Posts

Showing posts from August, 2024

‘ప్రణయ గోదారి’ నుంచి మాస్ బీట్ ‘గు గు గ్గు..’ని రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్

Image
ప్రస్తుతం ఫీల్ గుడ్ స్టోరీస్, చిన్న చిత్రాలు, కొత్త టీం చేస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు... అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చా...

వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో 'కుంభ' చిత్రం ప్రారంభం

Image
▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా 'కుంభ'   ▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన వి స‌ముద్ర‌ ▪️ వి. స‌ముద్ర ద‌ర్శ‌క నిర్మాణంలో 5 సినిమాలు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ 'కుంభ'.  వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర మాట్లాడుతూ... ''బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో 'కుంభ' చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే 'కుంభ' ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను.  'కుంభ' సినిమాతో పాటు 'వరద రాజు గోవిందం', 'రామ జన్మభూమి', 'ఇండియా సీఈఓ', 'ప్రొడక్షన్ నెం 5...

డిసెంబర్ 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "విడుదల 2"

Image
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల 1" థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. "విడుదల 2" సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన "విడుదల 2" రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు ప్రకటించారు. "విడుదల" సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా "విడుదల 2" సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. మహారాజ మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాగా "విడుదల 2"పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం "విడుదల 2" మూవీకి మరో ఆకర్షణ కానుంది. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు "విడుదల 2"లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. నటీనటులు - విజయ్ సేతుపతి...

రామ్ కార్తీక్ హీరోగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్

Image
యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో...’ అనే లిరికల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రేయ‌సి ప్రేమ‌లో మునిగిన ప్రేమికుడి మ‌న‌సు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది. స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను రెహ్మాన్ రాయ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాంగ్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ  అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. న‌టీన‌టులు: రామ్ కార్తీక్, కశ్వి త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం: బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ...

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ "దీక్ష" సినిమా కనెక్ట్ అవుతుంది - ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌

Image
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వెనకుం...

'అహో! విక్రమార్క' అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.. దర్శకుడు పేట త్రికోటి

Image
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్ గిల్ ప్రస్తుతం 'అహో! విక్రమార్క' అంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రదర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో నేనే అతనికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాడ్ని. అప్పటి నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్ గిల్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్న టైంలో దేవ్ గిల్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు. పూణెలో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేశాడు. * దేవ్ గిల్‌కు విలన్ ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకున్నాం. ఫ్యామిలీ, ఎమోషన్ ఇలా ఏద...

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్

Image
త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న  యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.    తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.  ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.     ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.   నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి,  షియజి షిండే, పోసాని కృష్ణమురళి,  రఘు బాబు, పృథ్వీ రాజ్,  మధు నందన్,  ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని,  జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్,  చందన టెక్నికల్...

Raja Ravindra "Sri Veera Pratapa 1940 in theaters from September 12th !!!

Image
రాజా రవీంద్ర "శ్రీ వీర ప్రతాప 1940" సెప్టెంబర్ 12న థియేటర్స్ లో విడుదల  !!! ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా రవీందర్, చరిష్మా, సీత, వీటి రాజు, సుబ్బారావు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా శ్రీ వీర ప్రతాప 1940. లయన్ డాక్టర్ ఎస్.వి.పి.కె.హెచ్.జి కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్ వేల్పుల నాగేశ్వర రావు దర్శకత్వం వహించారు.  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1940 లో రాజుల కాలంలో జరిగిన ఒక చారిత్రాత్మక కథ కథనాలతో ఈ సినిమా రోపొందించబడింది.  కామెడీ, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా అందరికి నచ్చేలా ఉంటుంది. భాను ప్రసాద్ సోయం ఈ సినిమాకు సంగీతం అందించారు. మోహన్ గుంటూ సినిమాటోగ్రఫీ తో పాటు ఎడిటర్ గా వ్యవహరించారు. బళ్లారి జయప్రద, మణి మహేశ్వర్, దైద పద్మరెడ్డి, వినుకొండ నాగేశ్వరరావు, బాలవర్ది రాజు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. శైలిష్ ఆనంద్ ఈ సినిమాకు డాన్స్ కంపోజ్ చేసారు. ఐటమ్ సాంగ్ ను సుస్మిత, విక్రమ్ కంపోజ్ చేశారు. కీర్తన క్రియేషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ సినిమాను విడు...

