Posts

Showing posts from April, 2025

ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌

Image
▪ ఘ‌నంగా "శివ శంభో" ప్రీరిలీజ్ ఈవెంట్  హైద‌రాబాద్:  తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో, నర్సింగ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం "శివ శంభో". తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్, ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ డా. త‌నికెళ్ల భ‌ర‌ణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న...

ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు

Image
గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందన తన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ప్రామాణికతతో విభిన్న పాత్రలలో పూర్తిగా మునిగిపోయే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందిన టోవినో, వివిధ శైలులలో ప్రేక్షకులను లోతుగా ప్రతిధ్వనించే ప్రదర్శనలను అందించడంలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, టోవినో థామస్ మలయాళ సినిమాను ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఎత్తులకు చేరుకునేలా చేస్తున్నాడు. అతని ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు, ARM మరియు 2018 మూవీ, తైవాన్, తైవాన్‌లో జరిగిన గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తిగా నిండిన ప్రదర్శనలతో ప్రదర్శించబడ్డాయి. ఈ అద్భుతమైన చిత్రాల శక్తివంతమైన కథనం మరియు టోవినో థామస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల ARM మరియు అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రాలకు ఉత్తమ నటుడి విభాగంలో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.  అంతర్జాతీయ వేదికపై మరియు స్వదేశంలో టోవినో థామస్‌కు ఇది ...

ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు

Image
గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందన తన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ప్రామాణికతతో విభిన్న పాత్రలలో పూర్తిగా మునిగిపోయే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందిన టోవినో, వివిధ శైలులలో ప్రేక్షకులను లోతుగా ప్రతిధ్వనించే ప్రదర్శనలను అందించడంలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, టోవినో థామస్ మలయాళ సినిమాను ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఎత్తులకు చేరుకునేలా చేస్తున్నాడు. అతని ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు, ARM మరియు 2018 మూవీ, తైవాన్, తైవాన్‌లో జరిగిన గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తిగా నిండిన ప్రదర్శనలతో ప్రదర్శించబడ్డాయి. ఈ అద్భుతమైన చిత్రాల శక్తివంతమైన కథనం మరియు టోవినో థామస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల ARM మరియు అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రాలకు ఉత్తమ నటుడి విభాగంలో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.  అంతర్జాతీయ వేదికపై మరియు స్వదేశంలో టోవినో థామస్‌కు ఇది ...

డిఫరెంట్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి  శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో లియోన్ ఆర్ భాస్కర్ కెమెరామెన్ గా చేస్తున్నా ఈ సినిమాకు నిహల్ సంగీతం అందించారు. ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: న్యూజిలాండ్ లో వరుసగా హత్యలు జరుగుతు ఉంటాయి.. చనిపోయినవారు అందరు అమ్మాయిలే.. సిటీ లో ఒక సైకో తిరుగుతున్నాడు జాగ్రత్త ఉండాలి అని న్యూస్ లో చెప్తుంటారు.. పోలీస్ అధికారులు సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు.. ఇంతలో హీరో బాబ్ ( నితిన్ నాష్) ఒక్కడే ఉంటాడు.. అదే ఇంట్లో బాబ్ అమ్మ సన ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటుంది.. ఒక ముగ్గురు అమ్మాయిలు బాబ్ ఇంట్లోకి చొరబడి బాబ్ నీ చంపుదాం అని చూస్తారు..  అసలు బాబ్ ఒక్కడే ఎందుకు ఉంటాడు.. వల్ల అమ్మ రూమ్ లో ఎందుకు ఉంటుంది.. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు... సిటీ లో హత్యలు చేసేది ఎవరు అనేదే కథ  విశ్లేషణ: హీరో ని...

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ థ్రిల్లర్ శివంగి ఈరోజు నుంచి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్

Image
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన  పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.  ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వెర్షన్ ప్రసారం కానుంది. ఆద్యంతం ఆకట్టుకునే గ్రిప్పింగ్గా సాగే ఈ థ్రిల్లర్లో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఆహా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనుంది. ఈ వీకెండ్ లో డోంట్ మిస్ ఇట్.

