Posts

Showing posts from November, 2024

తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘డా..డా’

Image
▪️ *తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’* ▪️ *‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుద‌ల‌* ▪️ *డిసెంబ‌ర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల*  తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.  గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.  తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం...

సెన్సేష‌న‌ల్ కాన్సెఫ్టుతో రాబోతున్న‌ 'M4M'

Image
▪️ డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన M4M మూవీ ▪️ హీరోయిన్‌గా జో శర్మ (యూఎస్ఏ) ▪️ 5 భాష‌ల్లో తెరకెక్కిన‌ పాన్ ఇండియా మూవీ ▪️ సినీ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం కొత్త కాన్సెప్టుతో నిర్మాణం ▪️ ఇటీవ‌ల ఇంపా(గోవా)లో  హిందీ ట్రైలర్ రిలీజ్ ▪️ విడుద‌ల‌కు సిద్ధ‌మైన M4M మూవీ ---------------- హైద‌రాబాద్: మూవీ మేక‌ర్ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెర‌కెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అంద‌రికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్టుతో తెర‌కెక్కించామ‌ని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసిన‌ట్టు తెలిపారు. రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ''ఇటీవ‌ల 'ఎంఫోర్ఎం' మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఆ...

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చింది - బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

Image
థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం మూవీ “క“. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా..మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై డిస్ట్రిబ్యూట్ చేశారు. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా  “క“ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - మా క సినిమాకు ...

ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "మ్యాక్స్"

Image
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ "మ్యాక్స్". వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో ఈనెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  "మ్యాక్స్" చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు  హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. నటీనటులు - కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు టెక్నికల్ టీమ్  సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్ర ఎడిటింగ్ - ఎస్ఆర్ గణేష్ బాబు మ్యూజిక్ - అజనీష్ లోకనాథ్ బ్యానర్స్ - వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ -  శ్రీనివాస్) నిర్మాత - కలైపులి ఎస్.థాను దర్శకత్వం - విజయ్ కార...

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి', మలయాళ హీరో టోవినో థామస్ 'నారదన్'

Image
ఈ వీక్ ఆహాలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓటీటీ లవర్స్ కోసం స్ట్రీమింగ్ కు వచ్చాయి. టాలెంటెడ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ' తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' నిన్నటి నుంచి (నవంబర్ 28) స్ట్రీమింగ్ అవుతుండగా..ఈరోజు నుంచి (నవంబర్ 29) మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ "నారదన్" స్ట్రీమింగ్ కు వచ్చేసింది.  "తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి" చిత్రంలో నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రియదర్శి పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఆహాలో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మంచి  ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.   ఇక మలయాళ స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం "నారదన్" నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో జర్నలిస్ట్ చంద్రప్రకాష్  పాత్రలో టోవినో నటన ఆకర్షణగా నిలుస్తోం...

Kiran Abbavaram's Super Hit Movie "KA" Set for Exclusive Premiere on ETV Win from Tomorrow, November 28th

Image
Kiran Abbavaram's "KA" has garnered tremendous success by offering audiences a fresh cinematic experience in the thriller genre. The film, which triumphed in the Diwali box office race, has grossed a worldwide collection of Rs 50 crore. Now, it is all set for an exclusive digital premiere on ETV Win Tomorrow, November 28th. What makes this premiere even more special is that "KA" will be available for the first time on streaming in Dolby Vision 4K and Dolby Atmos technology, setting a new benchmark for OTT platforms. Movie enthusiasts are eagerly awaiting the chance to watch "KA" on ETV Win, following its overwhelming success in theaters. This film is poised to make a huge impact on the ETV Win app. The movie stars Nayan Sarika and Tanvi Ram as the female leads. Presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakras Entertainments, the film boasts impressive production values. Directed ...

"Give Small Films a Chance, I Can Make an RRR-Like Film Too!" - Vikram Reddy, Director of Roti Kapda Romance

Image
Vikram Reddy, the debut director of Roti Kapda Romance, expressed his thoughts about his journey, his first film, and the challenges faced by small-budget movies in the industry during a recent media interaction. Drawing inspiration from S.S. Rajamouli, Vikram said, "Even Rajamouli’s first film was a small-budget project like Student No. 1. From there, he went on to create cinematic marvels like Baahubali and RRR. My first film, Roti Kapda Romance, is like Student No. 1 to me. I also have grand stories that could rival the scale of RRR. But for that, debut directors like me need opportunities. The industry must support small films and provide the space we need to showcase our work." He emphasized, "Currently, there’s a lack of space for smaller movies. In some places, even old films like Amaran continue to screen. If my film were given that space, it could have achieved half the collections. My humble request to the industry is to promote and nurture small fi...

