Posts

వివరెడ్డి హీరోగా 'ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల

Image
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో  వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’  సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది . సహృదయులు దైవాంశ సంభూతులు డాక్టర్ కెవి రమణ చారి గారి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు.  ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు  కాంచనపల్లి.  కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది.  ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి.  ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు....

"ఫియర్" సినిమాకు మీడియా, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తోంది - సక్సెస్ మీట్ లో డైరెక్టర్ డా.హరిత గోగినేని

Image
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో "ఫియర్" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మాట్లాడుతూ - హరిత గారు స్క్రీన్ ప్లే బేస్డ్ గా "ఫియర్" సినిమాను రూపొందించారు. ఆమె కథ నెరేట్ చేసి డిస్కషన్స్ చేసేప్పుడే ఈ చిత్రానికి అవార్డ్స్ వస్తాయని అంచనా వేశాను. "ఫియర్" లో మంచి స్క్రీన్ ప్లే ఉందని, ఇటీవల తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్ర...

వివరెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల !!!

Image
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ అనే సినిమా రూపొందించబడింది. సహృదయులు దైవాంశ సంభూతులు డాక్టర్ కెవి రమణ చారి గారి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు  కాంచనపల్లి.  కుటుంభ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. ఈ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్ లో  ప్రేక్షకుల ముందుకు రాను...

విడుదల-2 థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా, మీ అందరికి నచ్చుతుంది: హీరో విజయ్‌ సేతుపతి

Image
విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..  ప్రముఖ నిర్మాత , శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర  తెలుగు హక్కులను దక్కించుకున్నారు కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌ల్లో భాగంగా హీరో విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ మంజు వారియర్‌ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ '' విడుదల-2 సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే సపోర్ట్‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల నా మహారాజా చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశారు. ఆ కోవలోనే విడుదల-2 కూడా మిమ్ములను ఎంతగానో అలరిస్తుందనే నమ్మకం వుంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్‌ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి. అందరిని ఎంతో సంతృ...

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న కొత్త చిత్రం ‘సతీ లీలావతి’

Image
* తాతినేని సత్య దర్శకుడు * లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ సినిమా రూపొంద‌నుంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఆదివారం (డిసెంబ‌ర్ 15),లావ‌ణ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది.  ‘స‌తీ లీలావ‌తి’ చిత్రంతో మ‌రోసారి డిఫ‌రెంట్ రోల్‌, ఎగ్జ‌యిటింగ్ క‌థాంశంతో మెప్పించ‌టానికి లావ‌ణ్య త్రిపాఠి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.  మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌...

ఉన్ని ముకుందన్ మార్కో చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదల !!!

Image
 మార్కో చిత్రం బుక్ మై షోలో 100k మైలురాయిని సాధించింది పాన్-ఇండియన్ స్టార్ ఉన్ని ముకుందన్ తన రాబోయే బహుభాషా చిత్రం 'మార్కో'లో భారతదేశపు అత్యంత క్రూరమైన విలన్‌గా రూపాంతరం చెందాడు, దీనిని యువ నిర్మాత షరీఫ్ ముహమ్మద్ క్యూబ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది. ఉన్ని ముకుందన్ యొక్క రాబోయే యాక్షన్ థ్రిల్లర్ మార్కో ఐఎండిబి లో అత్యధికంగా ఎదురుచూస్తున్న కొత్త భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉండటంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్సాహంగా ఉంది. బుక్ మై షో లో మార్కో 100k వడ్డీ రేటింగ్ మైలురాయిని అధిగమించాడు, ఇది సినిమా యొక్క అపారమైన ప్రజాదరణకు మరియు పెద్ద స్క్రీన్‌పై మాయాజాలాన్ని చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తికి నిదర్శనం.  మార్కో ఐదు భాషల్లో విడుదల కానుంది, ఇది పాన్-ఇండియన్ చలనచిత్రంగా విస్తృత ప్రేక్షకులకు అందించబడుతుంది. ఈ చిత్రం యొక్క బహుభాషా విడుదల భారతీయ సినిమా యొక్క విస్తారమైన మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ, మరియు దేశవ్యాప్తంగా చలనచిత్ర ఔత్సాహికుల నుండి దీనికి అధిక స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, సిద్ధిక్, జగదీష్, అన్సన్ పాల్, కబీర్ ...

చెన్న క్రియేషన్స్ పై బ్యానర్ పై " తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా "

Image
చెన్న క్రియేషన్స్ పై బ్యానర్ పై   " తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా " అనే సినిమా నిర్మించడం అయినది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లొ ఉండగా డైరెక్టర్ వెంకటేష్ వీరవరపు మీడియా తో మాట్లాడుతూ  Aj కథలు సంస్థ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది.  జంద్యాల గారు slapstick కామెడీ కి పునాది వేశారు ఆ రోజుల్లో.. అలాంటి slapstick కామెడీ ని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తున్నాను అని ధైర్యంగా చెప్తున్నాను..   ఈ చిత్రం లో మెయిన్ లీడ్ గా చేస్తున్న నివాస్ కూడా పక్కనే ఉండి తన ఈ సినిమా ప్రస్థానం కూడా తెలియచేసారు. Aj కధలు సంస్థ ద్వారా తనకి మెయిన్ లీడ్ గా అవకాశం వచ్చిందని చెప్పారు.. వైజాగ్ లో స్టడీస్ కంప్లీట్ అవ్వగానే.. ఈ సినిమా లో సీనియర్ ఆర్టిస్టులు తో పని చెయ్యడం చాలా ఆనందం గా ఉందని.. చెప్పారు.. చిత్రం : తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..  డైరెక్టర్ : వెంకటేష్ వీరవరపు  కథ :   ఏ.జె. కథలు  సంగీతం : అజయ్ పట్నాయక్..