మధురం”ట్రైలర్ విడుదల చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్

Image
*"మధురం”చిత్రం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్ యంగ్ హీరో ఉదయ్ రాజ్,  వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై   టాలెంటెడ్  డైరెక్టర్   రాజేష్ చికిలే దర్శకత్వంలో  అభిరుచి గల నిర్మాత  యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం.  ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను సక్సెస్ ఫుల్ మాస్  డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి,  మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని చెప్పారు.  ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ క...

అంబేద్కర్ జయంతి సందర్భంగా అగ్రహారంలో అంబేద్కర్ ఫస్ట్ లుక్!

Image
మన రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా... "అగ్రహారంలో అంబేద్కర్" సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ - లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంథా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. మెల్లగా మరుగున పడుతున్న అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు పూర్తి సమయ సహకారాలు అందిస్తామని,"మన దేశ రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి స్కూల్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని" ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.  ఇంకా ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు చంద్రమహేష్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, సీనియర్ హీరో రాంకి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరి గోవింద ప్రసాద్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ సి.యి.ఓ రాహుల్, రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సి.యి.ఓ శ...

DIFFERENT English movie Trailer Released, All set for April 18th Theatrical release !!!

Image
Under the banner of Wonder Brothers International Films Pvt. Ltd., the film Different stars G.N. Nash, Azeez Cheemaruv, Pretty Jo, Sana, and Robert in lead roles. Produced by N.S.V.D. Shankara Rao and directed by Dragon (Uday Bhaskar), the cinematography is handled by Leon R. Bhaskar, and music is composed by Nihal. This film boasts a team of talented technicians and is considered a top-quality production. The makers have now released the trailer of the film. The trailer looks very impressive — a suspense thriller, Different is all set to release in theaters on April 18. With international standards and superb visuals, the trailer hints at a gripping movie experience. Different is a Hollywood film made by Telugu producer N.S.V.D. Shankara Rao. The project was initiated with the intention of delivering quality cinema. The team believes that if the story and content are strong, audiences will always support such films — and Different aims to be just that. The film, releasing ...

మైనే ప్యార్ కియా అధికారిక ఫస్ట్ లుక్ విడుదల: ఈ జూలైలో తెరపైకి రానున్న రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్

Image
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా తన ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది, ఇది రొమాన్స్, కామెడీ మరియు సస్పెన్స్‌లను మిళితం చేసే థ్రిల్లింగ్ మరియు నవ్వులతో నిండిన సినిమా ప్రయాణాన్ని చూపిస్తుంది. నూతన దర్శకుడు మరియు రచయిత ఫైజల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితన్ నిర్మించారు, ఇది ఇండస్ట్రీ హిట్ మందాకిని తర్వాత కంపెనీ యొక్క నాల్గవ ప్రధాన వెంచర్‌గా గుర్తించబడింది. కంటెంట్-రిచ్ కమర్షియల్ సినిమాను విజేతగా నిలిపినందుకు పేరుగాంచిన స్పైర్, ఈ శైలిని వంచించే ఎంటర్‌టైనర్‌తో తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైనది మరియు కథన సూచనలతో నిండి ఉంది. హృదు హరూన్ మరియు ప్రీతి ముకుందన్ రక్తంతో తడిసిన మరియు గొప్పగా రూపొందించిన ఎరుపు పూల నేపథ్యంలో స్టైలిష్‌గా కనిపిస్తారు.  చిరిగిన ముండు, ఉత్సాహభరితమైన చొక్కాలో బరువైన హృదు, మనుగడకు గుర్తుగా గాయాలను కలిగి ఉండగా, తెల్లటి గౌనులో కప్పబడిన ప్రీతి, చలినిచ్చే ప్రశాంతతతో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుంది. ఈ పోస్టర్ దీనికి విరుద్ధంగా ఒక మాస్టర్ క్లాస్, అమాయకత్వాన్...

హిలేరియస్ ఫన్ రైడ్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్

Image
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఏదో ఏదో..' రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. 'ఏదో ఏదో..' సాంగ్ ఎలా ఉందో చూస్తే...'ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే...' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. *నటీనటులు* - రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్...

సిలికాన్‌లోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడతో పాటుగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

Image
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సిలికాన్‌లోని AI-ఆధారిత రీసెర్చ్ సెంటర్ అయిన పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిశారు. భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న ఏఐ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించడంతో మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతోన్నారు. ఈ సందర్శన తర్వాత కమల్ హాసన్ సోషల్ మీడియాలో.. ‘సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతీ ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కూతుహలం, ఆ దాహం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది. అరవింద్ శ్రీనివాస్‌, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది’ అని అన్నారు. ఈ భేటీపై అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పర్ప్లెక్సిటీ కార్యాలయంల...