"శ్రీ వీర ప్రతాప 1940" నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!

Image
ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా రవీందర్, చరిష్మా, సీత, వీటి రాజు, సుబ్బారావు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా శ్రీ వీర ప్రతాప 1940. లయన్ డాక్టర్ ఎస్.వి.పి.కె.హెచ్.జి కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్ వేల్పుల నాగేశ్వర రావు దర్శకత్వం వహించారు.  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1940 లో రాజుల కాలంలో జరిగిన ఒక చారిత్రాత్మక కథ కథనాలతో ఈ సినిమా రోపొందించబడింది.  కామెడీ, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా అందరికి నచ్చేలా ఉంటుంది. భాను ప్రసాద్ సోయం ఈ సినిమాకు సంగీతం అందించారు. మోహన్ గుంటూ సినిమాటోగ్రఫీ తో పాటు ఎడిటర్ గా వ్యవహరించారు. బళ్లారి జయప్రద, మణి మహేశ్వర్, దైద పద్మరెడ్డి, వినుకొండ నాగేశ్వరరావు, బాలవర్ది రాజు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. శైలిష్ ఆనంద్ ఈ సినిమాకు డాన్స్ కంపోజ్ చేసారు. ఐటమ్ సాంగ్ ను సుస్మిత, విక్రమ్ కంపోజ్ చేశారు. కీర్తన క్రియేషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ సినిమాను విడుదల చేస్తుంది, ఈ చిత్రాన్ని కిషోర్ బాబు LLB, పయనేని జయబాబు సమర్పిస్తున్నారు.

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

Image
మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమాతోపాటు పలు విజయవంతమైన చిత్రాల్లో గాయనిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు దక్కింది. దేశ విదేశాల్లో కూడా పలు ప్రోగ్రామ్ లలో పాల్గొన్న ఈమె వీణావిద్వాంసురాలు కూడా. హైదరాబాద్ కు చెందిన శ్వేతప్రసాద్ కర్నాటక సంగీత విభాగం 2022-23 సంవత్సరానికిగాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సాంస్క్రుతిక కార్యదర్శి ఉమ నండూరి, సంగీత నాటక అకాడమీ వైస్ ఛైర్మన్ సంధ్య లు అవార్డును శ్వేతప్రసాద్ కు అందజేశారు. కళాకారులకు ఇటువంటి అవార్డులు రావడంతో ప్రతిభ మరింత ద్విగుణీక్రుతం అవుతుందనే అభిప్రాయాన్ని శ్వేతప్రసాద్ వ్యక్తం చేశారు. తనను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికచేసి అందజేయడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

"Vashishta" Movie Grand Launch with Pooja Ceremony.

Image
The movie Vashishta, featuring Suman Tej and Anu Sri in lead roles, has officially launched with a grand pooja ceremony. Produced by Nori Nagaprasad under the Little Babies Creations banner, the film is a mythological social drama directed by Harish Chava. The launch event took place at Prasad Labs in Hyderabad, graced by several prominent personalities from the film industry. Clap and Script: Nagabala Suresh Kumar, Founder President of the Telugu Television Association, gave the inaugural clap, while producer Lion Sai Venkat handed over the script. Camera Switch-On: Actor Gagan Vihari performed the camera switch-on, and ad filmmaker Yamuna Kishore directed the first shot. DOP Karthik Garimella Expressed gratitude for being part of Vashishta. He emphasized the visual importance in the movie and hoped this project would earn him significant recognition. Music Director Shaik Meer Vali Shared his excitement about composing for the film. He praised the emotional depth of the st...

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘లగ్గం’

Image
ఇటీవల విడుదలైన లగ్గం చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన సినిమా ఇది. సరికొత్త నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాస.. సాంప్రదాయాలు, పెళ్లితంతును ఆకట్టుకునేలా రెండు  కుటుంబాల చుట్టూ తిరిగే కథే ఇది. ఇందులో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి వంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. లగ్గం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి నిర్మాణ విలువలతో వచ్చిన ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకుంది. రోహిణి తన కెరియర్ లో చేసిన బెస్ట్ క్యారెక్టర్. ఎల్బీ శ్రీరామ్ గారు, రఘు బాబు అందరూ అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహించగా... మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు, చరణ్ అర్జున్ పాటలు, ...

