Posts

Showing posts from July, 2024

Adivi Sesh unveiled the teaser for 'Uruku Patela,' a grand teaser launch event

Image
Young and talented actor Tejus Kancharla, known for his diverse filmography including 'Hushaaru,' impressed the audience once again with his latest film, 'Uruku Patela.' The movie's tagline is 'Get Urikified.' Directed by Vivek Reddy under the banner of Lead Edge Pictures and produced by Kancherla Bala Bhanu, the film features music composed by Pravin Lakkaraju and cinematography by Sunny Kurrapati. At the teaser launch event: Tejus Kancharla expressed his gratitude, saying, "Thanks to Adivi Sesh garu for launching our teaser. It took time to deliver quality content, and I worked hard alongside my father. Pravin Lakkaraju has provided excellent music, and we plan to release the songs in August. I'm thankful to everyone who worked on the film. I really liked the story narrated by our director Vivek. We had many discussions, whether at a coffee shop or a bar. Cameraman Sunny has given us amazing visuals, and it was a pleasure working with

యూనిక్ పాయింట్‌తో తీసిన ‘శివం భజే’ అందరికీ నచ్చుతుంది.. హీరో అశ్విన్ బాబు

Image
గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'శివం భజే'. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * హిడింబ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ శివం భజే కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. ఆడియెన్స్‌కి కూడా ఈ యూనిక్ పాయింట్, కొత్త కాన్సెప్ట్ నచ్చుతుందని భావిస్తున్నాను. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. * ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇందులో డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను

సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'రక్షణ' ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

Image
సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో,  ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీలో "భవానీ మీడియా " డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఈ చిత్రంలో  పాయల్‌ రాజ్‌పుత్‌ "లేడి సింగం" గా అదరగొట్టింది. కథ, కథనం, పెర్ఫార్మెన్స్ లు ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా వుంటాయి.  మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.  ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి "ఆహా" లో "రక్షణ" మూవీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" స్నీక్ పీక్, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. "తుఫాన్" సినిమా స్నీక్ పీక్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ ఓ హోటల్ నిర్వహిస్తున్న యువకుడిని, అతని మదర్ ను డాలీ అనే వ్యక్తి గురించి, మాల్ లో జరిగిన సంఘటన గురించి ఇంటరాగేట్ చేస్తాడు. ఆ మాల్ లో తప్పు చేస్తున్న కొందరిని కొట్టిన వ్యక్తి గురించి ప్రశ్నిస్తాడు. పోలీస్ ఆఫీసర్ తో పాటు పదుల సంఖ్యలో విలన్స్ ఆ హోటల్ కు వస్తారు. వీళ్లంతా తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి వారి ఎదుటే నిలబడతాడు. పోలీస్ ఆఫీసర్ ముందే ఆ విలన్స్ తో ఫైట్ చేస్తాడు హీరో. స్నీక్ పీక్

వందేమాతరం... అని అందాం అందరం అంటున్న ఇండియా ఫైల్స్ సినిమా లో జై ఇండియా సాంగ్ కి సంగీతం సమకూర్చిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్.!

Image
మా ముఖ్యమంత్రి గారు నన్ను కాలీగా ఉంచితే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తా - అద్దంకి దయాకర్.!   నిన్న హైదరాబాద్ లో బొమ్మకు మురళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియా ఫైల్స్ అనే సినిమా నుండి జై ఇండియా సాంగ్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ నేత అద్దంకి దయాకర్, సితార, ఇంద్రజ, సుమన్. శుభలేఖ సుధాకర్, హిమజ, రవి ప్రకాష్, జీవన్ కుమార్ వంటి నటీనటులు నటిస్తుండగా బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బొమ్మకు మురళి గారే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి గారు సంగీతం అందిస్తుండగా, జై ఇండియా అనే సాంగ్ కి మాత్రం ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ సంగీతం అందించి, స్వరాన్ని సమకూర్చారు. ఈ వేడుకకి హాజరయిన అతిరధమహారధులు ఈ చిత్ర యూనిట్ కి తమ బెస్ట్ విషెస్ తెలిపి, పాట ఎంత పెద్ద హిట్టు అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద ఘనవిజయం సాధించాలి అని అన్నారు.  ముందుగా *ఈ సినిమా కార్యనిర్వాక నిర్మాత కనక దుర్గ నాగులపల్లి*  గారు మాట్లాడుతూ, జై ఇండియా సాంగ్ వింటుంటే గూస్బూమ్స్ వస్తున్నాయి, మాకు ఈ అదృష్టం కల్పించిన రాజ్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Government of India-backed Media and Entertainment Skills Council (MESC) ties up with Producer Bazaar to provide formal training to assistants in various trades of cinema

