Posts

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన కొణిదెల

Image
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌ

వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ "ఫియర్" షూటింగ్ పూర్తి

Image
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న "ఫియర్" మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.  చిత్రీకరణ పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసుకోవడం విశేషం. డైరెక్టర్ గా మొదటి సినిమా అయినా హరిత గోగినేని ఎంతో క్లారిటీతో "ఫియర్" సినిమాను చిత్రీకరించారు. వేదిక కోపరేషన్, ఇతర ఆర్టిస్టుల సపోర్ట్, మూవీ టీమ్ పక్కా ప్లానింగ్ చేశారు కాబట్టే ఇంత తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేయగలిగారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సినిమా ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. నటీనటులు - వేదిక, అరవిం

ఘ‌నంగా సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లు

Image
యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ఇంద్రాణి. అత్యాదునిక సాంకేత‌క ప్ర‌మాణాల‌తో, వినూత్న‌భ‌రిత‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా స్టెఫన్ పల్లం ద‌ర్శ‌కుడిగా పరిచ‌య మ‌వుతుండ‌గా వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజ‌య్‌, స‌ప్త‌గిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో... మెలోడిబ్రహ్మ మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ - ``ఇంద్రాణి ట్రైల‌ర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తిక్. టీమ్ అంద‌రికీ ఆ

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"

Image
యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మధురం చిత్రాన్ని చాలా రిచ్ గా  నిర్మించారు.. అన్నారు.  *నిర్మాత

Title track from 'Sri Ranga Neethulu' is out!

Image
'Sri Ranga Neethulu' is the title of a hyperlink drama, which includes a story between the characters played by Suhas, Ruhani Sharma and Viraj Ashwin. The film is directed by Praveen Kumar VSS. Only a few movies come with the emotions that matter to the young generation. Their stories and characters are identifiable. Natural dialogues and touching scenes are their hallmarks.  'Sri Ranga Neethulu', whose teaser was released recently, is one such movie. Everyone who has seen the teaser will surely get the same feeling. On Saturday, the film's title track was released. Ajay Arasada has given the music for this song which is written by Sreemani. Suhas, Karthik Ratnam, Ruhani Sharma and Viraj Ashwin who have created an identity for themselves with various movies are the main star cast of the movie. The shooting of the film is completed and it is ready for release in theatres. The thinking and emotions of the youth will be reflected by the characters in the fi

'Neti Bharatham' made with a single character!

Image
*The trailer for the promising movie launched!!* 'Neti Bharatham' is the title of an upcoming movie made with a single character. The movie comes with a social message. It is directed by Bharat Parepalli and stars Dr. Yarra Sridhar Raju in the lead role. The film is currently going through the censor process and will be released in theatres soon. At the film's trailer launch event today, Executive Producer Sambesh said that producer Dr. Sridhar Raju entered the film industry to make meaningful films. "As a part of the endeavour, we made a wonderful film called 'Mera Bharat Mahaan' as our first film, which earned a good name. And now, Sridhar has produced a great movie called 'Neti Bharatham' with a single character. This film shows the problems people are facing due to the current state of the political system. I want this film to be a big success,'' he said. Varaprasad said, "Sridhar is a good friend of mine. I saw this movie a

క్యాన్సర్‌తో బాధపడుతున్న డిస్ట్రిబ్యూటర్‌కు‘ఇద్దరికీ కొత్తేగా’ హీరో హేమచంద్రారెడ్డి ఆర్థిక సాయం

Image
కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై ‘వకాలత్‌ నామా’ చిత్ర హీరో కుల్లపరెడ్డి సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. బుధవారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని ఫిలించాంబర్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో హేమచంద్రారెడ్డి క్యాన్సర్‌తో బాధపడుతున్న నెల్లూరుకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్‌, ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌ వింగ్‌ సభ్యుడు అయిన దిలీప్‌సింగ్‌కు 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ చెక్‌ను రిసీవ్‌ చేసుకోవటానికి వచ్చిన దిలీప్‌సింగ్‌ అనుకోకుండా తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హాస్పటల్‌కు తీసుకు వెళ్లారు. ఆయనకు బదులుగా నెల్లూరుకు చెందిన నయీం కు అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీసీ కమిటీ మెంబర్‌ కాజ సూర్యనారాయణ మాట్లాడుతూ... ముందుగా కొల్లపురెడ్డి సురేష్‌బాబును అభినందించాలి. ఆయన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించడమే కాకుండా కొడుకును పదిమందికి సాయం చేసే దిశగా ప్రోత్సహించడం చాలా