ఘనంగా "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్ రిలీజ్. డిసెంబర్ 20న సౌతిండియన్ లాంగ్వేజెస్ లో మూవీ విడుదల

Image
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. "ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న "ఎర్రచీర - ది బిగినింగ్" తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర  దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ - మా మూవీలోని తొలి తొలి ముద్దు సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్స్. "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ తో ఉంటుంది. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ రూపొందించాలని అనుకున్నాం. భార్య భర్తల మధ్య వచ్చే రొమ...

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ "కిల్లర్" మూవీ నుంచి హీరో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Image
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.  ఈ రోజు "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్  రిలీజ్ చేశారు. "కిల్లర్" మూవీలో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్ తో పూర్వాజ్ కనిపిస్తున్నారు. రిలీజ్ చేస్తున్న ప్రతి పోస్టర్ తో  "కిల్లర్" మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, తదితరులు  టెక్నికల్ టీమ్ సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి మ్యూజిక్ - అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్ష...

హీరో సిద్ధార్థ్ ''మిస్ యు'' నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!

Image
హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు.  లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్రంలో జెపి, పోన్వన్నన్, బాల శరవణన్, కరుణాకరన్ లాంటి నటులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమా టోగ్రాఫర్ గా వ్యవహరించారు. సంగీతంతో పాటు సినిమాలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా అదే సమయంలో ఎమోషనల్ గా చెప్పినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. నవంబర్ 29...

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లోదర్శకుడు మోహన్ వడ్లపట్ల మూవీ 'M4M' హిందీ ట్రైలర్ విడుదల

Image
▪️ దేశవిదేశ‌ సినీప్రముఖుల సమక్షంలో వేడుక‌ ▪️ తెలుగుతో పాటు 5 భాషల్లో తెర‌కెక్కిన M4M ▪️ హాలీవుడ్ రేంజ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ ▪️ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌క‌నిర్మాణం మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన M4M (Motive For Murder) మూవీ దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో ఈ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (Goa IFFI)లో విడుద‌ల కానుంది. ఈ నెల 23న సాయంత్రం 7 గంట‌ల‌కు గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో IMPPA ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, దేశ విదేశీయ సినీప్రముఖుల సమక్షంలో హిందీ ట్రైలర్ లాంచ్ చేయబోతోంది చిత్ర‌యూనిట్. ఈ సందర్భంగా ఈ మూవీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మీడియాతో మాట్లాడుతూ.. M4M సబ్జెక్ట్ యూనివర్సల్ అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు మా M4M మూవీని చూసి థ్రిల్ అవుతారని చెప్పారు. మోటివ్ ఫర్ మర్డర్ తెలిసినప్పుడు మైండ్స్ బ్లో అవుతాయని, అనూహ్యమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్ నేను మీ అందరికీ అందించబోతున్నాను అంటూ తెలిపారు. త్వ‌ర‌లోనే ఐదు భాషల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. తెలుగు...

"సిటాడెల్ - హనీ బన్నీ" వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో యష్ పూరి

Image
చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సిరీస్  లో ఓ కీలక పాత్రను పోషించారు యంగ్ హీరో యష్ పూరి. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని...ఈ సిరీస్ తన నట జీవితంలో మరో మెట్టు పైకి తీసుకెళ్లందని యష్ పూరి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రైటర్ సీతాకు, తనకు సపోర్ట్ చేసిన నటి సమంత మరియు దర్శకులు రాజ్ డీకేకు తన కృతజ్ఞతలు తెలిపారు. సమంత, వరుణ్ లాంటి లాంటి పవర్ హౌస్ పర్ ఫార్మర్స్ తో కలిసి నటించే అవకాశం రావడం తన కెరీర్ లో మర్చిపోలేనని యష్ పూరి తన పోస్ట్ లో తెలిపారు. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారీ యంగ్ హీరో.