Image
Media & Entertainment Skills Council, promoted by Federation of Indian Chambers of Commerce & Industry (FICCI) with financial support by National Skill Development Corporation (NSDC), has joined forces with Producer Bazaar, an organisation involved in streamlining various activities of entertainment industry, to offer a training to assistants in cinema field.  With the film industry largely being unorganised, workers like assistant directors, assistant camerapersons, and assistant editors are not able to get their due recognition and government benefits. For instance, when the COVID-19 pandemic crippled the world, this unsung force of cinema industry struggled a lot to receive assistance due to lack of enrollment in government records.  The short time certificate course will provide them a formal training in their respective field, besides enabling them to register their details with a recognised body like Media and Entertainment Skills Council. Thus, the training w

Ganga Entertainments' adrenaline-packed action thriller 'Shivam Bhaje' to release overseas bh Varnikha Visuals

Image
Ganga Entertainments's prestigious maiden venture 'Shivam Bhaje' is set to be released in theatres worldwide on August 1st. Ahead of its release, the Ashwin Babu-starrer is in the news over impressive theatrical release updates.  Producer Maheswara Reddy Mooli has struck the film's Overseas deal with Varnikha Visuals.  As the release date fast approaches, 'Shivam Bhaje' is gaining more and more buzz. Considering the expectations, the film's Overseas Premiers are arranged a day ahead on July 31st by Varnikha Visuals.  Directed by Apsar, this new-age divine suspense thriller stars Digangana Suryavanshi as the heroine opposite Ashwin Babu. Bollywood actor Arbaaz Khan will be seen in a highly surprising role.  Cast: Ashwin Babu, Arbaaz Khan, Digangana Suryavanshi, Hyper Aadi, Murali Sharma, Tanikella Bharani, Sai Dheena, Brahmaji, Tulasi, Devi Prasad, Ayyappa Sharma, Shakalaka Shankar, Kashi Vishwanath, Inaya Sultana and others. Crew: Editor: Chota K

కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్

Image
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది.  మూవీ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది. "కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ

గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.

Image
గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి. న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి. తారాగణం: అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.   ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ  డీ ఓ పి: దాశరథి శివేంద్ర పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా) మార్కెటింగ్: టాక్ స్కూప్ నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి దర్శకత్వం : అప్సర్.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌స్ట్ 15న జీఏ 2 పిక్చ‌ర్స్‌, బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్‌, అంజి కె.మ‌ణిపుత్ర బినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ పెయిడ్ ప్రీమియర్స్

Image
సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ‌ GA2 పిక్చర్స్ బ్యానర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే ఆయ్ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా ప్రేక్ష‌కుల నుంచి అదర‌ణ‌ను పొందాయి. అలాగే సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్స‌వ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ వైడ్ ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా ఈ సీజ‌న్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆయ్ చిత్రం మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. నార్నే నితిన్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు.  ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ

"లూసీ" ఫస్ట్ లుక్ విడుదల...

