Posts

Showing posts from March, 2025

స‌మంత ట్రా లా లా మూవింగ్ పిక్చ‌ర్స్ రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్ విడుదల

Image
సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, భ‌య‌పెడుతూ, ఉత్కంఠ‌త‌కులోను త‌గిన స‌న్నివేశాలు, యూనిక్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధంగా ఉంది. ‘శుభం’ చిత్రంలో ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌థ‌లోని పాత్ర‌ల‌కు జీవం పోశారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా న‌వ్విస్తూ, థ్రిల్లింగ్ సన్నివేశాల‌తో మెప్పిస్తూ పూర్తి వినోదాత్మ‌క కుటుంబ క‌థా చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ అద్భుత‌మైన సంగీతం మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ వేస‌విలోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ఈ సంద‌ర్భంగా స‌మంత స్పందిస్తూ ‘‘ప్రేక్షకులు మా అందరి కష్టాన్ని వెండితెరపై వీక్షించి ఆశీర్వ‌దిస్తార‌ని అంద‌రం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ‘శుభం’ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. దాన్ని మీ అంద‌రితో షేర్ చేసుకోవ‌టానికి మేం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ వేస‌విలో న‌వ్వుల‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘శుభం’ వ...

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Image
స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం  ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  పూజా కార్యక్రమంలో ... దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..‘‘2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి...

ఫ‌స్ట్‌లుక్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమరావ‌తికి ఆహ్వాణం`

Image
ప్ర‌స్తుత కాలంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మ‌ధ్యే బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ముంజ్య, స్త్రీ 2 సినిమాలే దానికి ఉదాహ‌ర‌ణ‌...అలాంటి ఒక ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ, క‌థ‌నాల‌తో సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వాణం`. `అక్క‌డొక‌డుంటాడు` ఫేమ్ శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ రైట‌ర్‌, డెరెక్ట‌ర్ జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ  మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని గ‌మ‌నిస్తే..లీడ్ యాక్ట‌ర్స్ అంద‌రూ  బ్లాక్ డ్రెస్ వేసుకుని సీరియ‌స్‌ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కాన‌ప్ప‌టికీ అంద‌రి క‌ళ్ల‌లో ఒకేర‌క‌మైన ఇంటెన్సిటీ ఉంది.  ఒక‌ మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్ కి కావాల్సిన మూడ్‌ పూర్తిగా క్యారీ అయింది. క్రియేటివ్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ పోస్ట‌ర్ తోనే సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌...

నెలకు కేవలం 67 రూపాయల 'పాకెట్ ప్యాక్' ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

Image
ఎగ్జైటింగ్ కంటెంట్ ను మరింతమంది సబ్ స్క్రైబర్స్ కు అందించేందుకు 'పాకెట్ ప్యాక్' ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. కేవలం 67 రూపాయలతో మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఇవ్వనుంది ఆహా. ఖర్చు తక్కువ, కిక్కు ఎక్కువ అనే క్యాప్షన్ తో తీసుకొచ్చిన ఈ కొత్త చవకైన మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 67 రూపాయలకే నెల రోజులు ఆహా ఓటీటీలో సరికొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు, గేమ్ షోస్, కుకరీ షోస్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఆహాలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ గేమ్ షో సర్కార్ సీజన్ 5, హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, అప్సర వంటి ఫ్రెష్ ఎంటర్ టైన్ మెంట్ సబ్ స్క్రైబర్స్ కోసం రెడీ అవుతోంది. మీ కోసం కావాల్సినంత క్రియేటివ్ తెలుగు, తమిళ రీజనల్ కంటెంట్ ఆహాలో అందుబాటులో ఉంది. ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ అట్రాక్టింగ్ పాకెట్ ప్యాక్ ఆహాకు పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ను జాయిన్ చేయనుంది.