Another Kartavyam.. "Jhansi IPS" Releasing Grandly on November 29

Image
Under the banner of RK Films, the film "Jhansi IPS", which was a blockbuster in Tamil, is all set for a grand release in Telugu on November 29. Produced by Prathani Ramakrishna Goud and directed by Guru Prasad, the movie stars beauty queen Lakshmi Rai in the lead role. The producer is planning a massive release across a large number of theaters. Speaking on the occasion, producer Dr. Prathani Ramakrishna Goud said, "Jhansi IPS, which was a super hit in Tamil, is being released in Telugu in a record number of theaters. Lakshmi Rai’s triple role is the main highlight of this film. It will be a landmark film for our RK banner. The three characters portrayed by Lakshmi Rai showcase different shades of her acting prowess. Action master Thriller Manju has composed eight stunning fight sequences, which are sure to captivate mass audiences. In the film, Lakshmi Rai plays an IPS officer who takes on a drug mafia targeting students, a fierce woman putting an end to the...

*అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (55th IFFI, GOA) లో ప్రదర్శించనున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’*

Image
అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ZEE5 ఒరిజినల్ సీరిస్‌లైన డిస్పాచ్, వికటకవి స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన వికటకవిని నవంబర్ 23న ప్రదర్శించనున్నారు.  కను బెహ్ల్ దర్శకత్వంలో వచ్చిన డిస్పాచ్ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ ముఖ్య పాత్రలను పోషించారు. మనోజ్ బాజ్‌పేయి అనుభవజ్ఞుడైన క్రైమ్ జర్నలిస్ట్ పాత్ర (జాయ్)ను పోషించారు.  అధికారం, నైతికత మరియు వ్యక్తిగత సంఘర్షణల వలయంలో చిక్కుకున్న జాయ్ ప్రయాణంగా ఈ కథ ఉంటుంది. https://x.com/ZEE5Global/status/1858407097026679220 వికటకవి : ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి అనేది ఒక రహస్య ప్రదేశమైన అమరగిరి నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ డిటెక్టివ్ థ్రిల్లర్. ఇక్కడ రామకృష్ణ అనే యువ పరిశోధకుడు ఈ ప్రాంతాన్ని సంబంధించిన ఒక రహస్యమైన కేసులో చిక్కుకు...

“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం !!!

Image
ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం విడుదల చేశారు. "వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మణిరత్నం తెలిపారు.  మొదటిసారి మణిరత్నం గారు ఇలా తెలుగు సినిమా పోస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సినిమా కాన్సెప్ట్, పోస్టర్ బాగుందని చిత్ర యూనిట్ సభ్యులతో చాలా సేపు ముచ్చటించడం గొప్ప విషయం.  తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ ...

ఘనంగా జరిగిన కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

Image
భారత్ కల్చరల్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్  సారధ్యంలో కళాప్రపూర్ణ కాంతరావు 101వ  జయంతి వేడుకలు ఈ రోజు ఫిలిం ఛాంబర్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్రాంత ప్రభుత్వ సలహాదారుడు ఐ ఆ స్ అధికారి రమణా చర్య మాట్లాడుతూ - "ఎన్టీర్ ఎన్నార్ లతో పాటు సినిమా రంగంలో రాణించిన కాంతరావుకు ప్రభుత్వం నుండి రావలసిన గుర్తింపు రాలేదు. పురస్కారాల విషయంలో ఎన్టీర్ ఎన్నార్ లకు కూడా ఆలస్యంగా గుర్తింపు లభించింది. కాంతరావు కు ఇప్పటికైనా ప్రభుత్వం తరపున తగిన గుర్తింపు దక్కేలా కృషి చేస్తే బాగుంటుంది. నేను ప్రభుత్వం లో వున్నంతకాలం కాంతరావు తో ఏర్పడిన పరిచయం చివరివరకు కొనసాగింది." అన్నారు. భక్త ప్రహ్లద బాలనటి, అలనాటి అందాల తార రోజా రమణి మాట్లాడుతూ - "కాంతరావు తో తానూ చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా.. హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. అదో గొప్ప మర్చిపోలేని అనుబంధం", అంటూ కాంత రావు కుటుంబంతో వున్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటి కవిత మాట్లాడుతూ - "నేను కాంతరావు దత్తపుత్రికను,...