‘Brahmavaram P.S. Paridhilo’ review & rating !!!

Image
" Brahmavaram P.S. Paridhilo ," directed by Imran Shastri and produced under the Dreams On Reels Entertainment banner, is a fresh entry into the suspense thriller genre. The film, which features  Sravanthi Bellamkonda , Guru Charan, Surya Srinivas, and Harshini Koduru in the lead roles, was released in theaters on August 23. With an intriguing narrative and strong performances, the film attempts to break away from conventional storytelling and offers something different for the audience. Story: The story begins with Chaitra (Sravanthi Bellamkonda), a software professional, who, following the lifting of travel restrictions in the U.S., decides to visit Brahmavaram, India. On the night of her arrival, a dead body is discovered near the police station in Brahmavaram, setting the stage for the suspenseful narrative. The plot then takes the audience back 99 days to explore Chaitra's love story with Surya (Surya Srinivas) and runs parallel to another storyline invol...

‘రేవు’ చిత్రం పై సినీ ప్రముఖుల ప్రశంసలు

Image
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రేవు'. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. సెలెబ్రిటీ షోల్లో సినిమాను వీక్షించిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రేవు సినిమా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. ఇంత మంచి కాన్సెప్ట్‌తో సినిమాను నిర్మించిన మురళీ గారికి థాంక్స్. అందరూ చూడాల్సిన సినిమా. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. అందరూ కొత్త వారైనా కూడా ఎంతో సహజంగా నటించారు. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు. ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘రేవు సినిమా అద్భుతంగా ఉంది.. మరీ ముఖ్యంగా సెకండాఫ్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. నేను రికమండ్ చే...

తేజ‌స్ కంచెర్ల హీరోగా లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 7 మూవీ గ్రాండ్ రిలీజ్

Image
హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచెర్ల‌. తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ .. ‘ఓరి మాయలోడా..’ సాంగ్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. హీరోకి పెళ్లి వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కావ‌టం లేద‌ని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కార‌ణం.. త‌నేమీ చ‌దువుకోడు.. కానీ బాగా చ‌దువుకున్న పిల్ల‌నే పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అత‌ని ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టే మ‌న అంద‌మైన హీరోయిన్ అత‌న్ని ప్రేమిస్తుంది. చాలా మంది చ‌దువుకున్న అమ్మాయిల‌కు న‌చ్చ‌ని హీరోని హీరోయిన్ మాత్రం ఎందుకు ప్రేమిం...

టోవినో థామస్ ''ఏఆర్ఎమ్" (ARM) తెలుగు ట్రైలర్ విడుదల !!!

Image
మలయాళ నటుడు టోవినో థామస్ తన తదుపరి చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలోచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా రూపొందించబడింది.  ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభించింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస...

'మారుతీ నగర్ సుబ్రమణ్యం' కోసం ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీలా నిలబడి సపోర్ట్ చేసింది.. థాంక్స్ మీట్‌లో తబితా సుకుమార్

Image
విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి వారు నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న విడుదలైంది. సినిమాకు మీడియా నుంచి మంచి రివ్యూలు, ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో యూనిట్ అంతా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన థాంంక్స్ మీట్‌ ఈవెంట్‌లో.. తబితా సుకుమార్ మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ గారు మా కోసం పాటను రాశారు. అంత మంచి పాటను రాసిన ఆయనకు థాంక్స్. ‘పుష్ప’ షూటింగ్‌లో బిజీగా ఉండి కూడా మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మా ఆయన సుకుమార్ గారికి థాంక్స్. నన్ను నమ్మి, నాకు సపోర్ట్‌గా నిలిచిన సుకుమార్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాకు కేవలం సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ మూవీని ప్రజెంట్ చేద్దామనే ఆలోచన అయితే లేదు. కానీ ...

