Posts

Showing posts from December, 2024

బ్రహ్మాండ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం !

Image
మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో  ఆమని ప్రధాన పాత్రలో  శ్రీమతి మమత సమర్పించు  చిత్రం  'బ్రహ్మాండ'  చిత్ర సహనిర్మాత  శ్రీమతి దాసరి మమత మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని  ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు, నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ దశలో  మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించాడు మా దర్శకుడు రాంబాబు గారు  ఇప్పటివరకు  ఎవరు చూడని  చత్తీస్గడ్ మరియు కర్ణాటక లొకేషన్ లలో సినిమా ను చిత్రీకరించాం ముఖ్యంగా ఆమని గారు బలగం జయరాం గారు కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు . ఆడియో రిలీజ్ అవ్వగానే సినిమా విడుదల చేస్తామని అన్నారు . చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది.  ఒగ్గు కథ  తెలంగాణ జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇద...

అభిమానుల‌కు రాకింగ్ స్టార్ య‌ష్ హృద‌య‌పూర్వ‌క‌మైన లేఖ‌... ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యం, భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన స్టార్ హీరో

Image
రాకింగ్ స్టార్ య‌ష్‌.. కె.జి.య‌ఫ్ ఫ్రాంచైజీ చిత్రాల‌తో గ్లోబ‌ల్ రేంజ్ స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు. అభిమానుల‌కు త‌న హృద‌యంలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఇచ్చిన ఈయ‌న వారికి ఓ ప్ర‌త్యేక‌మైన లేఖ‌ను రాశారు. ఈ ఏడాది ముగుస్తున్నందున అంద‌రూ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకునే వారు, అలాగే త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకునే అభిమానులు అంద‌రూ ఆరోగ్యం, భ‌ద్ర‌త‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని య‌ష్ లెట‌ర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుక‌ల్లో పాల్గొన‌టం కంటే అభిమానులు వారి గొప్ప ల‌క్ష్యాల‌ను చేరుకుంటున్నార‌ని తెలిసి ఎంతో ఆనంద‌పడుతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలియ‌జేశారు. య‌ష్ త‌న అభిమానుల‌ను ఉద్దేశించి రాసిన హృద‌య‌పూర్వ‌క లేఖ‌లో ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచే విధానాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. గ‌తంలో త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. https://www.instagram.com/p/DEM9wQNyER_/?igsh=MTM1a3diMmlyMjBhdg==   ఈ ఏడాది ప్రారంభంలో య‌ష్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. క‌ర్ణాట‌క‌లో గ‌ద‌గ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ క‌టౌట్‌ను ఏర్పాటు చేస్...

"రాజా సాబ్", "హరి హర వీరమల్లు" చిత్రాలతో బ్లాక్ బస్టర్ ఇయర్ 2025 కు వెల్ కమ్ చెప్పబోతున్న బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్

Image
న్యూ ఇయర్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె నటించిన రెండు బిగ్ టికెట్ మూవీస్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తనను ఆడియెన్స్ కు మరింత రీచ్ చేస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తోంది. రాజా సాబ్ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్ గా రూపొందిస్తున్నారని, ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనని నిధి చెబుతోంది. అలాగే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ రెండు భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ ప్రైజింగ్ మూవీస్ ను న్యూ ఇయర్ లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్.

బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్

Image
RRR ప్రొడక్షన్స్  నిర్మాణం లో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ గారు ఆ పాట రాసిన పరమేశ్ పాటపాడిన చిన్నారి తన్వికి సంగీత దర్శకుడు సత్యదీప్ కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డి  ఆ పాటకు నృత్యం చేసిన చిన్నారులకు ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిరుసత్కారం ఏర్పాటు చేసారు ఈ వేడుక కు మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి గారు అతిధిగా విచ్చేసి లిరిక్ రైటర్ సంగీత దర్శకుడికి  పాట పాడిన చిన్నారిని నర్తించిన చిన్నారులను కొరియోగ్రాఫర్ ను మిగతా టెక్నిషియన్స్ అందరిని నక్షత్ర టీమ్ వారిని జ్ఞాపికలతో సత్కరించారు తరువాత  జె.డి చక్రవర్తి మాట్లాడుతూ ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి  ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్ గారికి యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ  పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు... ఈ పాటకు కెమరామెన్ . సత్య సతీష్, ఎడిటర్...