Image
ఆండాలమ్మ పిక్చర్స్ మరియు నియోన్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ముఖ్య పాత్రధారులుగా మహదేవ్ చిరంజీవి దర్శకత్వంలో, ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ లు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ త్రిల్లర్" లూసీ.' అన్ని హంగులు పూరి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా హైదరాబాదులో చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని సంయుక్తంగా ఫస్ట్ లుక్  పోస్టర్  ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డైరెక్టర్ మహదేవ్ చిరంజీవి మాట్లాడుతూ " ఈ సినిమాకు నేను డైరెక్షన్ అండ్ రైటింగ్ తో పాటు కెమెరా మెన్  గా కూడా  వ్యవహరించాను. మా  సినిమా  కు అన్ని చక్కగా కుదిరాయి.మా నిర్మాతలు ఆశిష్, కిరణ్ అండ్ ప్రవీణ్ ఆమంచ లు నన్ను నమ్మి, నాకు సహక రించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను  . అతి త్వరలోనే టీజర్ లాంచ్ చేయడానికి సలహాలు చేస్తున్నాం. అని అన్నారు. ఆ చిత్ర నిర్మాతలు ఆశిష్ కిరణ్ ని మాట్లాడుతూ" చిరంజీవి మహదేవ్ గారు  కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. సో అందుకే మేము ఆయనతో జర్నీ స్టార్ట్ చేసాం. ఈ చిత్రం చూసిన తర్వాత హిట్  అవుతుందనే నమ్మ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఘనంగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం

Image
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో  దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవ

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న "దీక్ష" మూవీ

Image
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ నిర్మాత. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్, నటుడు జేవీఆర్, నటి తులసి, అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. అలాగే జేవీఆర్ గారు ఓ కీ రోల్ చేశారు. ఆయనకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి ఇమేజ్ వస్తుంది. తులసి, అనూష ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అందంగా తెరపై కనిపిస్తారు. వారికి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. కిరణ్ , జేవీఆర్ గారు మా నెక్ట్ మ

Sangharshana" Set for August 9 Theatrical Release

Image
Mahindra Pictures proudly announces the release of its Production Number 1 film, "Sangharshana," directed by Chinna Venkatesh and Produced by Valluri Srinivasa Rao. The movie, made in both Telugu and Tamil languages, has completed its filming and post-production phases and is scheduled for a grand theatrical release on August 9. "Sangharshana" is a suspense thriller that also weaves in elements of love and family drama. The film features Chaitanya Pasupuleti and Rasheed Bhanu in the lead roles, with Sudhakar and KV Prasad as the cinematographers. Distributed by Parthu Reddy through One Media, "Sangharshana" boasts a musical score by Adithya Sri Ram. The film unit promises a captivating experience for all types of audiences. Producer Valluri Srinivasa Rao expressed his delight in bringing a film that will appeal to viewers, highlighting the joy of presenting a movie that will be well-received.

గంగా ఎంటర్టైన్మెంట్స్ 'శివం భజే' కి నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి!!

Image
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు 'మైత్రి మూవీ మేకర్స్'. ఇటీవల విడుదలైన పాటలకి, ట్రైలర్ కి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్ లో అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది. ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్ తో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించారు. అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల

Sukumar’s wife Thabitha Sukumar Presents Maruthi Nagar Subramanyam; Trailer Released by Global Star Ram Charan, Mythri Movie Makers Giving Grand Release On August 23rd

Image
Global Star Ram Charan has unveiled the trailer for Rao Ramesh’s Maruthi Nagar Subramanyam which is gearing up for release on the 23rd of August.  Touted to be a thoroughly entertaining comedy drama, this film is being presented by creative filmmaker Sukumar’s wife Thabitha Sukumar and this is her maiden presentation. Mythri Movie Makers are releasing the film in a grand manner on 23 August.  Coming to the trailer, it starts of on a funny note with Rao Ramesh being introduced as a family man who has funky issues to deal with his wife, played by Indraja and his son, played by Ankith Koyya.  While his wife restrains him from smoking cigarettes, his son forces him to set right his love life. Amidst the chaos, our Subramanyam is dealt with a pleasant surprise as he gets lumpsum amount credited in his bank account without him knowing. This is where there is a twist in the tale.  The humorous one liners and Rao Ramesh’s funky comedy timing are highlighted in the trailer. It keeps

