Posts

ZEE5లో సెప్టెంబ‌ర్ 27న స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ‘డీమాంటే కాలనీ 2’

Image
ZEE5 ప్రేక్ష‌కులారా! నిద్ర లేని రాత్రి కోసం సిద్ధంగా ఉన్నారా!.. ఇండియాలో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ టాప్ పోజిష‌న్‌లో దూసుకెళ్తోన్న సంస్థ ZEE5. ర‌ఘుతాత‌, నున‌క్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భ‌యంతో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. వెన్నులో వ‌ణుకు పుట్టించేలా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27 నుంచి  ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అరుల్‌నిధి, ప్రియా  భ‌వానీ శంక‌ర్ అద్భుత‌మైన న‌ట‌న‌తో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను కూర్చోపెట్టారు. త‌మిళ్ సినీ హిస్ట‌రీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసిన లార్డ్ డీమాంట్, సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు మ‌రోసారి వ‌స్తున్నారు.  ‘డీమాంటే కాలనీ 2’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను వెన్నులో వ‌ణుకు పుట్టించే అనుభ‌వానికి గురి చేసింది. శాప‌...

అమెరికాలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్.

Image
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14 న అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో శ్రీ బోళ్ల  మరియు తరణి పరుచూరి అధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి "రావి  అంకినీడు ప్రసాద్, అశ్విన్  అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి , శ్రీకాంత్ జాస్తి ,సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి ,రావ్ కందుకూరి,శశాంక్ , దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని "  సహకరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఆ వీడియోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు.   ఈ వేడుకకు అమెరికాలోని జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్ లు వ్యాఖ్యతగా వ్యవహరించగా, బాలయ్య అభిమానులల్లో మరింత ...

"CM Pellam" movie teaser release event held grandly

Image
Jayasudha, Suman, Indraja and Ajay are starring in the movie "CM Pellam". This film is being produced by Bolla Ramakrishna under the banner of RK Cinemas. Gaddam Venkata Ramana Reddy is Directing the film. Soon "CM Pellam" movie is getting ready for grand theatrical release. Today "CM Pellam" movie teaser launch program was held in Hyderabad Prasad Labs. On this occasion Director Gaddam Venkataramana Reddy said - "CM Pellam" is a good message oriented movie with a political background. It entertains the audience and makes them think. In our movie, we are showing how it would be if CM wife takes the initiative to do good for the society. We have made a very good effort. I hope the audience to appreciate our movie. Producer Bolla Ramakrishna said - This is a political film. There will also be content about women empowerment. I am happy to produce a movie with Suman, Indraja and Ajay. We made a good effort. We hope you will support us. A...

ఘనంగా 'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ "రామ్ నగర్ బన్నీ" సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 4న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన "రామ్ నగర్ బన్నీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ విస్మయ శ్రీ మాట్లాడుతూ - రామ్ నగర్ బన్నీ సినిమాలో శైలు క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చంద్రహాస్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను మంచి కో స్టార్. రామ్ నగర్ బన్నీ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. మీరంతా అక్టోబర్ 4న మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. హీరోయిన్ రిచా జోషి మాట్లాడుతూ-  రామ్ నగర్ బన్నీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మళయజ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో మీ అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. హీర...

బ్లాక్ బస్టర్ ఫినాలేకి చేరుకున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3

Image
హైదరాబాద్: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధమైంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 15,000 మందికి పైగా ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన షో ఫైనల్‌లో మొదటి ఐదు స్థానాలకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్‌లలో 5,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ ఆడిషన్స్ నుండి వెలువడిన టాప్ 12 ఫైనలిస్టులు భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ,  అనిరుధ్ సుస్వరం. 28 ఎపిసోడ్‌లలో కఠినమైన ఎలిమినేషన్‌లు,  పబ్లిక్ ఓటింగ్ తర్వాత, పోటీ చివరి దశకు చేరుకుంది, మొదటి ఐదుగురు పోటీదారులు మిగిలి ఉన్నారు: అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి మరియు నసీరుద్దీన్. ఈ ఫైనలిస్ట్‌లు ఇటీవలి గోల్డెన్ సెమీ-ఫైనల్ ఎపిసోడ్‌లలో తమ ప్రతిభను ప్రదర్శించారు, తుది ఫలితం సెప్టెంబర్ 20-21, 2024న ప్రత్యేకంగా ఆహాలో ప్రసారం చేయడానికి సెట్ చేయబడిన బ్లాక్‌బస్టర్ ఫైనల్ ఎపిసోడ్‌లలో వెల్లడికానున్నాయి . బ్లాక్‌బస్టర్ ఫినాలే కోసం ఇటీవల ట్రెం...

దర్శకుడు తేజ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన "ఈగిల్ ఐ సినీ స్టూడియో"

Image
ప్రతిభ గల యువ నటీనటులకు శిక్షణ ఇచ్చి అవకాశాలు అందించే ఉద్దేశంతో ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో "ఈగిల్ ఐ సినీ స్టూడియో" హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు తేజ ఈగిల్ ఐ సినీ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢీ విన్నర్ అక్సాఖాన్, యువ నటి గాయత్రి రమణ, ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తేజ మాట్లాడుతూ - ప్రసాద్ గారు నాకు చాలాకాలంగా తెలుసు. మా సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీనటులను ఇచ్చేవారు. ఆయన మంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారుచేస్తాడు. సినీ పరిశ్రమలో నటీనటులుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరం. ఈగిల్ ఐ సినీ స్టూడియోలో మీకు అవసరమైన అలాంటి శిక్షణ ఇచ్చి అవకాశాలు కూడా చూపిస్తారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన యువ నటీనటులు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు. ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ - ఈ రోజు మా ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి మాకు తన విశెస్ అందించిన డైరెక్టర్ తేజ గారికి ...

24 గంట‌ల్లోనే 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో జోరు చూపిస్తోన్న మహానటి కీర్తి సురేష్ ‘రఘు తాత’

Image
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.  వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. అందుక‌నే విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ రావ‌టం విశేషం.  * కుటుంబంతో కలిసి ‘రఘు తాత’  సినిమాను ఎంజాయ్ చేయ‌టానికి ZEE5 ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి ZEE5 గురించి... జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్...