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ ముఖ్యపాత్రలో చేశారు..ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: 1960 సంవత్సరంలో, ఒక మర్మమైన వ్యాధి పశువులను సోకింది, ఇది వాటి వేగవంతమైన మరణానికి దారితీసింది మరియు భారతదేశంలో తీవ్రమైన పోషకాహార లోపానికి భయపడి శాస్త్రీయ సమాజానికి పెద్ద సవాలుగా మారింది. శాస్త్రవేత్తలు వారి వారి ప్రయోగశాలలలో పరిశోధన ప్రయత్నాలను ప్రారంభించారు, కానీ ఫలించలేదు. శాస్త్రవేత్త సుశ్రుతానందన్ వంటి ప్రముఖుడు కూడా పరిష్కారం లేకుండా అనేక మార్గాల తర్వాత విఫలమయ్యాడు. అతను హిమాలయాలలో గౌరవనీయమైన రుద్రాక్ష దిగంబర స్వామిని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఈ మర్మమైన వ్యాధికి క్లోమం వలె ప్రకృతి శక్తిని నమ్మాడు. పరీక్షలు మరియు కష్టాలను భరించిన తర్వాత సుశ్రుతానందన్ మరియు అతని సహాయకుడు అడగకుండానే ధ్యానంలో మునిగిపోయిన అఘోర రుద్రకేశ దిగంబర స్వామిని చేరుకున్నారు. స్వా...

నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా 'ఏరువాక ఆగే' పాట విడుదల, 'జగమెరిగిన సత్యం' ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నార...

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం LENIN; పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్ విడుదల

Image
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ముర‌ళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు ముర‌ళీకిశోర్ అబ్బూరు. ఇంట‌న్స్, యాక్ష‌న్ ప్యాక్డ్ ఎక్స్ పీరియ‌న్స్ తో రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రోమాలు నిక్క‌బొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్. టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది.  ఆధ్యాత్మిక అంశాల‌ను చొప్పిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్. అఖిల్ అక్కినేని... స్ట‌న్నింగ్ లెనిన్ కేర‌క్ట‌ర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయ‌న ద‌ట్ట‌మైన మీసం, పొడ‌వాటి జుట్టు, మ్యాచో అవ‌తార్‌కి ప‌క్కాగా సూట్ అయ్యాయి.  స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన...

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల, చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. సాంగ్స్ ప్రోమోస్ బాగున్నాయి. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నటీనటులు: అవిన...

వైభవంగా రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు !!!

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నిర్మాత రాధ మోహన్, సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్ కుమార్, రచయితలు డార్లింగ్ స్వామి, లక్ష్మీ భూపాల, బివిఎస్ రవి, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఆర్ ఆర్ ధ్రువన్, సింగర్ శ్రీరామ చంద్ర, నటులు రచ్చ రవి, అశ్విన్ బాబు, సింగర్ కౌసల్య, దర్శకులు వీర శంకర్, రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రచయిత సత్యదేవ్ జంగా నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యారు, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశారు. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశారు.  ఆ తరువాత నాని సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ జంగా కు రచయితగా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నారు. ఆయన అన్ని రకాల జానర్స్ లో కథల...

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల !!!

Image
 ది ట్రయల్ చిత్రం (2023) లో థియేటర్స్ లో విడుదలై విజయం సాధించిన తర్వాత, నిర్మాతలు ఫ్రాంచైజీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి భాగం కోసం "ది ట్రయల్: షాడో డెట్" అనే కాన్సెప్ట్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దృశ్యపరంగా ఆకర్షణీయం గా కనిపిస్తున్న ఈ పోస్టర్ ది ట్రయల్ కథ అసలు నీడల్లోకి లోతుగా మునిగిపోయే చిల్లింగ్ ప్రీక్వెల్‌ను సూచిస్తుంది. నవంబర్ 26, 2023న థియేటర్లలో విడుదలైన ది ట్రయల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం డిజిటల్ లో లాభాలను సాధించింది. ఇది జనవరి 9, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడం ప్రారంభించి, అక్కడ ఇది అద్భుతమైన వీక్షకుల సంఖ్యను సంపాదించి మంచి హిట్‌గా నిలిచింది. బడ్జెట్ రికవరీ మరియు లాభదాయకత పరంగా ఉండటంతో ఈ కథా ప్రపంచాన్ని విస్తరించడానికి నిర్మాతలు ముందడుగు వేశారు.  ఈ ట్రయల్ ప్రపంచంలో మొదటి భాగం ఆరంభం కాకముందే ప్రారంభమయ్యే కథ ది ట్రయల్ : షాడో డెట్. దాని నైతిక సందిగ్ధతలు మరియు పరిశోధనాత్మక లోతుతో ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ, “షాడో డెట్” మొదటి సినిమా కథనానికి దారితీసిన సంఘటనలను అన్వేషిస్తుందని...