ఓదెల 2 సెట్స్ లో తమన్నా-సంపత్ నంది లు లాంచ్ చేసిన రేవు రిలీజ్ డేట్ పోస్టర్

Image
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది.  డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, మిల్కి బ్యూటీ తమన్నా, హీరో వసిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ల సమక్షంలో ఓదెల 2 సెట్స్ లో ఆగష్టు 9 న విడుదలవుతున్న రేవు రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. రేవు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది, రేవు రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లక

చైతన్య రావు నటించిన ఏ జర్నీ టు కాశీ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల

Image
వారణాసి క్రియేషన్స్ పతాకంపై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికొవ్, ప్రియా పాల్వాయి, కతాలీన్ గౌడ ముఖ్య తారాగణం తో మునికృష్ణ దర్శకత్వం లో కె.పి. లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం  'ఏ జర్నీ టు కాశీ' అమెజాన్ ప్రైమ్  రెంటల్ లో జూలై 20 నుంచి ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్రానికి సహకరించిన అందరికీ  కృతజ్ఞతలు తెలిపింది. 2024, జనవరి 6న థియేటర్లలో విడుదల అయ్యి జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో తొమ్మిది అవార్డులు పొంది మన్ననలు  పొందింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులు, వెబ్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ప్రముఖ రచయిత నాటక ప్రయోక్త సౌదా అరుణ ఈ చిత్రాన్ని సమీక్షిస్తూ "అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు అపరిచితులు కాశిలో కలుసుకొని ఒకరినొకరు గుర్తు పడతారు. వొకరు వేశ్య! ఇంకొకరు సన్యాసుల లో కలిసిన ఆమె తండ్రి! ఇది ఒక వేశ్య ఆధ్యాత్మిక ప్రయాణం!! ఇది ఒక  తండ్రి స్పిరిచువల్ ప్రోస్టిట్యూషన్!! .ఒకప్పుడు భారతదేశాన్ని చెర పట్టిన పాపం నుంచి ఈ తరంలో ప్రాయశ్చితం చేసుకోడానికి ఈ వేశ్య ఆశీర్వాదం కోసం ప్రయత్నించే వొక బ్ర

ఫ్యాషన్ స్టార్ట‌ప్‌ల‌కు అండ‌గా 'టైల‌ర్‌ట్రిక్స్'

Image
▪️ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ▪️ టైల‌ర్‌ట్రిక్స్ (Tailortrix) సంస్థ యాప్ లాంచ్ ▪️  బోటిక్ వ్యాపారాల‌కు అత్యాధునిక ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ ▪️ పెట్టుబ‌డి లేకుండా వ్యాపారం ప్రారంభించండి ▪️ లోన్ అందిస్తూ వ్యాపారానికి స‌హ‌క‌రిస్తాం: టైల‌ర్‌ట్రిక్స్ హైద‌రాబాద్:  ఫ్యాషన్ డిజైనింగ్‌ రంగంలో కొత్త అధ్యాయం మొద‌లైంది. ఇప్ప‌టికే ఈ రంగంలో ఉన్న‌వాళ్ల‌కి, కొత్త‌గా రావాల‌నుకుంటున్న వాళ్ల‌కి వ్యాపార ప‌రంగా పూర్తిగా అండ‌గా నిలిచేందుకు 'టైల‌ర్‌ట్రిక్స్' అందుబాటులోకి వ‌చ్చేసింది. టైల‌ర్‌ట్రిక్స్ చైర్మన్ లావ‌ణ్య - కిర‌ణ్ ఆధునిక సాంకేతికత‌తో రూపొందించిన టైల‌ర్‌ట్రిక్స్ (Tailortrix) యాప్‌ను ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో జ‌రిగిన టైల‌ర్‌ట్రిక్స్ యాప్ ప్రారంభోత్స‌వంలో అతిథులుగా చార్టెడ్ అకౌంటెంట్  శివ సుబ్ర‌హ్మ‌ణ్యం, లైఫ్ కోచ్ రమా రావి, వియ్ హ‌బ్ చైర్మ‌న్  రమా దేవి, సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయేన్సెర్ నాగ‌శ్రీ, రెండు వందల‌కు పైగా బొటిక్ వ్యాపార నిర్వ‌హకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  'టైల‌ర్‌ట్రిక్స్' చైర్మన్ లావణ్య మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక‌తో