"మహాకుంభ మేళా 2025" ఎక్స్ క్లూజివ్ అడ్వర్టైజింగ్ రైట్స్ సొంతం చేసుకున్న 'శ్రేయాస్ మీడియా'

Image
నెంబర్ వన్ ప్రమోషనల్ ఏజెన్సీగా ప్రఖ్యాతిగాంచిన శ్రేయాస్ మీడియా మరో అద్భుతమైన కార్యక్రమంలో భాగంకానుంది. దక్షిణ భారతదేశం నుండి తమ పయనాన్ని మొదలుపెట్టిన శ్రేయాస్ మీడియా.. ఇప్పుడు అమెరికా, కెనెడా, దుబాయ్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలోనూ జయకేతనాన్ని ఎగురవేశ దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 15 సంవత్సరాల నిరంతర కృషికి ఆ మహాపరమేశ్వరుడు అందించిన మహా కానుకగా.. ప్రపంచవ్యాప్త హిందువుల విశిష్టమైన పుణ్యస్థలం ప్రయాగ్ రాజ్ లో ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళ 2025 అడ్వర్టయిజింగ్ రైట్స్ ను శ్రేయాస్ మీడియా సొంతం చేసుకుంది. ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీ భాగస్వామ్యంతో శ్రేయాస్ మీడియా మహా కుంభమేళాలో బ్రాండ్స్ ను ప్రచారం చేయడానికి హక్కులు సొంతం చేసుకోవడమే కాకుండా, హోర్డింగ్స్, ఎలక్ట్రికల్ పోల్స్, స్టాల్స్, మీడియా వాచ్ టవర్స్, యాక్టివిటి జోన్స్, స్కై బెలూన్స్ తదితర ఇన్నోవేటివ్ యాడ్స్ తో శ్రేయాస్ మీడియా ఈ ప్రసిద్ద పండుగకి మరింత విశిష్టత చేకూర్చనుంది. శ్రేయాస్ మీడియా సౌతిండియా నుంచి జర్నీ మొదలుపెట్టి దేశవ్యాప్తంగా బ్రాండ్ బిల్డింగ్ లో విశ్వసనీయ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఎన్నో ఏళ్లుగా 60 క...

రూ.58.62 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్ హీరో సూర్య 'కంగువ'

Image
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 58.62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నాయి. 'కంగువ'లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మెప్పించడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకునే దిశగా 'కంగువ' బాక్సాఫీస్ జర్నీ బిగిన్ చేసింది. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు   టెక్నికల్ టీమ్...

వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిన కిరణ్ అబ్బవరం “క“

Image
థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకుని థర్డ్ వీక్ ప్రదర్శితమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ “క“ సినిమాకు మంచి వసూళ్లు దక్కాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైలా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారని చెప్పేందుకు కిరణ్ అబ్బవరం “క“ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా.. ఈ నెల 22న మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. నటీనటులు ...

హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ 'కంగువ' సాధిస్తోంది - బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా

Image
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. 'కంగువ' సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు రిలీజైన ప్రతి ఏరియా నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో 'కంగువ' సక్సెస్ హ్యాపీనెస్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో షేర్  చేసుకున్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా. - 'కంగువ' సినిమాకు మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ టేస్ట్ మరోసారి వెల్లడైంది. తమిళ్ కంటే తెలుగులో 'కంగువ'కు కలెక్షన్స్ వస్తున్నాయి. సూర్య గారి సినిమా...

“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం !!!

Image
ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం విడుదల చేశారు. "వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మణిరత్నం తెలిపారు.  మొదటిసారి మణిరత్నం గారు ఇలా తెలుగు సినిమా పోస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సినిమా కాన్సెప్ట్, పోస్టర్ బాగుందని చిత్ర యూనిట్ సభ్యులతో చాలా సేపు ముచ్చటించడం గొప్ప విషయం.  తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ ...

ఎర్రచీర దర్శకుడు సీ. హెచ్ సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీకారం

Image
ఎర్రచీర  దర్శకుడు సి. హెచ్. సుమన్ బాబు దర్శకత్వంలో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతోంది. దీనిని సోషియో ఫాంటసీ జోనర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఈ చిత్రం టైటిల్ " పరకామణి " ని విడుదల చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ సి.హెచ్. సుమన్ బాబు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు.  సృష్టిలో ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తల తల, రసాతల, పాతాళ లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కే ఈ  సోషియో ఫాంటసీ చిత్రం... ప్రేక్షకులకు అధ్భుతమైన అనుభూతిని ఇస్తుందని సుమన్ బాబు తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు నటిస్తారని, ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్ర చీర డిసెంబర్ 20న విడుదల కానుంది.

నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న "అనాధ"

Image
గోనేంద్ర ఫిలిమ్స్ పతాకంపై శ్రీ ఇంద్ర ,నికిత స్వామి, యుక్త పెర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ "అనాధ". అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా చిత్ర హీరో కం నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ, ఇది ఒక మంచి కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ త్రిల్లర్. ఈ చిత్రంలో యూత్ కికావలసిన అన్ని అంశాలు ఉంటాయి. పర్టిక్యులర్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక యూత్ కే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానునాం. ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు.  బ్యానర్: గోనేంద్ర ఫిలిమ్స్,  శ్రీ ఇంద్ర, నికితా స్వామి, యుక్త పెర్వి,అశ్విని యశ్వంత్, శోభరాజ్,హన్నవల్లి కృష్ణ, కిచ్చా, సిద్దు కమిడియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వీరేష్ కుమార్, ఎడిటర్: మారుతీ రావు, పి ఆర్ ఓ: బి. వీరబాబు, డైరెక్టర్: అన్నాసేట్ కె. ఏ, , స్క్రీన్ ప్లే, నండూరి వీరేష్  కథ,మ్యూజిక్, ప్ర...

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా, బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా"అభినవ్ " చిత్రాన్ని రూపొందించాను- ప్రముఖ దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

Image
"ఆదిత్య", "విక్కీస్ డ్రీమ్", "డాక్టర్ గౌతమ్" వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల లఘు చిత్రం "అభినవ్ "(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా పాత్రికేయ సమావేశాన్ని తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ఈ రోజు మా "అభినవ్ "(chased padmavyuha)  చిత్రం ప్రెస్ మీట్ లో అతిథులుగా పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని రూపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. విదేశాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే దేశ రక్షణ విషయంలో అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తుం...

The Sensational ‘Revu’ Garners Raving Response on OTT

Image
Revu, starring Vamsi Ram Pendiyala, Ajay, Swathi Bheemireddy, and Epuri Hari in key roles, has taken the audience by storm. Produced by Dr. Murali Ginjupalli and Naveen Parupalli under the banners of Sanhith Entertainment and Parupalli Production, and directed by Harinath Puli, the film made its debut in theatres on August 23 to overwhelming success. The production team also included journalist Prabhu as the production supervisor and senior film journalist Parvathaneni Rambabu as the executive producer. After a fantastic run in theatres, Revu has now garnered a strong and raving response on OTT. Premiering on aha, the film is quickly becoming a trending sensation on the platform, with its growing popularity leaving the team elated. Set against the picturesque backdrop of the coastal village of Palarevu, Revu delves into the fierce rivalry between Ankalu (Vamsi Ram Pendiyala) and Gangayya (Ajay), offering a gripping narrative that highlights the region's cultural nuances...

తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు మరో సాంకేతిక దిగ్గజం రాబోతుంది

Image
-------------------------------------------- అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన 'KALPRA IT' వారి  అత్యంత ప్రతిష్టాత్మకమైన "KALPRA VFX SOLUTIONS" నూతనసంవత్సర మరియు సంక్రాంతి కానుకగా హైదరాబాద్ లో ప్రారంభం కానుంది... ఔత్సాహిక దర్శక,నిర్మాతలకు నాణ్యమైన, మేలైన, అంతర్జాతీయ ప్రమాణాలతో  సేవలను అందించడానికి మీ ముందుకు వస్తుంది . యుఎస్‌కు చెందిన Kalpra VFX, AI మరియు జనరేటివ్ AIలో ప్రముఖ సంస్థ. “అత్యాధునిక VFX సాంకేతికతలతో చలనచిత్ర కళాఖండాలను సృష్టించడం”లో పేరొందిన Kalpra VFX, కృత్రిమ మేధస్సును విజువల్ ఎఫెక్ట్స్‌తో కలిపి వినూత్నమైన పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా నిలిచింది. హైదరాబాద్‌లో సంస్థ ప్రవేశం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలోని చలనచిత్ర మరియు యానిమేషన్ రంగానికి అగ్రశ్రేణి సాంకేతికత మరియు కొత్త ఆవిష్కరణలను చేస్తుంది. ఈ విస్తరణ స్థానిక ప్రతిభకు కొత్త అవకాశాలను అందించడమే కాకుండా 'విజువల్ స్టోరీటెల్లింగ్‌'లో సరిహద్దులను దాటి ప్రాజెక్టులకు సహకార అవకాశాలను కూడా పెంపొందించేందుకు దోహదపడుతుంది. AI ఆధారిత VFXలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తూ, త్వరల...