అశ్విన్ బాబు హీరో గా, మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం లో, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిర్మిస్తున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతమ్' ఈ చిత్రం నుండి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Image
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ 'వచ్చినవాడు గౌతమ్'. మెడికల్ యాక్షన్ మిస్టరీ  గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.   గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్. బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై  క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్,   ఖేడేకర్, అభినయ,  అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  గా పని చేస్తున్...

శ్యామ్ సింగ రాయ్ రచయితగా నాకు గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ... ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ... నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యాను, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశాను. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశాను.  సంగీత దర్శకుడు చక్రిని బాచి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేశాను, పూరి జగన్నాద్ తో నాకు ఉన్న పరిచయం తో చక్రిని ఎంకరేజ్ చెయ్యడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీ తో పరిచయాలు బలపరుచుకొని, సాహిత్యం మీద మక్కువతో 2020లో ఆదిత్య మ్యూజిక్ నుండి బయటికి వచ్చి పూర్తిగా రచన వ్యాసంగం పై ఫోకస్ చేస్తూ... పునర్జర్మ బాక్డ్రాఫ్ లో పిరియడిక్ లవ్ స్టోరీతో ఒక కథను సిద్ధం చేసుకున్నాను.  ఈ కథను దర్శకుడు రాహుల్ సాంకృతియన్ కు చెప్పడం జరిగింది తనకు ఈ కథ నచ్చి హీరో నానికి, సాయి పల్లవికి వినిపించడం జరిగింది. వారిద్దరికి ఈ కథ విపరీతంగా నచ్చడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రంగా రోపొంది ఘన విజయం సాధించింది. ఈ సినిమా రచయితగా నాకు...

థియేటర్, టీవీ, ఓటీటీ ఎక్కడ రిలీజైనా "28°C" మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది - హీరో నవీన్ చంద్ర

Image
తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్  నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "28°C" మూవీలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరో నవీన్ చంద్ర. - ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉం...

షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

Image
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్టర్  ఎంజిఆర్ మాట్లాడుతూ... బ్లడ్ రోజస్ సినిమా లో రంజిత్ రామ్, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప సహకారం మరువలేనిది, నిర్మాత హరీష్ కె అభిరుచిగల ప్రొడ్యూసర్, సినిమాను రిచ్ గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ లో నిర్మించారు. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు హరీష్ కె గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నిర్మాత హరీష్ కె మాట్లాడుతూ... మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా డైరెక్టర్ ఎంజిఆర్ పరిచయం అయ్యారు, బ్లడ్ రోజస్ సినిమా బాగా వచ్చింది. మాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ మాట్లాడుతూ... నిర్మాత హరీష్ క...

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ గ్లోబల్ మూవీ "ఫణి" మోషన్ పోస్టర్ లాంఛ్

Image
టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ "ఫణి". ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈవెంట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ఫణి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా "ఫణి" సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ నాకు ఇష్టమైన వాడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు. వారి సోదరి మీనాక్షి నిర్మాణంలో "ఫణి" సినిమా చేస్తున్నాడు. కేథరీన్ అంటే సరైనోడులో ఎమ్మెల్యే గుర్తొస్తుంద...

ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ - 'శారీ' సినిమాకు టాలెంటెడ్ న్యూ టీమ్ వర్క్ చేసింది. మా అందరితో మూవీకి కావాల్సినట్లు వర్క్ చేయించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు కావాల్సిన కంటెంట్ మా ద్వారా తీసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో సినిమా ఎలా చేయాలి అనేది ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది. ఆ రెండు క్యారెక్టర్స్ లో సత్య యాదు, ఆరాధ్య దేవి బాగా నటించారు. సత్య క్యారెక్టర్ రెగ్యులర్ హీరోలా ఉండదు, అలాగే ఆరాధ్య అంత అందంగా క...