విడుదలకు సిద్ధమైన అమ్మ రాజశేఖర్ ‘తల’

Image
దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో ఆయన తన కుమారుడు అమ్మ రాగిన్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్‌ సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. శ్యామ్‌ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు  తమన్‌, ఎస్‌.అస్లాం కేయి ధర్మతేజ సంగీతం అందించారు కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.

2024 లో తెలంగాణ బేస్డ్ బెస్ట్ తెలుగు ఫిలిమ్స్

Image
2024 సంవత్సరంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపధ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. పెద్ద హీరోల సినిమాల నుంచి  ఊహించని హిట్ల వరకు వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు చూసారు. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైనా, మరి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన "టిల్లు స్క్వెర్"100కోట్ల క్లబ్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అలాగే  హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన "రజాకార్" మొదటి షో నుండే మంచి టాక్ తో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. తెలంగాణ పెళ్లి నేపధ్యంలో వచ్చిన "లగ్గం" థియేటర్లల్లో డీసెంట్ హిట్టుగా నిలిచి ఎమోహనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. డిఫెరెంట్ స్టయిల్ ప్రమోషన్స్ తో ప్రజల్లోకి వెళ్లిన "పొట్టేలు" పర్వాలేదు అనిపించింది.  జితేందర్ రెడ్డి ,ఉరుకుపటెలా , లైన్ మాన్ , ప్రవీణ్ IPS , కళ్ళు కాంపౌండ్ ,పైలం పిలగా, ష...

జ‌న‌వ‌రి 1న ‘గేమ్ చేంజర్’ ట్రైల‌ర్ రిలీజ్.. గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపం చూడబోతోన్నారు: విజయవాడలో భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Image
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయ...

'ఓ తండ్రి తీర్పు' చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది: డాక్టర్ కె.వి. రమణాచారి !!!

Image
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’  సినిమా ఈ నెల 27న విడుదలై మాంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు  కాంచనపల్లి. సినిమా విజయవంతంగా ప్రదర్షింపబడుతున్న చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కెవి.రమణాచారి మాట్లాడుతూ... కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉందని ప్రసంశలు వస్తున్నాయి, ఓ తండ్రి తీర్పు కొడుకుగా వివ రెడ్డి చేసిన ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉందని అంటున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఓ తండ్రి తీర్పు తో మరోసారి నిరూపణ అయ్యింది, చక్కటి మెసేజ్ ఈ సినిమాలో ఉందని, ప్రతి కుటుంభం ఈ స...

మార్కో మానియా దేశాన్ని పట్టుకుంది: భారతదేశంలోని అత్యంత హింసాత్మక చిత్రం కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల కలెక్షన్‌ను వేగంగా దాటింది! మలయాళంలో తొలిసారి

Image
 అత్యంత హింసాత్మకమైనది, అత్యంత స్టైలిష్‌గా, మరపురానిది!  మార్కో భారతీయ సినిమాని తుఫానుగా తీసుకుంది!  ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాక్షన్ థ్రిల్లర్ అయిన మార్కో, బాక్సాఫీస్ వద్ద తుఫానుతో రికార్డులను బద్దలు కొట్టింది మరియు మలయాళ సినిమా ప్రమాణాలను పునర్నిర్వచించింది.  సూపర్ స్టార్ ఉన్ని ముకుందన్ నటించిన మార్కో క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు.  హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు   ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹10.8 కోట్లను వసూలు చేసింది, ఇది మలయాళ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్ రికార్డులలో ఒకటిగా నిలిచింది.  క్రిటిక్స్ ఈ చిత్రం గ్రిప్పింగ్ ఎగ్జిక్యూషన్ మరియు ఉన్ని ముకుందన్ యొక్క అయస్కాంత ఉనికిని ప్రశంసించారు.  రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్‌లో ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, సిద్ధిక్, జగదీష్, అన్సన్ పాల్ మరియు రాహుల్ దేవ్‌లతో సహా ఒక నక్షత్ర తారాగణం కలిసి ఈ చిత్రం యొక్క సాంకేతిక నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది.  చిత్ర హింస-భారీ కథనం, ...

‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్! సినిమాకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన

Image
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా ''అమ్మ నీకు వందనం'',  ''క్యాంపస్ అంపశయ్య'’,  "ప్రణయ వీధుల్లో" వంటి సామాజిక,  ప్రయోజనాత్మక  సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. డిసెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతూ  విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా    చిత్ర నిర్మాత శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణాకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు గారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాను మేము ఎంతో దృఢ సంకల్పంతో రాత్రింబవళ్ళు  కష్టపడి ఇష్టంగా నిర్మించడం జరిగింది.అయితే ఈ సినిమాను  మేము వ్యాపార పరంగా కాకుండా  కళాత్మకంగా సినిమా తీయడం జరిగింది. అందుకే ముందు భవిష్యత్ తరాలైన విద్యార్థులకు కాళోజి గారి చరిత్ర గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు థియేటర్ లో ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఇందుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన రెస...

"నింద" చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

Image
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన థ్రిల్లర్ నింద ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ఇప్పుడు ఎమిరేట్స్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రసారం చేయడానికి ఆమోదించారు. దీంతో అంతర్జాతీయ ప్రేక్షకులకు విస్తరించబోతోంది. సెప్టెంబర్ 6న ETV విన్‌లో విడుదలైనప్పటి నుంచీ ట్రెండ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే 35 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసింది. యదార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి, నిర్మించారు. గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆకట్టున్నారు. ఈ సినిమాలో అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ అద్భుతమైన విజువల్స్, సంతు ఓంకర్ హాంటింగ్ స్కోర్, అనిల్ కుమార్ చేసిన ఎడిటింగ్‌...నింద మూవీని స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ క్లాస్ గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్ట్రీమింగ్ ఆమోదంతో నింద నెక్స్ట్ లెవెల్ కి చేరనుంది.

‘డ్రీమ్ క్యాచర్’ సినిమా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సందీప్ కాకుల

Image
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా మాట్లాడుతూ - ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. ట్రైలర్ చూశారు కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. జనవరి 3న మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. ట్రైలర్ మ్యూజిక్ చేసిన వెంకటేష్ మాట్లాడుతూ - ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాలో ర్యాప్ సాంగ్ చేయాలన్న ఆలోచన సందీప్ ఇచ్చాడు. ఈ పాటకే కాదు మొత్తం సినిమా అంతా చాలా ఫ్రీడమ్ ఇచ్చి తన టెక్నీషియన్స్ తో వర్క్ చేయించుకున్నారు. ఎడిటింగ్ టైమ్ లో ఈ సినిమాను వందసార్లు చూశాను. ప్రతిసారీ కొత్తగా అనిపించింది. ఆర్టిస్టులు ప్రశాంత్, అనీషా, శ...

"డ్రింకర్ సాయి" సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

Image
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "డ్రింకర్ సాయి" సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈరోజు "డ్రింకర్ సాయి" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రాజేశ్ వుల్లి మాట్లాడుతూ - మా "డ్రింకర్ సాయి" సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నేను నా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్లాను. మూవీ క్లైమాక్స్ లో మా వైఫ్ ఎమోషనల్ గా ఫీలై ఏడవటం చూశాను. మా మూవీ యూత్ తో పాటు మహిళలకు బాగా నచ్చుతోంది. మా మూవీని మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. డీవోపీ ప్రశాంత్ అంకిరెడ...

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #PMF49 కోసం గోల్డెన్ స్టార్ గణేష్‌ తో కోలాబ్రెట్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Image
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన మూవీ కృష్ణం ప్రణయ సఖి-ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నారు. కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ఢమాకా   న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది. #PMF49తో, వారు గణేష్ లీడ్ రోల్ లో గొప్ప సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందించడం ద్వారా కన్నడ సినిమా పట్ల తమ నిబద్ధతను చాటారు.  టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరో లెవల్ కి తీసుకువెళ్ళడానికి  అంకిత భావంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్ పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది.  ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయ...

