Posts

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’

Image
సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ... జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి.  నిర్మాత శివకాంత్ మాట్లాడుతూ... జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు.  ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్ర...

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్

Image
 వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’.* ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... "ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందించాం. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్ష...

ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్తానం

Image
'సోగ్గాడు' స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మురళీమోహన్  నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "నాకు తొలి అవకాశం ఇచ్చింది  నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే  నన్ను ప్రోత్సహించింది  దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి  రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు.  నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను. శోభన్ బాబుతో నేను 'ముగ్గురు మిత్రులు' అనే చిత్రం కూడా తీశాను. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన నుంచి నాలాంటి  వారెందరో స్ఫూర్తి పొందారు...

“Dekhlenge Saala” song from ‘Ustaad Bhagat Singh’ Has Created History

Image
*Breaking records with over 29.6 million views in just 24 hours!  The Dekhlenge Saala song from Ustaad Bhagat Singh has created history, breaking records with over 29.6 million views in just 24 hours! The song has become an instant hit, going viral on social media and captivating audiences worldwide. DSP's catchy composition and the team's hard work have paid off, earning widespread acclaim. Dinesh Master's choreography, tailored perfectly for Pawan Kalyan, has received huge applause. Bhaskarabhatla's motivational and commercial blend of lyrics has proved to be a massive success. The efforts of Cult Captain Harish Shankar have resulted in a visual treat for fans, convincing Pawan Kalyan to dance and delivering a massive feast. The song's success is also attributed to the tireless efforts of Art Director Anand Sai, Costume Designer Neeta Lulla, and Cinematographer Ravi Varman, who have collectively created a vibrant and visually stunning experience. The t...

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది. -దగ్గుబాటి పురందేశ్వరి

Image
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని డిసెంబర్ 13 హైదరాబాద్ FNCC లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్న శ్రీమతి పురందేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, శ్రీ నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన శ్రీమతి గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్ర...

డి.వి.ఎస్ రాజు 97వ జయంతి వేడుక.

Image
తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్. రాజు. ఈరోజు డిసెంబర్ 13 డి.వి.ఎస్ రాజు 97వ జయంతి జరువుకున్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను రాజు గారు కీలకమైన భూమిక పోషించారు. రాజుగా గారు సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు. 1950 లో మహానటుడు ఎన్.టి.రామారావు గారితో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్.టి.ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. 1960లో రాజు గారు డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు . అయినా రాజు గారితో రామారావు గారి మైత్రీ బంధం కొనసాగింది. చైనా యుద్ధం, రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎన్.టి.రామారావు నాయకత్వంలో ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమాలను రాజు గారే సమన్...

నాగార్జున గీతాంజలి మళ్ళీ థియేటర్స్ లో...

Image
బాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ (Proprietor) గారు W/o C.L. Narsareddy గారు నిర్మించిన గీతాంజలి (1989) చిత్రం యొక్క వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు గతంలో పొంది వున్నారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున గిరిజ షట్టర్ విజయకుమార్ గార్లు నటించిన ఈ చిత్రం యొక్క 4K డిజిటల్ కార్యక్రమాలను అత్యున్నత ప్రామాణికాలతో నిర్వహించి త్వరలో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం నాకు ఎంతో ఇష్టమైనది. అందుకని ఈ గీతాంజలి యొక్క రీ-రిలీజ్ హక్కులను పొందడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అని తెలిపారు.

తల్లి కూతురు సెంటిమెంట్ తో విడుదలకు సిద్ధమవుతున్న "కిల్లర్" ఫెమ్ జ్యోతిఅపూర్వ "విచిత్ర"

Image
సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై జ్యోతిఅపూర్వ ప్రధాన పాత్రలో  రవి రావణ్ రుద్ర ,శ్రేయ తివారి హీరో హీరోయిన్ గా 'బేబి' శ్రీ హర్షిణి, మీనావాసు ప్రత్యేక పాత్రలో    సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగాఉన్న చిత్రం ‘విచిత్ర’ త్వరలో  పేక్షకుల ముందుకు రానుండి తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ హృదయాలను హత్తుకునే కథ కధనం తో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకేక్కిన  “విచిత్ర" ఇటీవలే  సెన్సర్ పనులు పూర్తి చేసుకొని విడుదలకి  సిద్ధమవుతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ఒక ఆత్మీయమైన ఒక తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో రూపొందిన చిత్రం "విచిత్ర " ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే చిత్రం "విచిత్ర " ఈ చిత్రాన్ని 2026 కొత్త సంవత్సరం లో విడుదలకి సిద్ధం చేస్తున్నాం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజన్ ఇచ్చిన పాటలు ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటాయి ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ చిత్ర పాడిన సాంగ్ మరియు ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయి అని  దర్శకనిర్మాత సైఫుద్దీన్ మాలిక్ తెలిపారు. నటీ...