దూరదర్శని నుంచి బ్యూటిఫుల్‌ సాంగ్‌ 'నా నీడ వెళుతుందా' లిరికల్‌ వీడియో విడుదల

Image
సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శని’. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నా నీడ వెళుతుందా' అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనురాగ్‌ కులకర్ణి, సునీత ఆలపించిన ఈ బ్యూటిఫుల్‌సాంగ్‌కు నారాయణ ఆవుల సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ  “ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ప్రేమలోని గాఢతను వర్ణించే ఈ సాంగ్‌ను ప్రముఖ నేపథ్య గాయకులు అనురాగ్‌ కులకర్ణి, సునీత తమ గాత్రంతో ప్రాణం పోశారు. త్వరలోనే విడుదల తేదిని కూడా ప్రకటిస్తాం' అన్నారు. కథానాయకుడు  సువిక్షిత్ మాట్లాడుతూ “19...

యూనిక్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వస్తున్న "28°C"మూవీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది - డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

Image
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. - "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం.  క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిల...

"శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేంద్ర"

Image
"శివ శంభో చిత్ర యూనిట్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఈటల " "ఏప్రిల్ 18న శివ శంభో చిత్ర విడుదల" అనంత ఆర్ట్స్ పతాకంపై  బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి నిర్మించిన   సంగీత సాహిత్య విలువలు కలిగిన భక్తి ప్రధానమైన చిత్రం *శివ శంభో* ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రకటించారు.   నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ కళలైన సంగీతం సాహిత్యం నృత్యం ప్రధానాంశాలు గా కలిగిన సందేశాత్మక చిత్రమని ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అన్నిరకాల శుభాలను ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులు తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న విశ్వాసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటులు రమేశ్, బేబీ రిషిత, మేనేజర్ చిట్టి బ...

ఆసక్తికరంగా “కర్మణ్యే వాధికారస్తే” టీజర్

Image
వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం "కర్మణ్యే వాధికారస్తే". ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. శత్రు, బ్రహ్మాజీ, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా...పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ చిత్రం తో పరిచయమవుతున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్,  సారధి స్టూడియోస్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుక...

సైటిపిక్ థ్రిల్లర్ 'మాతృ' సినిమా మూవీ నుండి "చూస్తున్నవేమో" సాంగ్ కు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసలు!!!

Image
శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో  బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'మాతృ'. శ్రీరామ్, నందినీ రాయ్, సుగ్గి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. బుర్లే హరిప్రసాద్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు అందుకున్నాయి. 'మాతృ' టైటిల్‌కు తగ్గట్టుగానే "చూస్తున్నవేమో" అబీటు సాగే ఎమోషనల్ సాంగ్‌ ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ మధ్యకాలంలో వచ్చిన సైటిఫిక్ థ్రిల్లర్స్ అన్ని మంచి విజయం సాధించాయి, అదే తరహాలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. "చూస్తున్నవేమో"... సాంగ్ చాలా బాగుంది... ఈ వేసవిలో మాతృ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు. 'మాతృ' సినిమా నుండి ... ఏదేదో చెయ్యమంటోంది... మల్లె పూల వాసనె... సాంగ్స్ కూడా మంచి ఆదరణ లభించాయి. అన...

సైటిఫిక్ థ్రిల్లర్ 'మాతృ' సినిమా మూవీ నుండి "చూస్తున్నవేమో" సాంగ్ కు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసలు!!!

Image
శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో  బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'మాతృ'. శ్రీరామ్, నందినీ రాయ్, సుగ్గి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. బుర్లే హరిప్రసాద్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు అందుకున్నాయి. 'మాతృ' టైటిల్‌కు తగ్గట్టుగానే "చూస్తున్నవేమో" అబీటు సాగే ఎమోషనల్ సాంగ్‌ ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ మధ్యకాలంలో వచ్చిన సైటిఫిక్ థ్రిల్లర్స్ అన్ని మంచి విజయం సాధించాయి, అదే తరహాలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. "చూస్తున్నవేమో"... సాంగ్ చాలా బాగుంది... ఈ వేసవిలో మాతృ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు. 'మాతృ' సినిమా నుండి ... ఏదేదో చెయ్యమంటోంది... మల్లె పూల వాసనె... సాంగ్స్ కూడా మంచి ఆదరణ లభించాయి. అన...

Author Yandamuri and director Krishna Vamsi pay tribute at Alluri Sitarama Raju tomb !!!