Hero Suhas has acquired the USA rights for Janaka Aithe Ganaka

Image
The film Janaka Aithe Ganaka is being made under the banner of Dil Raju Productions, presented by Shirish, and produced by Harshith Reddy and Hansitha Reddy. Suhas, a versatile actor, stars in the film, which is directed by Sandeep Reddy Bandla. The movie is set for a grand release on September 7, with Sangeerthana Vipin playing the heroine. After watching the final version, Suhas decided to acquire the USA rights for the film. Suhas said, "I have seen the final version and liked it very much. I immediately picked up the USA rights. It will be an entertaining movie. In this film, I play a middle-class boy who keeps track of everything. The audience will definitely laugh. Our director has made a very good film, and we can't forget the support Dil Raju has provided." Cast: Suhas, Sangeerthana Vipin, Rajendra Prasad, Goparaju Ramana, etc. Technical Team: - Banner: Dil Raju Productions - Presented by: Shirish  - Producers: Harshith Reddy, Hansitha Reddy - Written ...

మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్

Image
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయ్ నిరూపించింది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టివ్‌గా నిలిచిన టీంకు, ఎస్ కే ఎన్‌కు థాంక్స్. నితిన్ గారు లక్కీ స్టార్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచ...

ఆహా తెలుగు లో స్ట్రీమింగ్ అవుతున్న కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం శాకాహారి

Image
హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్  కన్నడ లో బ్లాక్ బస్టర్ అయినా శాకాహారి చిత్ర తెలుగు అనువాద హక్కులను మంచి రేట్ కి సంపాదించుకున్నారు. తెలుగు నేటివిటీ కి దగ్గర గా ఉండాలి అని దుబ్బింగ్ మీద మంచి శ్రద్ధ పెట్టారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం లో ఆనంద్ దేవరకొండ తండ్రి గా నటించిన గొప్పరాజు రమణ గారి చేత హీరో క్యారెక్టర్ కి దుబ్బింగ్ చేపించారు. ఇప్పుడు ఈ శాకాహారి చిత్రం ఆచం మన తెలుగు సినిమా లా ఉంటుంది. గొప్పరాజు రమణ గారి దుబ్బింగ్ వెర్షన్ కేవలం ఆహా ఓ టి టి మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.  సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.  మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికీ ఈ శాకాహారి చిత్రం మంచి విందు భోజనం అవుతుంది. సినిమా మొదలు నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ అంశాలతో చిత్రీకరించారు ద...

బ్రహ్మవరం పి.ఎస్.పరిధిలో రివ్యూ & రేటింగ్ !!!

Image
డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం “బ్రహ్మవరం P.S. పరిధిలో”. ఈ సినిమాను ఇమ్రాన్ శాస్త్రి డైరెక్ట్ చేయగా, స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో స్రవంతి బెల్లంకొండ ప్రధాన పాత్రలో  నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ 23న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: అమెరికా లో ట్రావెల్ రిస్త్రీక్షన్ తీసేయడంతో.. (స్రవంతి) చైత్ర ఇండియా లోని బ్రహ్మవరం కి బయల్దేరుతుంది.. అదే రోజు రాత్రి బ్రహ్మవరం లో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక శవం పడి ఉంటుంది.. అక్కడ్నుంచి కథ 99 రోజుల వెనక్కి వెళుతుంది.. సాప్ట్ వేర్ ఉద్యగిని అయిన చైత్ర , సూర్య (సూర్య శ్రీనివాస్) నీ ప్రేమిస్తుంది.. ఈ కథకి ప్యార్లల్ గా..గౌతమ్ (గురు చరణ్) కథ నడుస్తుంది..గౌతమ్ తండ్రి (ప్రేమ సాగర్) పట్టాభి కానిస్టేబుల్ ..స్టేషన్ లో s.I తో అతనికి విభేదాలుంటాయి.. అసలు చైత్ర ,ఎందుకు బ్రహ్మవరం వచ్చింది..సూర్య కి ఏమైనది.. గౌతమ్ చైత్ర ఎలా ,ఎందుకు కలిశారు..పోలీస్ స్టేషన్ దగ్గర పడిన శవం ఎవరిది.. లాంటి ప్రశ్నలకి స...