Apollo Hospitals to Power a Healthcare Transformation in Telangana

Image
Led by Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela & Vishwajit Reddy Hyderabad, December 2025: At the Telangana Rising Summit, Apollo Hospitals announced a bold vision to build a healthier, stronger and future-ready Telangana, backed by a ₹1,700+ Crore investment over the next three years. This commitment focuses on medical innovation, digital healthcare access, talent development and community empowerment. Apollo is set to introduce Proton Therapy – the first in the Telugu states, positioning Telangana as a world-class destination for advanced cancer treatment and global medical tourism. The Group is also expanding its diagnostics footprint with a 40,000 sq.ft fully automated Global Reference Lab featuring advanced genetic & molecular testing, precision medicine and AI-driven biomarker discovery—fueling breakthroughs in human performance, preventive health and longevity. Apollo Health City houses one of India’s largest Biobanks, preserving biological ...

ఘనంగా “ఓహ్!” మూవీ అత్యధిక థియేటర్లలోడిసెంబర్ 19న విడుదల

Image
జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకొని . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న విడుదలకు సిద్దమైనది.               ఈ సందర్బంగా  చిత్ర సమర్పకురాలు బి ఆర్ ఆర్ గ్రూప్స్ అధినేత్రి శ్రీమతి జీవిత బడుగు మాట్లాడుతూ : మేము మా బిజినెస్ లో కస్టమర్స్ కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నాము అలాగే ఇప్పుడు ఓహ్ మూవీని కూడా అంతే క్వాలిటీ తో ప్రేక్షకులకు అందిస్తున్నాము అని అన్నారు. దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ : “ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్ లో, క్రోమో ఫోబియా ని పాయింట్ గా తీసుకొని ఈ చిత్రం రూపొందించాం. కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి షూట్ చేసాం. ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు. హీరో రఘురామ్ : మాట్లాడుతూ : “ఓహ్” మూవీతో మీ అందరి...

Blood Roses Teaser Receives Good Response, Theatrical Release Soon

Image
The teaser of the film Blood Roses has received a good response and created a strong buzz. The movie is being produced under the banner of TBR Cine Creations, presented by K Naganna and K Lakshmamma, with Harish Kamarthi as the producer and Ellappa as the co producer. Written and directed by MGR, the film stars Dharma Keerthi Raju and Apsara Rani in the lead roles. The trailer of this movie, released recently, has generated good attention. After watching the Blood Roses trailer, actor Suman and actor Ajay Ghosh congratulated the film unit. They stated that the trailer is interesting and wished that the film, which is set to release soon, achieves success. In this film, Sreelu and Kranti Killi appear in key roles, while Suman, Gharshana Srinivas, Tarzan, Rajendra, Junior Relangi, Jagadeeshwari, Mani Kumar, Dhruva, Anil, Narendra, Pragya, Navitha, Jabardasth GMR, Jabardasth Ramu, Jabardasth Babu, ETV Jeevan, Mamatha Reddy, Jyothi, Acharyulu and others have acted. Director MGR...

హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం

Image
▪️ డిసెంబర్ 5 నుంచి 14 వరకు మూడు వేదికల్లో ప్రదర్శనలు హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF)–2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు.  “యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్‌ మద్దతు ఎంతో కీలకం,” అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ MSRV ప్రసాద్, EU ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు K.V. రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, Alliance Française డైరెక్టర్ మౌద్ మీక్వావు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. EU డెలిగేషన్ సెకండ్ సెక్రటరీ లోరెంజో పర్రుల్లి మాట్లాడుతూ: ...

Kalyan Padala Trended Nationally on Twitter X With 250K+ Tweets After Becoming Final Captain of Bigg Boss Telugu 9

Image
Bigg Boss Telugu 9 contestant Kalyan Padala emerged as a major social media force on 30th November, trending nationally on Twitter X with over 250,000 tweets and crossing 223,000+ engagements. The trend remained active for several hours, reflecting the sharp rise in public attention around his journey in the final phase of the show. Kalyan, widely celebrated online as an Army Soldier / Army Veteran, recently became the Last Captain of the Bigg Boss Telugu 9 house — a milestone that added strong momentum to his finale run. His disciplined nature, clarity in thought, strong defence in tasks, and emotional connect with viewers have made him one of the most admired contestants this season. With only three weeks left for the grand finale, this national-level trending wave signals the growing support and excitement around Kalyan Padala’s journey. The trending milestone clearly showcases his powerful presence both inside the house and across social media platforms.

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ !!!

Image
వెంకటేష్, ప్రీతి జింటా హీరోహీరోయిన్లుగా 1998లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ప్రేమంటే ఇదేరా. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ సినిమాను డిసెంబర్ 13న హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.  అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కామెడీ, యాక్షన్, లవ్ , సెటిమెంట్ ఇలా అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి మరోసారి థియేటర్ లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

నటుడిగా గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రమణా రెడ్డి !!!