Image
Renowned novelist Yandamuri Veerendranath and film director Krishna Vamsi visited Lakshmipuram village, Anakapalli district, on Monday. Accompanied by Kusireddy Shiva, founder of the Nenu Saitham Charitable Trust Foundation, they paid homage at the tombs of Alluri Sitarama Raju and Gantam Dora. They later addressed the press. Yandamuri Veerendranath praised Krishna Vamsi's patriotism, citing his reverent gesture at Alluri's tomb and recalling the director's patriotic film "Khadgam." Krishna Vamsi expressed his long-held desire to visit Alluri's historical sites, a wish fulfilled during this trip. He mentioned the book "Akupacha Suryodayam," which inspired his determination to explore Alluri's legacy. He also stated his intention to create a compelling film based on Alluri's history. Following the visit, the Nenu Saitham Charitable Trust distributed clothing to the family of Gantam Dora, Alluri's key follower, who reside in Koy...

ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్

Image
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ - లయన్ సాయి వెంకట్ నాకు మంచి మిత్రులు. ఆయన జయహో రామానుజ వంటి గొప్ప సినిమాను రూపొందించడం సంతోషంగా ఉంది. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తాం. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత, సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ - "జయహో రామానుజ" సాంగ్స్ లాంఛ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంద...

అల్లూరి సమాధిని సందర్చించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ !!!

Image
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కృష్ణవంశీ సోమవారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేసారు. స్థానిక నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ పౌండషన్ వ్యవస్థాపకుడు కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ... కృష్ణవంశీ గొప్ప దేశ భక్తుడు, ఆయన అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చెయ్యడం ఆయన భక్తి భావానికి నిదర్శనీయం, ఆ క్షణంలో ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గుర్తు వచ్చింది, దేశభక్తి కలిగినటువంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా కృష్ణవంశీ నిలిచారని అన్నారు. దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా అల్లూరి నడయాడిన ప్రాంతాలను సందర్చించాలనే తపన ఉండేది, నేటితో ఆ కోరిక తీరింది. గోకరాజు నారాయణ రావు అనే ఒక పత్రిక ఎడిటర్ అల్లూరి చరిత పై 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆకుపచ్చ సూర్యోదయం అనే పుస్తకం రాశారు, అది చదివిన తరువాత అల్లూరి సీ...

ఇంటర్వ్యూ: డైరెక్టర్ వెంకీ కుడుముల – ‘రాబిన్‌హుడ్’ సినిమాను ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు!

Image
ఇంటర్వ్యూ: డైరెక్టర్ వెంకీ కుడుముల – ‘రాబిన్‌హుడ్’ సినిమాను ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు! హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. రాబిన్‌హుడ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ ని. చాలా అద్భుతంగా ఉండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని చేశాను. అయితే ఎక్కడో ఓ దగ్గర...

దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న 'మనోధైర్య సంస్థాన్' సేవా సంస్థ కొత్త ఇంటి నిర్మాణానికి సహాయం చేద్దాం - యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్

Image
పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ తన మంచి మనసు చాటుకుంటున్నారు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్. ఆయన తాజాగా మనోధైర్య సంస్థాన్ ఛారిటీ సంస్థకు తన వంతుగా సాయం అందించారు. ఎంతోమంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ సంస్థ కొత్త ఇంటి నిర్మాణానికి సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు ఆకాష్ జగన్నాథ్. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం విశేషం. *హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ* - మనోధైర్య సంస్థాన్ సేవా సంస్థ వారు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించి, ఒకసారి వారి సంస్థను సందర్శించమని కోరారు. నేను వెళ్లి చూశాను. ఎంతోమంది దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారిలో పది మంది బాగా  చదువుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వారు ఓనర్స్ అవసరాల మేరకు ఇప్పుడున్న ఇంటిని ఖాళీ చేయాల్సివస్తోంది. ఈ సంస్థ దాతల సహాయంతో కొత్త ఇంటిని నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి నిర్మాణానికి నా వంతుగా నేను ఆర్థిక సాయం చేశాను. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయాలని కోరుతున్నా. మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం. ఇలాంటి దివ్యాంగులకు సాయం చేస్తే వారు జీవ...