Comedy Entertainer Movie "Teliyadu, Gurtuledu, Marchipoya" Launched with a Ceremonial Pooja

Image
The comedy entertainer film Teliyadu, Gurtuledu, Marchipoya, starring Nivas and Amita Sri as the lead pair, was officially launched with a ceremonial pooja at Ramanaidu Studios in Hyderabad. Other significant roles in the film are played by 30 Years Prithvi, Vinod Kumar, Raghu Babu, Bharadwaj, and Khayyum. Produced by Sarath Channa under the Channa Creations banner, this full-length comedy film is directed by Venkatesh Veeravarapu. During the launch, actor Raghu Babu gave the first clap, while music director R. P. Patnaik switched on the camera. Actor Prithvi shared, "Teliyadu, Gurtuledu, Marchipoya is coming to you with a compelling storyline and narrative. I play an interesting role, and the casting has been done perfectly for each character. Producer Sarath Channa is highly educated and is bringing great passion to this project. Venkatesh is creating a very entertaining film with intriguing twists. I extend my best wishes to the new lead pair, Nivas and Amita Sri....

Producer Raj Kandukuri Launches First Look of "Yamudu"

Image
Jagadeesh Amanchi is not only starring in but also directing and producing the upcoming film "Yamudu" under his banner Jagannadha Pictures.  The thriller, with the tagline "Dharmo Rakshati Rakshita," has completed shooting and is currently in post-production.  The film is slated for release in December.  Shravani Shetty is the female lead, and Akash Challa plays the second hero. Prominent producer Raj Kandukuri launched the first look poster of "Yamudu".  Speaking at the event, he expressed his happiness at unveiling the poster and shared his excitement about the film's intriguing storyline.  He praised the film's potential to resonate with audiences and wished the team a great success. Jagadeesh Amanchi, the film's hero, director, and producer, thanked Raj Kandukuri for launching the first look and provided insights into the film's plot.  He explained that Yama, the god of death, appears to punish those who harm society, drawin...

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

Image
అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత  ప్రేసెన్స్ తో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. పవన్ శంకర్, యాని,  తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్ లో జరగనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.  డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది... మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలిపారు. నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ... జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. లవ్, సస్పెన్స్ తో కూ...

రేపు బాలల దినోత్సవం (Children's Day) సందర్భంగా...

Image
*బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాపై బ్ర‌హ్మ‌స్త్రంగా భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన లఘుచిత్రం "అభినవ్ "* "ఆదిత్య", "విక్కీస్ డ్రీమ్", "డాక్టర్ గౌతమ్" వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల లఘు చిత్రం "అభినవ్ "(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ ప్రాంతాల్లో హరిజన, గిరిజన విద్యార్థులు గంజాయి మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఎలా తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తు వల నుంచి పిల్లలు ఎలా బయటపడాలి. విద్యార్థి దశ నుంచే దేశ రక్షణ కోసం బాల బాలికలు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలతో "అభినవ్ "(chased padmavyu...

`రిస్క్- A Game of Youth' చిత్రం నుండి "ఓ హసీనా!" లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసిన ప్రముఖ నటుడు సత్యం రాజేష్ - క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

Image
ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన '6 టీన్స్' సినిమాకు సీక్వెల్ గా కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో వస్తున్న సినిమా `రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్'. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే రాజీవ్ కనకాల,అనీష్ కురువిళ్ళ ఈ చిత్రంలో ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. యూట్యూబ్ లో సంచలం సృటించిన  మనసా... చెలియా... వంటి వీడియో ఆల్బమ్స్  లో పాపులర్ అయినా సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిన్న11.11 రాత్రి  ఘం 11:11నిలకు సెకండ్ సింగల్ లిరికల్ వీడియో సాంగ్  ని ప్రముఖ నటుడు సత్యం రాజేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ..."నా కెరీర్ బిగినింగ్ లో... ఘంటాడి కృష్ణ సాంగ్స్ అప్పుటి  సి డి ల్లో రిపీట్ చేస్తూ వినేవాడిని. అంత మధురంగా ఉంటాయి అతని పాటలు. ఆయన స్వీయ దర్శకత్...