Image
పురెల్లి రమణా రెడ్డి ఇప్పటివరకు దాదాపు 150 చిత్రాల్లో నటించారు, అందులో ముఖ్యంగా అఖండ, ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, క్రాక్, రూలర్,  సైర నరసింహ రెడ్డి, గద్దలకొండ గణేష్, ది వారియర్, సీత, గరుడవేగా, ధ్రువ, కిక్ 2, నేనేరాజు నేనే మంత్రి, వీరసింహ రెడ్డి ఇంకా మరెన్నో చిత్రాలలో నటించారు. నాటకాలు గడి, మదర్ థెరిసా చేశారు అలాగే టీవీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ చేశారు. ఆమెజాన్ లో గ్యాంగ్ స్టార్స్, జీ 5 లో లుజర్ , ఏటీఎం వెబ్ సీరీస్ లో నటించారు. 2015 - 16 నంది నాటకోత్సవాల్లో గడి నాటగానికి గాను బెస్ట్ నంది అవార్డ్ రావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాలో అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో మంచి రోల్స్ లో రమణా రెడ్డి నటించి మెప్పించారు. బాలయ్య అఖండ 2 తో పాటు తరుణ్ భాస్కర్ నూతన చిత్రంలో అలాగే పూరి సేతుపతి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు త్వరలో ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న 'సోగ్గాడు'

Image
నటభూషణ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో   సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో  డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి.  ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పోస్టర్ ను హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో తాము...

"ప్రేమిస్తున్నా" చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.  ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదలై మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించారు. "అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల అయ్యింది. చాలా కాలం తరువాత వచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను ఆహా ఓటిటి లో చూడవచ్చు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు సంపాదించుకుంది,  భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ...

Sitaare Gold & Diamonds 2nd premium Jewellery Retail Store Grand at Kompally by Heroine Nidhhi Agerwal

Image
హీరోయిన్ నిధి అగర్వాల్ చేత సీతారే గోల్డ్ & డైమండ్స్ న్యూ షో రూమ్ కొంపల్లి లో ప్రారంభం  !!! సీతారే గోల్డ్ & డైమండ్స్ తమ రెండో ప్రీమియమ్ జ్యూవెలరీ రిటైల్ షో రూమ్ ను సుచిత్ర, కొంపల్లి లో (మెట్రో క్యాష్ అండ్ క్యారీ ) పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షో రూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఈ షో రూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కె. పి.వివేకానంద గౌడ్ గారు (ఎంఎల్ఏ కుత్బుల్లాపూర్ ) ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.  అదనంగా బిజెపి మేడ్చెల్ అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీ భారత్ సింహ రెడ్డి గారు హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు. కొంపల్లి సీతారే షో రూమ్ లో గోల్డ్ , డైమండ్, అన్కట్, పోల్కి మరియు జమ్ స్టోన్ జ్యువెలరీల విస్తృత శ్రేణిని అందిస్తున్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని అధినిక డిజైన్ తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షో రూమ్ లో ప్రీమియం ఇంటీరియస్ శ్రేష్టమైన అంబియ్సన్స్ మ...

Paanch Minar movie review and rating !!!

Image
టైటిల్‌: పాంచ్‌ మినార్‌ నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ LLP సమర్పణ: గోవింద రాజు రచన & దర్శకత్వం: రామ్ కడుముల నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి సంగీతం: శేఖర్ చంద్ర డీవోపీ: ఆదిత్య జవ్వాది విడుదల తేది: నవంబర్‌ 21, 2025 యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథేంటంటే..  కృష్ణచైతన్య అలియాస్‌ కిట్టు(రాజ్‌ తరుణ్‌) ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి(రాశి సింగ్‌) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్‌వ...

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్

Image
డాక్టర్ శివ రాజ్ కుమార్ & ధనంజయ ముఖ్య పాత్రలుగా హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వస్తోన్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్, ఈ చిత్ర యూనిట్ ప్రియాంక మోహన్‌ను ఆన్-బోర్డింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఇప్పుడు లెజెండరీ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్ కుమార్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి ధనంజయ నేతృత్వంలోని 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ యొక్క నక్షత్ర తారాగణంలో చేరింది.  ప్రియాంక మోహన్ తమిళం, తెలుగు మరియు కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాని, ధనుష్ మరియు శివ కార్తికేయన్‌లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఓజి, సరిపోద శనివారం, కెప్టెన్ మిల్లర్, డాక్టర్ మరియు పరిశ్రమలలోని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ప్రశంసలు పొందిన పాత్రలతో ప్రియాంక ఇప్పుడు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన బాండ్-ఎస్క్యూ స్పై డ్రామాలో చేరింది 80ల నేపథ్యంలో. ‘నేను డాక్టర్ శివ రాజ్ కుమార్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను.  ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగం కావడం నా కల నిజమైంది. అద్భుతమైన ప్రతిభావంతులైన ధనంజయతో కలిసి పనిచేయడం మరియు అలాంటి సమిష్టి తారాగణంలో భాగ...