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల

Image
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు. దళపతి విజయ్ నటిస్తున్న ఈ జన నాయగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించుతున్నారు. సంక్రాంతి సందడి మొదలయ్యే కంటే ముందే బాక్సాఫీస్ వద్ద విజయ్ సందడి షురూ కానుంది. కోలీవుడ్‌లో పొంగల్ అంటే విజయ్ సాధించిన రికార్డులు, వసూళ్ల వర్షం అందరికీ గుర్తుకు వస్తుంటుంది. ఇక చివరగా ఇలా సంక్రాంతి బరిలోకి విజయ్ వచ్చి రికార్డులు సునామీని సృష్టించబోతోన్నారని అందరికీ అర్థమై ఉంటుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ లుక్‌లో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఇట్టే కట్టిపడేశారు. ఫార్స్ ఫిల్మ్ ద్వారా ఓవర్సీస్‌లో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక విజయ్ నటించే చివరి చిత్రం అవ్వడంతో చ...

ఇన్నోవేటివ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా "28°C"మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర

Image
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ - "28°C" సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా సాంగ్స్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ - "28°C" సినిమా గురించి మాట్లాడాలంటే ఎమోషనల్ అవుతాము. ఈ సినిమాను 2018లో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఓటీటీకి ఇవ్వాలనే ప్రపోజల్స్ వచ్చాయ...

"Abhinav" – A Film for a Drug-Free Society

Image
After receiving national and international recognition for meaningful children's films like Aditya, Vicky’s Dream, and Dr. Gautam, director-producer Bheemagani Sudhakar Goud is now bringing another socially relevant film, Abhinav (Chased Padmavyuha). Produced under the Santosh Films banner and presented by Srilakshmi Educational Charitable Trust, this children's film aims to raise awareness about the growing drug menace in society. Starring Sammetha Gandhi, Satya Erra, Master Gagan, Geeta Govind, Abhinav, Charan, and Baby Akshara, the film is scheduled for release on November 14, on the occasion of Children’s Day. Press Meet Highlights At a press meet held at Hyderabad Film Chamber, director-producer Bheemagani Sudhakar Goud emphasized the serious issue of drug addiction among students. He pointed out that the drug mafia is deliberately targeting students, which could be part of an international conspiracy. He also highlighted how the marijuana mafia is expanding in...

ఆస‌క్తిర‌మైన క‌థ‌నంతో రాబోతున్న‌ 'ఏఎల్‌సీసీ (ALCC)' చిత్రం

Image
▪ *'ఏఎల్‌సీసీ (ALCC)' - ఓ యునివ‌ర్స‌ల్ బ్యాచిల‌ర్* ▪ *యూత్‌కు బ్యూటీఫుల్ మెసెజ్ అందించ‌నున్న చిత్రం* ▪ *ఏప్రిల్ 25న విడుద‌ల‌* ఒక అబ్బాయి యాంటీ లేడీ క‌మిటీ స్థాపించి, కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో రాబోతున్న చిత్రం 'ఏఎల్‌సీసీ (ALCC)'. ఓ యునివ‌ర్స‌ల్ బ్యాచిల‌ర్.. అనేది స‌బ్‌టైటిల్.  ఎల్ ఆర్ ఫిలిం స‌ర్కిల్ బ్యానర్‌పై లెలీధర్ రావు కోల ద‌ర్శ‌క‌నిర్మాణంలో .............. న‌టించిన ఈ చిత్రం ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది చిత్ర యూనిట్.  ఈ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత లెలీధర్ రావు కోల మాట్లాడుతూ.. ప్ర‌తి యువ‌త‌, బ్యాచిల‌ర్.. మిమ్మ‌ల్ని మీరు ఈ సినిమాలో చూసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రులు త‌మ కొడుకుల గురించి ఎలా ఆలోచిస్తారు? ఎలా క‌ష్ట‌ప‌డుతారు అనేది చాలా నాచుర‌ల్‌గా చూపించాము.  యువతను ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్, కామెడీ, భావోద్వేగాలు మిళితమై ఉంటాయి అని చెప్పారు. తాజాగా విడుద‌ల చేసిన ఈ సినిమా పోస్ట‌ర్ యూత్‌లో ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లోని ...

యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

Image
*శ్రేయసి షా*ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా *ఎర్ర గులాబి*.  ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత *యస్ కె యన్* ఈరోజు లాంచ్ చేశారు. "ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను" అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.  నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో - ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌, ఇంగ్లిష్ సాంగ్‌తో కలిపి మొత్తం 3 వైవిధ్యమైన పాటలున్నాయి. లేడీ "యానిమల్"ను తలపించేలా మంచి యాక్షన్ సన్నివేశాలున్నాయి.   ఎప్పట్లాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, నంది అవార్డు రచయిత-దర్శకుడు *మనోహర్ చిమ్మని*, ఈ సినిమాలో కూడా చాలామంది కొత్...

'Naalo Yedho' lyrical song from the youthful family entertainer "Santhana Prapthirasthu" out on March 26th

Image
Santhana Prapthirasthu starring Vikranth and Chandini Chowdary, is produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, who previously directed ABCD starring Allu Sirish and the web series Aha Naa Pellanta featuring Raj Tarun, this film is set to be another exciting project. The screenplay for the movie is written by Sheikh Dawood Ji, known for his work on films like Venkatadri Express, Express Raja, and Ek Mini Katha. The film, a youthful family entertainer, is gearing up for a grand theatrical release. The musical promotions for the movie have already begun, with the first single Naalo Yedho set to release on the 26th of this month. Composed by Sunil Kashyap, this romantic track, which features the chemistry between Vikranth and Chandini Chowdary, promises to be a beautiful addition to the soundtrack. The lyrics are penned by Sreejo, and the song is sung by Dinkar Kalvala and Ad...

యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో వస్తోన్న ‘రైస్ మిల్’ త్వరలో థియేటర్స్ లో !!!

Image
శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్  నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో సి.ఎం.మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయిని నిర్మిస్తున్నారు. బి.ఆర్.రాజేష్ సహా నిర్మాతగా, సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా  వ్యవహరిస్తున్నారు.  యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో రైస్ మిల్ చిత్ర కథాంశం ఉంటుంది. కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు పక్కల గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్, త్వరలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.  లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ మరియు దిల్ రమేష్  ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ ...

Shanmukha movie review and rating !!!

Image
Release date: 21-3-2025 Cast: Adi Sai Kumar, Avika Gor, Aditya Om, Chirag Jani, Shanmugam Sappani, Master Manu Sappani, Manoj Adi, Veera Shankar, Krishnadu, Ariana, etc.  Banner: Sap Bro Production Producer: Tulasi Ram Sappani Shanmugam Sappani  Cinematography: R.R. Vishnu Editor: M.A. Malik  Music: Ravi Basrur  Director: Shanmugam Sappani  Meanwhile, the Sappani Brothers produced a big-budget film titled 'Sasana Sabha'. Now they have produced the film 'Shanmukh'.  What's special is that... one of the brothers, Shanmugam Sappani, is the director of this film! Moreover... he also played a key role in it. Ravi Basrur, who composed the music for the films 'KGF, Salar', has composed the music for this. Avika Gor plays the heroine. So far, the story of this film is... A son is born to Viganda (Chirag Jani) in a village. He has six faces. A sorcerer tells him that in order for the deformed son to become normal, he must sacrifice young women of differe...

"పొలిమేర" చిత్ర దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మొదటి సినిమా "28°C" నుంచి 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా...కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. 'చెలియా చెలియా..' పాట ఎలా ఉందో చూస్తే - 'నీ నగుమోము కనులారా, చూస్తుంటే క్షణమైనా, కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా, వెంటాడే మౌనంగా, వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ, దాగినది చాలుగా, ఊరటగా నా ఎదురు నా జతగా రా, చెలియా చెలియా నిన్ను చూడంగ, చెలియా చెలియా కనులు చాలవుగా..'...

మర్డర్ మిస్టరీ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

Image
గతం నుండి ఎప్పటికీ  మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్  ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి. కథ: ప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ను ఇన్స్ పెక్టర్ అర్జున్(రుషి కిరణ్)కి అప్పజెప్పుతారు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూవుంటుంది. అయితే అర్జున్ కి ఈ హత్యకేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తనకి ఎదురయ్యే ప్రతి వ్య...