గేదెలరాజు టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌

Image
సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్‌. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.   కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల  సహ నిర్మాతలు. రామచంద్రమ్‌ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్‌ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్, మెహబూబ్‌ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం– రఘుకుంచే, డిఓపి– సాయికుమార్‌ దారా ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల కోడైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల పిఆర్‌వో–మూర్తి మల్లాల   కథ,కథనం, మాటలు, దర్శకత్వం– చైతన్య మోటూరి

Rebel Star Prabhas' wish for the success of Drinker Sai made me happy: Hero Dharma at the pre-release event

Image
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the film Drinker Sai, which has the tagline "Brand of Bad Boys." The film is produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemas and Smart Screen Entertainments. Directed by Kiran Tirumalasetti, the film is based on real events and is set for a grand theatrical release on the 27th of this month. The pre-release press meet of Drinker Sai was held today in Hyderabad. DOP Prashanth Ankireddy spoke at the event, saying, "As technicians, we are always behind the scenes, but the Drinker Sai events have also highlighted us. We've seen this film multiple times, and you can watch it with your family. We are confident about its success." Choreographer Moin praised the choreography in the film, saying, "The choreography in Drinker Sai was excellent. Director Kiran garu supported us a lot during the song sequences. Aishwarya immediately graspe...

"Dark night” is coming as an emotional thriller in Poorna Lead role.

Image
"Dark Kight" is an emotional thriller story film produced by Suresh Reddy Kovvuri and presented by Patolla Venkat Reddy under the banner of  P 19 TRANSMEDIA STUDIOS   in the role of Purna Pradana. Currently, the dubbing is being done after the production has been completed. This film is directed by GR Aditya.  Poorna stars Trigun (Adit Arun) opposite her, while Vidharth, Subhasree Rayaguru and others are playing key roles. On this occasion, producer Suresh Reddy Kovvuri said: "She was selected as the heroine in this film after seeing her performance in the emotional thriller films 'Aaunu 1' and 'Aaunu 2' which came out in Telugu. It was only with those films that she got good recognition in Telugu. The movie "Dark Knight" is made with an emotional thriller story in line with the films.Tamil writer and director G.R.Aditya has crafted this film in a way that leaves the audience mesmerized with unexpected twists and supernatural element...

జనవరి 1, 2025 న మెగాస్టార్ చిరంజీవి "హిట్లర్'' థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

Image
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'హిట్లర్' మూవీ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెలకు అన్నగా మెగాస్టార్ నటించిన 'హిట్లర్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.  ఇక ఈ మూవీని దాదాపు రిలీజ్ అయ్యి దాదాపు 27 ఏళ్లు పూర్తవుతుంది. 1997 జనవరి 4న 'హిట్లర్' మూవీ రిలీజ్ అయింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని మళ్లీ జనవరిలోనే రీరిలీజ్ చేస్తున్నారు. 2025 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా 'హిట్లర్' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు సాయి సినీ చిత్ర బ్యానర్ వారు. సూపర్ సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్, కమర్సియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని కలిసిఉన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు థియేటర్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

కన్నప్పపై అంచనాలు పెంచేసిన యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో

Image
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్‌ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. అయితే ఈ సారి కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో మరో వైవిధ్యమైన ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 23న కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్- 1 పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. అద్భుతమైన భక్తి రసాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే సినిమా కన్నప్ప అంటూ మొదలైన ఈ వీడియోలో అసలు కన్నప్ప ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు. AI టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ వీడియో వదిలారు. మొత్తం 5 భాగాలలో విడుదలైన కన్నప్ప కామిక్ ఆడియో బుక్ మొదటి భాగం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. భక్తికి, త్యాగానికి పరమార్థం చెప్పిన సినిమా ఇది. మానవత్వానికి, దైవత్వానికి ఉన్న అనుబంధాన్ని చెప్పేదే ఈ సినిమా అంటూ ఈ వీడియో ద్వారా కన్నప్ప మూవీపై అంచనాలు పెంచేశారు మేకర్స్. శ్రీ కాళహ...

"డ్రింకర్ సాయి" సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది - యంగ్ హీరో ధర్మ

Image
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "డ్రింకర్ సాయి" సినిమా హైలైట్స్ హీరో ధర్మ తెలిపారు. - మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించాను. అలా క్రమంగా సినిమాల మీద ఇష్టం పెరిగింది. మా తాతగారు ఎగ్జిబిటర్. హనుమాన్ జంక్షన్ లో థియేటర్ ఉండేది. మా నాన్న కాకాణి బాబు సుహాసని, శోభన్ బాబు జంటగా పుణ్యదంపతులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్  గా చేశారు. నాకు తెలిసిన అంకుల్ ఒకరు మీ నాన్న ప్రొడ్యూసర్ కదా నీతోనే సినిమా చేయమను అన్నారు....

