార్కులను దాటాయి.  మంజుమ్మల్ బాయ్స్, ఏఆర్ఎం, ఆవేశం, కిష్కింద కాండమ్, గురువాయూర్ అంబలనాడాయిల్, వాజా, ఆడు జీవితం, అన్వేషిప్పిన్ కందెతుమ్, ఓస్లర్, భ్రమయుగం, వజ్షంగళ్ శేషం, ప్రేమలు మరియు అనేక ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ప్రభావం చూపాయి.  "మార్కో" విడుదలతో బాక్సాఫీస్ హంగామా తారాస్థాయికి చేరుకుంది.  మంజుమ్మెల్ బాయ్స్, ఏఆర్ఎం, ఆవేశం మరియు ప్రేమలు వంటి సినిమాలు ఇతర రాష్ట్రాలలో మలయాళ సినిమాకి కొత్త మార్గాలను తెరిచాయి, "మార్కో" అద్భుతమైన విజయాన్ని అందించడానికి మార్గం సుగమం చేశాయి.  2025 ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, "ఐడెంటిటీ" థియేటర్లలోకి వచ్చింది మరియు కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹23.20 కోట్ల భారీ వసూళ్లను అందించింది.  ఈ చిత్రం దాని తమిళ వెర్షన్‌లో ...

ఘనంగా "రాజు గారి దొంగలు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

Image
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి  చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ  అవుతోంది. ఈ రోజు రాజు గారి దొంగలు సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ వచ్చి నన్ను ఈ ఈవెంట్ కు పిలిచాడు. నేను బిజీగా ఉన్నా, వైజాగ్ వాళ్లు అని చెప్పగానే వస్తానని అన్నాను. వైజాగ్ అంటే నాకు ఒక ఎమోషన్.  రాజు గారి దొంగలు టీజర్ బాగుంది. టైటిల్స్,  తన పేరులోనే క్రియేటివిటీ చూపించారు డైరెక్టర్ లోకేష్. సినిమా...