రూ. 15.6 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోన్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’.. రెండో వారం కంటే మూడో వారంలో పెరుగుతున్న కలెక్ష‌న్స్‌

Image
డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌టం విశేషం.  కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో క‌మిటీ కుర్రోళ్ళు స‌క్సెస్ అయ్యారు. సినిమా విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.  నిహారిక కొణ...

"M4M" సినిమాతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది : దర్శకుడు మోహన్ వడ్లపట్ల

Image
నెక్ట్స్ లెవ‌ల్ మ్యూజిక్ ఇదే.. ▪️ M4M మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టైపై మోహన్ వడ్లపట్ల ప్ర‌శంస‌లు మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ  జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెష‌ల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌న్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చూసి ఉండ‌ర‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించినందుకు రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఈ సినిమా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని బాగా న‌చ్చుతుంద‌ని తెలిపారు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం.. ఇలా ఐదు భాషలలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్‌కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాల...

రావు రమేష్‌ గారు వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌... 'మారుతి నగర్‌ సుబ్రమణ్యం' సక్సెస్‌ అయ్యి ఇటువంటి కథలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నా - ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

Image
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేశారు. 'టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?' అని సుమ అడగ్గా... ''సుకుమార్ గారి సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా'' అని చెప్పారు అల్లు అర్జున్.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... ''నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను... హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా. సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మిమ్మల్ని ఇంకో...

దేవ్‌గిల్ హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’ ట్రైల‌ర్ విడుద‌ల‌

Image
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయ‌న హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఆగ‌స్ట్ 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అసుర అనే విల‌న్ ఓ ప్రాంతాన్ని త‌న కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అక్క‌డి ప్ర‌జ‌లు అత‌ను చెప్పింది వినాల్సిందే. లేకుంటే వారికి చావే గ‌తి. అలాంటి వాడిని ఎదిరించ‌టానికి పోలీసుల‌కే గుండె  ధైర్యం ఉండ‌దు. కానీ చెడుని అంత మొందించ‌టానికి మంచి ఏదో ఒక రూపంలో వ‌స్తుంది. అలాంటి అసురుడిని అంతమొందించ‌టానికి ఆ ప్రాంతంలోకి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ వ‌స్తాడు. త‌నేం చేశాడు.. ఎలా విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతున్న సినిమా చూడాల్సిందే. ఈ సంద‌ర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ ‘‘ ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభ...

గ్రాండ్‌గా రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్

Image
‘రుద్ర గరుడ పురాణం ’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్   రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌‌పై అశ్విన్ విజయ్  లోహిత్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌‌ను విడుదల చేశారు.    హీరో  సోహైల్ మాట్లాడుతూ.. ‘కన్నడ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుంది. కొత్త కంటెంట్‌ను  తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన  లవ్ టుడే,  మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి  కంటెంట్ బేస్డ్  సినిమాలను తెలుగు ...

ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో అదరగొట్టిన హీరో నవీన్ పోలిశెట్టి

Image
ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3,  21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని క్రియేట్ చేశారు.  ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. ఈ ఇక ఎపిసోడ్ లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇ...

సాంగ్స్, ట్రైలర్స్‌లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో.. సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది..