Viraaji is a suspense thriller with a social message: Director Adhyanth Harsha

Image
Varun Sandesh is gearing up for his next film on August 2nd. His new project is titled Viraaji. Produced by Mahendra Nath Kondla under the M3 Media banner in association with Maha Movies, Viraaji marks the directorial debut of Adhyanth Harsha. In his interaction with the media today, director Adhyanth Harsha spoke about the film: Excerpts: Our native place is Nellore. I did my B.Tech in Biotechnology from Tirupati. After that, I went abroad to pursue an MS in Biotechnology and a PhD in Neuroscience. During this time, I also took a course in filmmaking. I wrote ten stories for my movies during this period. In 2019, I returned to India with the dream of becoming a director. My family's support has been invaluable throughout this process. Since returning, I have made three short films and an independent film that is 37 minutes long. Someone liked this film and bought it for two lakh rupees, which gave me a confidence boost. Last year, I pitched the story of "Viraaji&q

అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.29 పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Image
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ పోస్టర్ వైరల్ అయింది. ఇప్పుడు చిత్రబృందం అధికారికంగా జూలై 27న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించింది. "ఫ్యామిలీ డ్రామా" చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. సితార ఎంటర్‌టైన్‌

S. P. Balasubrahmanyam's last message to drummer Sivamani revealed on Telugu Indian Idol Season 3

Image
Hyderabad, July 24 – Telugu Indian Idol Season 3 is set to unveil an emotional and heartfelt moment as legendary drummer Anandan Sivamani shares the last message from his godfather and mentor, the late SP Balasubrahmanyam. The latest episode, airing exclusively on the aha OTT platform every Friday and Saturday from 7 p.m. onwards, promises a deeply touching tribute to the music maestro. Anandan Sivamani, fondly known as 'Drums Sivamani', graced the stage of Telugu Indian Idol Season 3 as a guest judge and was moved to tears as he reminisced about SP Balasubrahmanyam's profound influence on his musical journey. The celebrated drummer, who began his career under the guidance of SP Balasubrahmanyam, expressed his sorrow over the maestro's untimely demise on September 25, 2020, due to health complications related to COVID-19. During the heartfelt episode, Sivamani will share and play the last voice note sent by SP Balasubramaniam, offering fans and viewers a rar

అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!

Image
 నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే  డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే  రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్‌లో అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే.   ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు

‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ

Image
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో.. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు..

Bellamkonda Sai Sreenivas completes a decade in Telugu cinema; thanks fans on the special day

Image
 Actor Bellamkonda Sai Sreenivas has completed 10 successful years in the industry and is gearing up for the next. His journey from a star kid to an accomplished actor is nothing short of inspirational. Sreenivas embarked on his acting career after rigorous training at the Lee Strasberg Theatre and Film Institute in Los Angeles and the Barry John Acting Studio in Mumbai. Additionally, he honed his skills in martial arts and stunts in Vietnam, preparing himself thoroughly for the challenging roles ahead. Sreenivas made a debut in 2014 with the film Alludu Seenu, starring opposite Samantha Ruth Prabhu and sharing screen space with the versatile Prakash Raj. The film was a commercial success and established Sreenivas as a promising newcomer in Telugu cinema. Post that, he has made films like Speedunnodu, Jaya Janaki Nayaka, Saakshyam, Kavacham, Sita, Rakshasudu, Alludu Adhurs and Chatrapathi. As he prepares for his next phase in the film industry, fans have much to look forwar

