Posts

Rising Star: Meera Raaj Shines Bright in South Cinema

Image
Mesmerizing beauty, irresistible charm, and a vibrant screen presence that instantly lights up the frame - Meera Raaj is fast emerging as one of the most exciting new faces in South Indian cinema. Graceful yet powerful on screen, she perfectly balances glamour with performance, making a strong impression on audiences and filmmakers alike. Though she hails from North India, Meera has effortlessly blended into the South film industry, carving out a distinct identity for herself. Today, she is one of the most talked-about rising stars in Tollywood, admired for her confidence, dedication, and growing acting prowess. What truly sets Meera Raaj apart is her commitment to authenticity. Her ability to immerse herself completely into a character, her respect for language, and her relentless work ethic have turned her into a special attraction. She believes that language is the soul of acting - a belief she consistently proves through her performances. Meera’s latest Telugu film (Son...

అన్ని సినిమాల్లో శంబాలా సినిమా చాలా డిఫరెంట్.. సక్సెస్ కొట్టబోతున్నాం: శంబాలా నిర్మాతలు

Image
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోచేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలు చెప్పారు.   *ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మీకు నచ్చింది ఏంటి?*  స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాము. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో ఈ సినిమా కంప్లీట్ చేశాము.  *బడ్జెట్ పరంగా ఎలా ముందుకెళ్లారు?*  ఈ రేంజ్ గా జనాల్లోకి...

షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!

Image
కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్.  మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్. గోపు బాలాజీ, హర్రర్ లో ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక సరికొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ విడుదల కానున్నాయి. అలాగే విడుదల తేదీని కూడా యూనిట్ సభ్యులు త్వరలో ప్రకటించబోతున్నారు.

పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా "సోగ్గాడు" స్వర్ణోత్సవ కార్యక్రమం

Image
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా అభిమానులు ఎక్కువ. నా భార్య కూడా ఆయనకు అభిమాని. శోభన్ బాబు గారు ఎన్నో చిత్రాల్లో తన విశిష్ట నటనతో ఆకట్టుకున్నారు. మానవుడు దానవుడు సినిమాలో ఆయన నటన చూస్తే ఆ రెండు పాత్రల్లో నటిస్తున్నది ఒక్కరేనా అనిపిస్తుంది. 2008లో శోభన్ బాబు గారు మనల్ని వదిలి వెళ్లారు. కానీ ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారని అనిపించేలా అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వారు ఇలాంటి...

సినీ ప్రముఖుల సమక్షంలో 19న 'సోగ్గాడు' స్వర్ణోత్సవం

Image
నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా, జయచిత్ర, జయసుధ కథానాయికలుగా  రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుని, స్వర్ణోత్సవం జరుపుకోనుంది. కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్స్ ను వసూలుచేసింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం 2025 డిసెంబర్ 19 నాటికి సరిగ్గా 50 ఏళ్లను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో  శ్రేయాస్ మీడియా సౌజన్యంతో భారీ ఎత్తున ఈ చిత్రం స్వర్ణోత్సవ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 19న (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నెం 10లోని (బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో)  కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్వర్ణోత్సవాన్ని కన్నుల పండువగా జరపనున్నారు. ఈ ఈవెంట్ లో ప్రముఖ నటీమణులు జయచిత్ర, జయసుధ, రాధిక, సుమలత, ప్రభ, రోజారమణి తదితరులతో పాటు ప్రముఖ గాయని పి.సుశీల, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు, అట్లూరి పూర్ణచంద్రరావు, రాశీ మూవీస్ ...

డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతులమీదుగా బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం టీజర్ విడుదల.

Image
ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఈ రోజు రామ్ చరణ్ పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా... పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా మాట్లాడుతూ "ఈ బ్యాడ్ గాళ్స్ చిత్ర కథ నాకు మున్నా గారు చెప్పారు, కథ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. దర్శకుడు సుకుమార్ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు మున్నా సుకుమార్ గారి దగ్గరకు వచ్చేవాడు, సుకుమార్ గారికి తాను రాసుకున్న కథలు చేపి ఆయనతో ఓకే చేయించుకునేవారు. మున్నా డైరె...

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’

Image
సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్మాత గణపతి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ... జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి.  నిర్మాత శివకాంత్ మాట్లాడుతూ... జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు.  నిర్మాత గణపతి రెడ్డి మాట్లాడుతూ... ‘నేటి యువతరం ఆలోచనలకు అద్...