Posts

ది డెవిల్స్ చైర్ (The Devil's chair) మొదటి పోస్టర్ విడుదల

Image
బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ముఖ్య తారాగణం తో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devil's chair). అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ "సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ "మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొంది...

జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Image
మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. మధ మూవీని చాలా మందికి చూపించి రిలీజ్ చేయమని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా టీం కూడా ఈ సినిమాను చూసి ఫుల్‌ హ్యాపీగా ఉంది. ...

Monika Chauhan: A Journey of Talent and Determination in Tollywood

Image
In a candid conversation with Monika Chauhan, the emerging actress talks about her inspiring journey, the transition to films, and her aspirations as she steps into the Tollywood spotlight. Q: Tell us about your upbringing and how it influenced your career path. I was born on August 13, 1995, in Delhi, into a Punjabi Rajput family. My father, Late Shri Ish Kumar Chauhan, and my mother, Kiran Chauhan, have always been my greatest sources of strength and inspiration. I grew up in an environment where discipline, resilience, and hard work were deeply valued. Although my roots are in Rajpura, Punjab, my experiences in Delhi shaped my personality and ambition. My mother tongue is Punjabi, and staying connected to my culture has always kept me grounded. Winning the title of Miss Delhi NCR in 2018 was a life-changing moment. It gave me the confidence to step into the entertainment world, with my family’s encouragement fueling my journey. Q: What motivated you to transition from mo...

తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణభగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్.

Image
తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.  ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు.  జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన్.టి.ఆర్. వ్యక్తిత్వాన్ని ప్రతిభింబిస్తుందని, సినిమా రంగంలో ఉన్నవారు, రావాలనుకునేవారు తప్పనిసరిగా చదవ వలసిన గ్రంథమని చెప్పారు.  రచయిత బీరం సుందర రావ...

Debutant Hero Yogesh Kalle to Share Screen Space with Sunny Leone in "Trimukha"

Image
Actor Yogesh Kalle is making his debut with the pan-Indian film "Trimukha," featuring Sunny Leone in a key role.  The film boasts an ensemble cast including Nasser, CID Aditya Srivastav, Suman, Motta Rajendran, Praveen, Ashu Reddy, and others in prominent roles.  With principal photography completed, "Trimukha" is currently in post-production and is slated for release in March 2025. In addition to "Trimukha," the young actor has signed two more films, "Chanukyam" and "Bezawada Boys." "Chanukyam," with Hebah Patel as the female lead, is currently in production and features a supporting cast including Mota Rajendran, Suman, Vinod Kumar, Danya Balakrishna, Sravan, Naga Mahesh, and Prabhakar.  "Bezawada Boys" is yet to commence filming. "Trimukha," an investigative thriller, is directed by Rajesh Naidu and Sridevi Maddali.  Harsha Kalle is producing the film under the Akira Dream Creations banner.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

Image
'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత "మంగళవారం" మూవీ సూపర్ హిట్ తో పాయల్‌ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేనంత ఫర్ఫామేన్స్ తో. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నం. 1' చిత్రం సిద్ధం కాబోతుంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు.

సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

Image
సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు   హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు వైభవంగా గరిగాయి . గంగిరెద్దుల విన్యాసాలు , హరిదాసు కీర్తనలు , సంప్రదాయ సన్నాయి మేళం , గాలిపటాల రెపరెపలాతో  పండుగను ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా అధ్యక్షలు కె .ఎస్. రామారావు మాట్లాడుతూ .. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మొదటి నుంచి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు , పండుగలకు  ప్రాధాన్యత ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు .  సంక్రాంతి పండుగను తెలుగువారందరూ గ్రామాలలో కుటుంబ సభ్యులందరితో ఘనంగా జరుపుకుంటారని , పట్టణాల్లో, నగరాల్లో వున్నవారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో వేడుగగా జరుపుకుంటారని చెప్పడానికి అదే నిదర్శనమని రామారావు తెలిపారు .  కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ . .. ఫిలింనగర్ కల్చరల్ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుందని , ప్రతి పండుగను సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుతామని, సంప్రదాయ వంటలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు . మన కళలు , మన సంస్కృతి కి ఈ కల్చరల్ సెంటర్ అధిక ప్రాధ...