ధ్రువ స‌ర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘కేడీ ది డెవిల్’ నుంచి ‘శివ శివ’ పాట విడుదల

Image
కన్నడ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డెవిల్’ అనే చిత్రం రానుంది. విజనరీ డైరెక్టర్ ప్రేమ్‌ దర్శకత్వంలో ఈ మూవీని భారీ ఎత్తు తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కన్నడ నేల ఆచార సంస్కృతులు, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని చూపించేలా ‘శివ శివ’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో లోకేష్ కనకరాజ్, తెలుగులో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అర్జున్ జన్యా బాణీ, విలియం డేవిడ్ కొరియోగ్రఫీ పాటలోని డెప్త్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్‌ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్, కైలాష్ కేర్ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్ కేర్, సలీమా మాస్టర్ కలిసి ఆలపించారు. కన్నడలో ఈ పాటను మంజు నాథ్ బి.ఎస్, తమిళంలో మదన్ కార్కి, తెలుగులో చంద్రబోస్ హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్ రాశారు. ఆనంద్ ఆడియో లేబుల్ మీద ఈ పాటను మార్కెట్‌లోకి విడుదల చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా, భారత...

జనవరి 1, 2025 న థియేటర్ల లో రీ రిలీజ్ కి రెడీ అయిన రాజమౌళి, నితిన్ బ్లాక్ బస్టర్ మూవీ “సై” !!!

Image
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సై. ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం ను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగా ప్రొడక్షన్స్ వారు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్స్ లో భారిగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం లో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 'సై' చిత్రాన్ని 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. లేటెస్ట్ సౌండ్ సిస్టంతో క్వాలిటీ అద్భుతంగా ఉండబోతుంది.  విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమాకు ఎం రత్నం డైలాగ్స్ అందించారు. ఎ భారతి నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమా కథ మొత్తం రగ్బీ ఆట చుట్టూ, ఒక కాలేజ్‌ లోని రెండు గ్రూప్‌ లు, ఒక విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమ కాలేజ్ స్థలంను కబ్జా చేసేందుకు ప్రయత్నించే విలన్‌ తో రగ్బీ ఆటకు హీరో టీం దిగు...

"డ్రింకర్ సాయి" సినిమాను యూత్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు - నిర్మాత బసవరాజు లహరిధర్

Image
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "డ్రింకర్ సాయి" సినిమా హైలైట్స్ నిర్మాత బసవరాజు లహరిధర్ తెలిపారు. - సినిమా ఇండస్ట్రీ మేము గతంలో ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా నాన్న బసవరాజు శ్రీనివాస్ పీఆర్ పీ పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పటినుంచి చిరంజీవి గారితో నాన్నకు పరిచయం ఉంది. "డ్రింకర్ సాయి" సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి కథ గురించి చెప్పాం. ఆయన కథ గురించి తెలుసుకుని ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో "డ్రింకర్ సాయి" సినిమా ప్రారంభించాం. మా చిత్రంలోని సాంగ్స్ ను ఆయనకు చూపిస్తే బాగున్నాయంటూ...

UI సినిమాని ఇంత గొప్ప ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాకి ఆడియన్సే రియల్ స్టార్స్: సక్సెస్ మీట్ లో సూపర్ స్టార్ ఉపేంద్ర

Image
సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ 'UI ది మూవీ'. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి ఘన విజయం సాధించి అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  తెలుగు, కన్నడలో ఫస్ట్ డే కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. బుక్ మై షో లో 400K టికెట్స్ బుక్ అయ్యాయి. కన్నడ సినిమాలో ఈఏడాది వన్ అఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా UI నిలిచింది. తెలుగు కూడా బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా విజయవాడలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.  ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ..నేను అరుదుగా డైరెక్షన్ చేస్తాను. ఇరవై ఏళ్ల క్రితం చేసిన ఏ, ఉపేంద్ర సినిమాలని మీరు ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించారు. అంతే అభిమానం ఇప్పుడు యూఐ సినిమాపై చూపించడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ధన్యవాద...