Image
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రేవు'. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మూవీ యూనిట్.  రేవు ప్రెస్ మీట్‌లో నిర్మాత మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. పిలవగానే ఈ ఈవెంట్ కు వచ్చిన పాత్రికేయ కుటుంబానికి ధన్యవాదాలు. ఇప్పటికే ట్రైలర్, మూడు అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇంకో పాట కూడా ఉంది. అది త్వరలోనే వస్తుంది. సినిమా రిలీజయ్యాక ఆ పాట చూసి మరింత ఎగ్జైట్ ఫీల్ అవుతారు అని అన్నారు.  హరినాథ్ పులి.. థ్యాంక్స్ టు తెలుగు మీడియా. ప్రతి ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. సాంగ్స్, ట్రైలర్స్ లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో సినిమాలో కూడా అంతే ప్రామ...

Icon Star Allu Arjun congratulated Narne Nithiin, Nayan Sarika and entire team of fun entertainer AAY

Image
The film AAY presented by renowned producer Allu Aravind, is produced by Bunny Vas and Vidya Koppineedi and is set against the backdrop of the Godavari region. Anji K. Maniputhra made his directorial debut with this film, which was released on August 15th. From the first screening, AAY has been generating positive buzz in theaters. The movie has received praise from audiences, critics, and film celebrities alike. Recently Man of Masses NTR and Thandel team congratulated the team. Icon Star Allu Arjun recently met with the AAY team to celebrate the film's success. Hero Narne Nithiin, producers Bunny Vas and Vidya Koppineedi, director Anji K. Maniputhra, heroine Nayan Sarika, Ankith Koyya, Rajkumar Kasireddy, and others were personally met with Pushpa actor. The film’s shows and screens are increasing due to strong word-of-mouth. Audiences are leaving theaters feeling satisfied with the film. The film unit is pleased with the support and positive response, and movie colle...

తేజ‌స్ కంచర్ల హీరోగా లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఉరుకు పటేల’ చిత్రం నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల‌

Image
హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ‘ఉరుకు పటేల’ సినిమా నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా సాంగ్ విడుద‌లైంది. హీరో ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్ త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను తెలియ‌జేసే సంద‌ర్భంలో వ‌చ్చే పాట ఇది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో ‘ఓరి మాయలోడా..’ పాట‌ను స్ఫూర్తి జితేంద‌ర్ పాడ‌గా, శ్రీనివాస మౌళి రాశారు.   లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌...

దసరా బరిలో నార్నె నితిన్... శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Image
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్ తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్... వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్  గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... ‘మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న.ఎన్టీఆర్ ఎంతో మెచ్చి... ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తె...

Dulquer Salmaan, Venky Atluri and Sithara Entertainments' Lucky Baskhar Set for a Grand Diwali Release on 31st October 2024!

Image
Dulquer Salmaan, one of Indian cinema's most sought-after multilingual actors, stars in & as Lucky Baskhar, directed by the immensely talented and successful writer-director Venky Atluri. Renowned Telugu production house Sithara Entertainments is producing this film on a grand scale. Fans of Dulquer Salmaan and movie lovers are eagerly awaiting the theatrical release of Lucky Baskhar. The film has already generated significant buzz with the viral hit melodious song "Srimathi Garu" and its captivating teaser. Initially slated for a 7th September release, the makers have now announced that the film will hit theaters on 31st October, perfectly timed for the Diwali weekend. The makers expressed their gratitude for the anticipation surrounding Lucky Baskhar, explaining that the release date shift is due to the need for additional time to complete post-production. They emphasized their commitment to delivering "native quality sound and feel" in every l...

ఘనంగా "కావేరి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్....

Image
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కావేరి". ఈ సినిమాను స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాషు నిర్మాత గా, రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.....  సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ - కావేరి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చిన నిర్మాత షేక్ అల్లా బకాషు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలకు కూడా నన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది. హీరోయిన్ రిషిత మాట్లాడుతూ - పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయ...