Posts

అక్షయ్ కుమార్ , టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల !!!

Image
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది.  పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్… యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో ఇంప్రెస్ చేసింది.  టీజర్ లో... "ప్రళయం రాబోతోంది... ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిషత్తు కాలలను మార్చివేస్తుంది... ఆ మహా ప్రళయం మంచి చెడులు మధ్య సంఘర్షణలను శాస్వితంగా నిర్ములిస్తుంది"... అంటూ సాగే డైలాగ్ గూజ్బమ్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాకు ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంది...

సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన కంటెంట్ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో ఉంది - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్

Image
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువగా మూవీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ను సినిమాకు ఫస్ట్ ఆడియెన్ అంటారు. ఆ నమ్మకంతో చెబుతున్నా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. అలా సాధించేలా మీరే చేయాలి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ మూవీ చేసే బాధ్యత మీదే. వచ్చే నెల 2న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ - మా మూవీ టీజర్ హిట్ చేశారు. ఇ...

డబ్బింగ్ పనుల్లో బిజీగా పురుషోత్తముడు

Image
శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ లో రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు' చిత్రం రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు.  నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్(నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముకేష్ ఖన్నా, రాజా ర...

ఫిబ్రవరి 2న" మెకానిక్‌ " వరల్డ్ వైడ్ రిలీజ్

Image
టీనాశ్రీ  క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, పాటలు  కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత మున్నా మాట్లాడుతూ... సినిమాలంటే నాకున్న ప్యాషన్‌ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మoచి  జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాను. అది రిస్క్‌ అని నాకూ తెలుసు. కానీ ఇప్పుడు మా సినిమా ఆడియో టి`సిరీస్‌ వంటి ప్రఖ్యాత సంస్థ తీసుకోవడం, వారి చార్ట్‌బస్టర్‌లో మా ‘మెకానిక్‌’ ఆడియో దూసుకు పోవడంతో ఆ రిస్క్‌కు తగిన ఫలితం దక్కింది అనిపిస్తోంది. మా సహ నిర్మాతలు...

జ‌న‌వ‌రి 26న 'బీఫోర్ మ్యారేజ్' చిత్రం విడుద‌ల‌

Image
తెలుగు తెర‌పైకి మ‌రో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వ‌చ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌థ‌తో పాటు మెసెజ్ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు  ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతూ  హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్. భరత్ - నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు... రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు... ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ స‌భ్యులు హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చ...

Urvashi of Grey fame is all about versatility.

Image
There is a new actress in town, Urvashi, who made her Telugu debut with the film Grey. She was seen as an undercover spy in the film, and in a recent chit chat, we got to know more about her.  Urvashi is from educated business family from Uttar Pradesh , and made her way into films through modelling. During her modelling period, she was one of the 15 finalists in Miss India, 2016. She started her acting career in with Kannada films opposite Vijay Raghavendra,a renowned actor under Puneeth Rajkumar’a production and then made her debut in Telugu with Grey. Grey has won several awards and did very well in theatres.She has since been seen in another Kannada movie named South Indian Hero which did Massive Hit and now is in talks alongside  Vishwak Sen in an upcoming film. Notably, Urvashi also auditioned for Kantara 2 Talking about the kind of work she wants to do, Urvashi said that she wants to be seen in a variety of roles, and be as versatile as possible. She cited R...

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని మొదటి పాటను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

Image
ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు. అయితే ఈ రోజు కళ్యాణి మాలిక్ స్వరపరిచి, సింగర్ సునీత తో కలిసి పాడిన అందమైన ప్రేమ గీతం 'నిజమా' పాటను సినీ లెజెండ్ రామ్ గోపాల్ వర్మ గారు విడుదల చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్  ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి  'నిజమా' పాటను ఇప్పుడే చూసాను, పాట చాలా మెలోడియస్ గా ఉంది, చాలా బాగా చిత్రీకరించారు. కెమెరామాన్ పనితీరు మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం, ...