ప్రేమికుల రోజున రాబోతోన్న "రామం రాఘవం"

Image
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో   తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి "రామం రాఘవం"  నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, 2025 న రామం రాఘవం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ , తెలిసిందా నేడు సాంగ్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. రామం రాఘవం చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. 'రామం రాఘవం'తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌' ఎక్స్ ట్రార్డినరీ స్టొరీ. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ చేశాను. ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారు: హీరోయిన్ అనన్య నాగళ్ల

Image
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల  విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌' కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్?  -ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు. మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కథ వినగానే ఓకే చెప్పాను. ఇది చాలా డిఫరెంట్ కథ. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్...

డిసెంబర్ నెల 23 న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.

Image
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య’,  ప్రణయ వీధుల్లో’, వంటి  ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 23 న విడుదలకు సిద్దమైన సందర్బంగా    చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ  మాట్లాడుతూ...మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిగారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి 29 డిసెంబరు వరకు 24 థియేటర్లలో, వారం రోజుల పాటు రోజూ ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఉదయం 9 నుండి 11 గంటలకు,  అదీ స్కూలు పిల్లలకు ఉచితంగా. ఈ క్రింది థియేటర్లలో ప్రదర్శిపబడుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా విడుదల చేయలేనందుకు నాకూ బాధగానే ఉంది. కానీ.. ఎవ్వరు కూడా ఈ సి...

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "కిల్లర్"

Image
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా  సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా   హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ - "కిల్లర్" సినిమా ఔట...

"డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'అర్థం చేసుకోవు ఎందుకే..' లిరికల్ సాంగ్ రిలీజ్

Image
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ 'అర్థం చేసుకోవు ఎందుకే..' లిరికల్ సాంగ్ రిలీజ్  చేశారు. 'అర్థం చేసుకోవు ఎందుకే..' లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే, ఎన్నెన్నో చెబుతున్నా, ఏవేవో చేస్తున్నా, అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే... నా చిన్ని లోకం నువ్వేనని, నాకున్న ప్రాణం నీదేనని, నాకన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించానని, ప్రేమన్న మాటే నీత...

తమిళ దర్శకుడు తీసిన తెలుగు నేటివిటి కథ 'విడుదల-2' : నిర్మాత చింతపల్లి రామారావు.

Image
విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..  ప్రముఖ నిర్మాత , శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర  తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు నిర్మాత చింతపల్ల రామారావు ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.   విడుదల-2 చిత్రం ఎలా ఉండబోతుంది? పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే  'విడుదల-2'. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ.. ఇలాంటి కథలు మన నేటివిటికి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు  హక్కులను దక్కించుకున్నాను. యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిని వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు...

అమెరికాలో 'తారకరామం ' పుస్తకావిష్కరణ

Image
తెలుగు ప్రజల హృదయాల నేలిన విశ్వవిఖ్యాత నట చక్రవర్తి, నిత్య నీరాజనాలందుకుంటున్న తెలుగుజాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత 'అన్న’ నందమూరి తారక రామారావు గారి సినిమా  వజ్రోత్సవాల  సందర్భంగా అమెరికాలో  'తారకరామం ' గ్రంథాన్ని ఆవిష్కరించారు .  కనెక్టికట్ లో ఎన్ .టి .ఆర్  లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి సారధ్యం లో  ఎన్ .టి .ఆర్  అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత  భగీరథ గారి  సంపాదకత్వంలో రూపొందిన “తారకరామం". ప్రత్యేక సంచిక విడుదలైంది .  ఈ గ్రంథాన్ని ఎన్ .టి .ఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్  టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు,  భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, సినిమారంగ ప్రముఖుల  సమక్షంలో విజయవాడలో విడుదలైంది. ఇదే సందర్భంలో అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో మా మహానాడు న్యూ ఇంగ్లాండ్ టీం తో కలిసి విడుదల  చెయ్యటం ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని అట్లూరి అశ్విన్ తెలిపారు.  ఎన్ .టి .ఆర్  నట ప్రస్థ...

మంచు విష్ణు కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్ రిలీజ్..

Image
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఆ తర్వాత కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు భాగమవుతున్నారు.  ఇటీవలి కాలంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహ‌న్ లాల్, కిరాట(Kirata) అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. గంభీరమైన మోహన్ లాల్ లుక్ చూస్తుంటే చిత్ర మేజర్ హైలైట్స్ లో ఈయన క్యారెక్టర్ కూడా ఒకటని స్పష్టమవుతోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.  విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. అవా ఎంటర్ట...