ఆపరేషన్ రావణ్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు మారుతి

Image
పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్  కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ ప్రణవం మాట్లాడుతూ - మా డైరెక్టర్ గారు ఈ ఫంక్షన్ లో ఏదైనా మాటల్లో కాకుండా పాటల్లో చెప్పమన్నారు. ఈ సినిమాలో నేను రాసిన పాటల్లో కొన్ని లైన్స్ మీ ముందు ప్రస్తావిస్తాను. మాటల్లో ఉన్న రీతి బ్రతుకు తీరు ఉంటుందా, చేసిది ఎవ్వరంట చేయించేది ఎవరంట..ఇలాంటి పదాలతో పాటలు రాశాను. కథలోని సారాన్నే నా పాటలు వ్యక్తీకరించాయి. “ఆపరేషన్ రావణ్” పాటల్లాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి

"Radha Madhavam" Soars on Amazon Prime – A Must-Watch Village Love Story!

Image
Films dealing with honor killings have always left a mark, and "Radha Madhavam" is a recent addition to this genre. Produced by Gonala Venkatesh and directed by Dasari Isaac, this rural drama is currently streaming on Amazon Prime. With a predominantly new cast, this film is a perfect watch for the entire family. "Radha Madhavam" boasts a feel-good title, and true to its name, the content is clean and free from obscenity. The director has skillfully handled the storytelling, bringing a fresh perspective to the narrative. Set against the backdrop of honor killings, familial bonds, love, and the rustic village atmosphere, the film effectively captures these elements in a period style that resonates with the audience. Village love stories have been gaining popularity, and "Radha Madhavam" is a notable addition to this trend. Featuring Vinayak Desai and Aparna Devi in the lead roles, the film was produced by Gonala Venkatesh. Vasanth Venkat Bala co

ఒక మంచి చిత్రంగా 'విరాజి' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

Image
మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల - మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం.  సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. - వరుణ్ సందేశ్ లుక్ తో పాటు ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. మా స్నేహితుడు సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు. - వరుణ్ సందేశ్ గత సినిమా నింద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది మా విరాజి సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం. ముందు హీరో క్యారెక్టర్ కు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి

హీరో కృష్ణసాయి మూవీ ''జ్యువెల్ థీఫ్'' టీజర్, ఆడియో లాంచ్

Image
తెలుగు తెర‌పైకి మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. కృష్ణసాయి - మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ వేడుక‌లో చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్  టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, మరో గెస్టు న‌టీ ఎస్త‌ర్ పాల్గొని చిత్ర టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా న‌టి ఎస్తార్ మాట్లాడుతూ... హీరో కృష్ణసాయి నిజ జీవితంలోనూ రియల్ హీరో. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. నిజంగా గ్రేట్. టీజ‌ర్ చూస్తే.. 'జ్యువెల్ థీఫ్' మంచి కాన్సెప్టుతో తెర‌కెక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతున

ఆహాలో చాందిని చౌదరి 'యేవమ్‌' రిలీజ్‌.. నేటి నుంచి స్ట్రీమింగ్

Image
చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. జూన్‌ 14న థియేటర్లలో విడుదలై ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన నవ్యమైన చిత్రంగా అభినందనలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి అనగా నేటి నుంచిఆహా ఓటీటీలో   స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో మహిళల గొప్పదనం, మహిళా సాధికారిత అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు డీల్‌ చేశాడు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కారు. వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు అనేది ఈ చిత్రంలో చూపించారు. మిస్టరీగా వున్న ఓ కేసును ఓ మహిళా పోలీసు అధికారి ఎలా  పరిష్కరించారు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓటీటీలో వీక్షించాల్సిందిగా కోరుతున్నారు మేకర్స్‌.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమాంటీ కాలనీ 2" ట్రైలర్ రిలీజ్, ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డీమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన డీమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. డీమాంటీ కాలనీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికే ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని ను