Posts

నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న" శ్రీ శ్రీ శ్రీ రాజావారు"

Image
 చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే  జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె  నితిన్‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ గా రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్  గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.  ఈ  చిత్రం అత్యధిక థియేటర్లలో నవంబర్ 28 న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ,  ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె  నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్...

ఘనంగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా "తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం"

Image
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం రెంట్ తీసుకుని నిర్వహిస్తున్నాం. ఫిలింనగర్ లో 800 గజాల స్థలం ఇప్పించగలరని కోరుతున్నాం. ఆ స్థలంలో సొంత కార్యాలయం నిర్మించుకుంటాం. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు  30 సంవత్సరాల పైన అవుతుంది. 40 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఎనిమి...

సుహాస్ లేటెస్ట్ సూపర్ హిట్ 'గొర్రె పురాణం' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

Image
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రసన్న వదనం, అంబాజీపేట, గొర్రె పురాణం, జనక అయితే గనక సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.   'గొర్రె పురాణం' సినిమా డిఫరెంట్ కథతో ప్రేక్షకులని ఆలరించింది. సుహాస్ నేచురల్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురణం మూవీలో పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సుహాస్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, యూనిక్ స్టొరీ లైన్ తో అలరించే 'గొర్రె పురాణం' ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ.

''నాకొక పెళ్ళాం కావాలి'' అంటున్న హీరో స్మైల్ శ్రీను"

Image
ఓ మై లవ్, 18 టు 25 బళ్లారి, దర్బార్.. వంటి క‌న్న‌డ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను ఇప్పుడు తెలుగు కన్నడ భాషల్లో  హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ చేసి కన్నడ ప్రేక్షకుల మనసులో మంచి పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ఓ మై లవ్ 50 రోజులు పూర్తి చేసుకొని ఘన విజయం సాధించింది. అదే జోష్‌తో ఉన్న స్మైల్ శ్రీను ఇప్పుడు ''నాకొక పెళ్ళాం కావాలి'' అనే చిత్రం ద్వారా హీరోగా రానున్నారు. ఈ చిత్రానికి హరి అల్లినేని దర్శకుడిగా  పరిచయం కానున్నారు. ఇప్పుడు ఈ సినిమా క‌థ‌కు సూట‌య్యే హీరో స్మైల్ శ్రీను కి పిల్లని ( హీరోయిన్) వేతికె పనిలో ఉన్నట్టు  తెలుస్తుంది. అలానే కొంతమంది చిత్ర యూనిట్ టెక్నీషయన్లును ఎంపిక చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సందర్భంగా హీరో స్మైల్ శ్రీను మాట్లాడుతూ.. తెలుగు కన్నడ బాషల్లో హీరోగా నా తొలి సినిమా ఇది. తెలుగులో సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కుడు హరి అల్లినేని ఇప్ప‌టికే స్క్రిప్ట్ పని పూర్తి చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సబ్జెక్టు ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది....

‘త్రిబాణధారి బార్బరిక్’ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్.. అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్

Image
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు ఎక్కువగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రామాయణ, మహాభారతాల్లోంచి పాత్రలను తీసుకుని సినిమాలను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. త్రిబాణధారి బార్బరిక అంటూ అదిరిపోయే టైటిల్‌తో చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి  మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఎవరు తాతా ఇతను?.. ప్రపంచం గుర్తించని ఒక గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా? తాతా.. హహ కాదమ్మా..  అంటూ సాగిన డైలాగ్స్.. ఇచ్చిన ఎలివేషన్స్.. ఆర్ఆర్, విజువల్స్ ఇలా అన్నీ కలిపి మోషన్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. చూస్తుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు సరిపోయే పాన్ ఇండియన్ కథలా కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఆ స్థాయిలోనే అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఏకకాలంలో మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి. అందుకే త్రిబాణధారి అని టైటిల్...

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ M4M (Motive For Murder) మూవీ

Image
▪️ సరికొత్త సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మైన M4M చిత్రం ▪️ తెలుగుతో పాటు 5 భాషల్లో విడుద‌ల‌ ▪️ హాలీవుడ్ రేంజ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ ▪️ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌క‌నిర్మాణం   తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫ‌రెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది. ఆ పోస్టర్ డిజైన్, M4M టైటిల్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్‌లో క‌నిపిస్తూ ఆ ఫీల్ కలుగుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెర‌కెక్కించిన‌ట్టు చెప్పారు. స‌రికొత్త‌ సస్పెన్స్ థ్రిల్లర్ స‌బ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్...

"విడుదల 2" చిత్రాన్ని ఫాన్సీ రేటుకు దక్కించుకున్న శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు

Image
        తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను  సైతం  విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్  హైలెట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా అతి త్వరలో "విడుదల2"  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ  రేట్ తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ"విడుదల 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా  ప్రేక్షకులను  కనువిందు చేయబోతోంది.అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు  వెట్రీ మారన్, ఎన్నో  సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్  ఇన్ఫో టైన్మెంట్ అధినేత   ఎల్రెడ్  కుమార్  తో కలిసి ఈ  చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు.   మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్న...