బ్రహ్మానందంపై నిర్మాత ఎస్ కేఎన్ స్పీచ్ కు ప్రశంసలు

Image
అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్.  ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్ కేఎన్.  బ్రహ్మానందం గారి వీడియో చూడనిదే మాకు రోజు గడవదని,  ఆయన తన కామెడీతో మనకు స్ట్రెస్ బస్టర్ అయ్యారని ఎస్ కేఎన్ అన్నారు.  తన గురించి హార్ట్ టచింగ్ గా మాట్లాడిన ఎస్ కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. ఎస్ కేఎన్ గుండెల్లో నుంచి ఆ మాటలు చెప్పారని, ఇలాంటి వాళ్ల అభిమానం ఉన...

'శారీ' సినిమా చూశాక అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త పడతారు - థియేటర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'.  ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిఉంటుంది. 'శారీ' సినిమా నే...

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "దీక్ష" త్వరలో విడుదల.

Image
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో   కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం"దీక్ష". లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. లవ్ యాక్షన్ తో పాటు మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసా...

Writer Chandrabose praises 'Maathru' film songs !!!

Image
 All the films with Mother Sentiment have achieved blockbuster success at the box-office so far.  From Maathru Athidi Devo Bhava to Bicchagadu, many have become cult classics.  Now a film is coming with this mother sentiment. In the presence of Sri Padma under the banner of Sri Padmini Cinemas.  'Maathru' is a film produced by Siva Prasad.  Directed by John Zakky, the film stars Sriram, Nandini Roy, Sugi Vijay and Rupali Bhushan in pivotal roles.   The shooting of this movie has been completed.  The film unit is ready to release soon.  In this order, the promotion has increased.  An emotional song has been released with a mother sentiment that matches the title Maathru.  Dinesh Rudra sang this song called "Aparanji Bomma.. MaAmma.. Producer B.  Siva Prasad has provided the lyrics.  Shekhar Chandra Bani is heart touching.  This song is currently trending on YouTube.  Speaking on the occasion, writer Ch...

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

Image
▪ *అధ్య‌క్షుడిగా రమణ వంక బాధ్య‌త‌లు* ▪ *ముఖ్య అతిథిగా  తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు* ▪ *అభినంద‌న‌లు తెలిపిన డైరెక్ట‌ర్లు మారుతి, హ‌రీష్ శంక‌ర్*    తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జ‌రిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూత‌న కార్యవ‌ర్గాన్ని స‌న్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా  కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇత‌ర పాల‌క స‌భ్యులు ఈ సంద‌ర్భంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ''తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆలోచించాల‌ని, క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళదాం'' అని చెప్పారు.   తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న అధ్య‌క్షుడు రమణ వం...

"కాలమేగా కరిగింది" మూవీకి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉంది, మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ మూవీగా "కాలమేగా కరిగింది" మీ ఆదరణ పొందుతుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శింగర మోహన్

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ - "కాలమేగా కరిగింది" తెలుగుదనం ఉన్న మంచి సినిమా. అంతా కొత్త వాళ్లే ఈ సినిమా చేసినా అనుభవం ఉన్నవారిలా క్వాలిటీ సినిమా రూపొందించారు. పాటలు చాలా బాగున్నాయి. మా ఆదిత్య నుంచి వీలైనంతగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నాం. అన్నారు. డీవోపీ వినీతి పబ్బతి మాట్లాడుతూ - చిన్న చిత్రాలకు ఎదురయ్యే ఇబ్బందులు మా "కాలమేగా కరిగింది" సినిమాకు కూడా చూశాం. అవన్నీ దాటుకుని ఇప్పుడు మూవీని రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా టీమ్ లో దాదాపు అందరం స్నేహితులమే. మా సినిమాను థియేటర్స్ లో...

డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా "కిల్లర్ ఆర్టిస్ట్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Image
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "కిల్లర్ ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. లవ్ సాంగ్స్ తో పాటు బ్రేకప్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కు మంచి లిరిక్స్ కుదిరాయి. సురేష్ బొబ్బిలి గారు హిట్ ట్యూన్స్ ఇచ్చారు. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు. ఎడిటర్ ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఎడిటర్ గా నాకు మంచి అవకాశం అని భావిస్తున్నా. స్క్రీన్...