భగీరథకు కళారత్న అవార్డు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథకు కళారత్న అవార్డును ప్రదానం చేసారు.

Image
మార్చి 30న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు కళారత్న అవార్డును బహుకరించి అభినందించారు.  జర్నలిజంలో 45 సంవత్సరాల అనుభవం వున్న భగీరథ 1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డులు , 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు , 2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా వాహిని, శృతిలయ , కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు .  నంది అవార్డుల కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యులుగా భగీరథ పనిచేశాడు .  ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కమిటీ "శకపురుషుడు", "తారకరామం" రెండు గ్రంథాలు భగీరథ సంపాదకత్వంలో వెలువరించారు . నాగలాదేవి , మానవత, భారతమెరిక , దసరాబుల్లోడు , జమునాతీరం , నిత్య నూతన కథానాయకుడు , మెట్టింటి గడప , సావేరి , భగీరథ పథం , అక్షరాంజలి , తెలుగు సినిమా ప్రగతి ,మహార్జాతకుడు మొదలైన గ్రంథాలన...

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను సత్కరించిన పూణెలోని ఆంధ్ర సంఘం

Image
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు గడిచిన సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించి యాభై ఏళ్లు గడిచినా వరుసగా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులతో సాయి కుమార్ దూసుకుపోతున్నారు. కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్ అంటూ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు. అలాంటి సాయి కుమార్‌ను పూణెలోని ప్రముఖ ఆంధ్ర సంఘం ఘనంగా సత్కరించింది. 1941లో పూణెలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అంతటి ప్రముఖ సంస్థ సాయి కుమార్ గారిని ఉగాది సందర్భంగా సత్కరించింది. 50 ఏళ్లుగా కళామతల్లికి సేవలు అందిస్తున్న సాయి కుమార్ గారిని, ఆయన సతీమణి సురేఖ గారిని సత్కరించారు. అంతే కాకుండా సాయి కుమార్ గారిని ' *అభినయ వాచస్పతి*' అనే అవార్డుతో సన్మానించారు. ఆంధ్ర సంఘం లాంటి సంస్థ తనను ఇలా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని సాయి కుమార్ అన్నారు. సాయి కుమార్ ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు, అల్లరి నరేష్ 12A రైల్వే...

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాధ రెడ్డి, మూన్ లైట్ డ్రీమ్స్ 'చైనా పీస్' నుంచి వాలిగా నిహాల్ కోధాటి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

Image
నిహాల్ కోధాటి, సూర్య  శ్రీనివాస్ హీరోలుగా  అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు.  మేకర్స్ ఈ రోజు వాలి పాత్రలో నిహాల్ కోధాటి ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిహాల్ ని ఇంటెన్స్ లుక్ లో ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆసక్తిని పెంచింది.  ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సురేష్ రగుతు అందిస్తుండగా సంగీతం కార్తీక్ రోడ్రిగ్జ్ సమకూరుస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.  నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ టెక్నికల్ టీం:  రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి బ్యా...

డిఫరెంట్ జానర్స్ లో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా "28°C" మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - యువ నిర్మాత సాయి అభిషేక్

Image
ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ మూవీ "28°C" తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇస్తున్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను నిర్మించారు. "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "28°C" మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాత సాయి అభిషేక్. - నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ క్లోజ్ ఫ్రెండ్స్. మూవీస్ మీద మా ఇద్దరికీ ప్యాషన్ ఉండేది. అనిల్ క్షణం సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యాడు. నేను కూడా డైరెక్షన్ వైపు ప్రయత్నాలు చేశాను. కొద్ది రోజుల తర్వాత మనమే కలిసి మూవీ చేద్దామని నేను, అనిల్ నిర్ణయించుకున్నాం. "28°C" అనే టెంపరేచర్ పాయింట్ తో అనిల్ విశ్వనాథ్  చెప్పిన కథ ఇంప్రెస్ చేసింది. ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకంతో మూవీ స్టార్ట్ చేశాం.  - మొదట ఈ మూవీకి వేరే హీరోలను అనుకున్నా, నవీన్ చంద్రకే...